corona death

ఒకరి మృతదేహానికి బదులు మరో డెడ్ బాడీ

కరీంనగర్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. అసలే తమ వ్యక్తి చనిపోయిన బాధలో ఉన్న కుటుంబసభ్యులకు ఆస్పత్రి సిబ్బంది మరింత బాధను పెంచారు. తమ వ్యక్తి

Read More

రెండున్నర లక్షలకు చేరిన కరోనా మృతులు

దేశంలో వరుసగా రెండో రోజు కరోనా కేసులు నాలుగు లక్షలకు దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3 లక్షల 29 వేల 942 మంది కరోనా బారిన పడ్డారు. ద

Read More

కరోనాతో కొడుకు.. తట్టుకోలేక పేరెంట్స్ మృతి

జవహర్ నగర్: కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు గుండెపోటుతో మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వంపుగుడలో చోటు చే

Read More

మాజీ స‌ర్పంచ్ మంచి మ‌న‌సు.. ఒంట‌రిగానే కరోనా శ‌వాన్ని ట్రాక్ట‌ర్ లో వేసుకుని అంత్య‌క్రియ‌లు

తానే స్వ‌యంగా ట్రాక్ట‌ర్ న‌డుపుతూ తీసుకెళ్లాడు క‌రోనా సోకుతుంద‌ని ముందుకు రాని గ్రామ‌స్థులు యాదాద్రి భువ‌న&zwnj

Read More

కరోనాతో ప్రముఖ కమెడియన్ పాండు మృతి

కరోనాతో ఇప్పటికే చిత్రసీమకు చెందిన పలువురు నటులు మరణించారు. తాజాగా ప్రముఖ హాస్య నటుడు, తమిళనాడుకు చెందిన పాండు(74) మృతిచెందారు. ఆయన గురువారం ఉదయం చెన్

Read More

కరోనా డెత్: బెడ్స్ లేక అంబులెన్స్‌లోనే కన్నుమూసిన చిన్నారి

విశాఖలో ఘోరం జరిగింది. హాస్పిటల్‌లో చేర్చుకోకపోవడంతో.. కరోనాతో ఏడాదిన్నర చిన్నారి కన్నుమూసింది. అచ్యుతాపురానికి చెందిన ఏడాదిన్నర పాపకు కరోనా సోకి

Read More

కట్టె కాలాల్నంటే 60 వేలు

కరోనా మృతుల అంత్యక్రియల్లో అడ్డగోలు దోపిడీ హాస్పిటల్ నుంచి శ్మశాన వాటిక వరకు పైసలు గుంజుడే మార్చురీలో శవాన్ని అప్పగించాలంటే రూ. 5 వేలు అంబులె

Read More

కరోనాతో మృతి..అంత్యక్రియలు చేసిన ముస్లిం యువకులు

తెలంగాణలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ తో వ్యాప్తి కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా గొల్లవాడకు చెందిన 65 ఏళ్

Read More

కరోనాతో సీపీఎం నేత సీతారాం ఏచూరి కొడుకు మృతి

సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ (35) కరోనాతో మృతిచెందారు.  ఆయన రెండు వారాల పాటు  కరోనాతో పోరాడుతున్నారు.  ఆశ

Read More

కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి.. 28 స్థానాలు ఖాళీ

కరోనా బారినపడి మధ్యప్రదేశ్‌కి చెందిన ఎమ్మెల్యే ఒకరు మృతిచెందారు. రాజ్‌ఘర్ జిల్లాలోని బియోరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోవర్దన్ డాంగీ కరోనా

Read More

క‌రోనాతో మాజీ మంత్రి మాతంగి నర్సయ్య మృతి

తెలంగాణ మాజీ మంత్రి మాతంగి నర్సయ్య క‌రోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 20 రోజులుగా చికిత్స పొందుతున్న

Read More

కరోనాకు మరో మాజీ ఎంపీ బలి

కరోనా బారినపడి మరో మాజీ ఎంపీ మృతిచెందారు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సురేంద్ర ప్రకాష్ గోయల్ కరోనా సోకి చన

Read More

నిన్న ఒక్కరోజే దేశంలో 67 వేల కరోనా కేసులు నమోదు

‌దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రికార్డుస్థాయిలో 67 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య దాదా

Read More