corona virus
ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షలకు చేరువలో కరోనా కేసులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ జెట్ స్పీడులో విస్తరిస్తోంది. నిన్న ఒక్క రోజే 48 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా
Read Moreదేశంలో 657కు పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య 657కు పెరిగింది. నిన్న ఒక్కరోజే 86 కొత్త కేసులు నమోదయ్యాయి
Read Moreఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుతారా..వ్యాపారస్థులకు సీఎం కేసీఆర్ వార్నింగ్
వ్యాపారస్థులపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో వ్యాపారస్థులు ఇష్టానుసారం రేట్లు పెంచి ప్రజల జేబుల్ని కొల్లగొడుతున్నారని సీఎం
Read Moreఏపీలో 7 కరోనా పాజిటివ్ కేసులు
అమరావతి: రాష్ట్రంలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు ఏపీ సిఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పివీ రమేష్. కరోనా వైరస్ పై యుద్ధానికి అందరూ సహకరి
Read Moreకరోనా వీడియో: లాఠీలకు శానిటైజర్లు పూసి మరీ కొడుతున్నరు
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. అయినా కూడా జనం లాక్డౌన్ను పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తూనే ఉన్నారు.
Read Moreకరోనా అలర్ట్: రోగనిరోధక శక్తి పెరగడానికి పాటించాల్సినవి ఇవే..
కరోనా వైరస్ మహమ్మారి కేసులు ప్రతి రోజూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ భయంకర కరోనా వైరస్కు ఇంకా మందు కనుగొన
Read More‘ఓనర్లు ఇంటి అద్దె అడగొద్దు’
కరోనా దెబ్బకు సకలం బంద్ అయింది. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. పలు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. దాంతో ఎవరూ ఇళ్లలోనుంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడి
Read Moreలాక్డౌన్పై సీఎం కేసీఆర్ కీలక సమావేశం
లాక్డౌన్పై సీఎం కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం కీలక సమావేశం పెట్టనున్నారు. కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో సీఎం కేసీఆర్ మార్చి 31 వరకు రాష్ట్రం మొత్తం లాక
Read Moreమలేషియా నుంచి చెన్నై చేరిన 113 మంది ఇండియన్లు
కరోనా వైరస్కు భయపడి ఇప్పటికే పలు దేశాలలో ఉన్న మనవాళ్లు ఇండియాకు చేరారు. తాజాగా మలేషియాలో చిక్కుకున్న 113 మంది భారతీయులు సోమవారం రాత్రి 10:30 గంటలకు చ
Read Moreసీపీ సజ్జనార్ హెచ్చరికలు..లాక్ డౌన్ ఉల్లంఘిస్తే కేసులే
కరోనా వైరస్ పై ప్రభుత్వం అన్నీ జాగ్రత్తలు తీసుకుంటుందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మ
Read Moreజయహో జనతా.. కర్ఫ్యూ దేశమంతా సక్సెస్
ఇది తొలి అడుగు కరోనా వైరస్కు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ దేశం తరఫున కృతజ్ఞతలు కలిసిముందుకు నడిస్తే ఎటువంటి చాలెంజ్ నైనా ఓడిస్తామని దేశ ప
Read Moreసీఎం ఉన్నతస్థాయి సమీక్ష.. లాక్ డౌన్పై నిర్ణయం!
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. కాసేపట్లో అధికారులు, మంత్రులతో
Read More












