cost

58 దేశాల్లో పర్యటించిన మోడీ…ఖర్చెంతో తెలుసా?

ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలపై వస్తున్న విమర్శలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. మోడీ 2015 నుండి 58 దేశాల్లో పర్యటించారని..అందుకు మొత్తం రూ. 517 కో

Read More

కరోనాపై పోరుకు రాష్ట్రానికి రూ. 256 కోట్లు

హైదరాబాద్, వెలుగు: కరోనాను ఎదుర్కొనేందుకు తెలంగాణకు రూ.256 కోట్లు సాయం చేసినట్టు కేంద్రం వెల్లడించింది. మొదటి దశలో రూ.181 కోట్లు ఇవ్వగా, రెండో దశలో మర

Read More

మిడ్​మానేరు బ్యాక్​ వాటర్​లో… మునిగే చెక్​డ్యామ్​కు రూ.16 కోట్లు

బ్రిడ్జి కమ్​ చెక్​డ్యామే బెటర్ పాత బ్రిడ్జి పక్కనే మరొకటి కట్టాలని ఏడాది క్రితం ప్రతిపాదన పట్టించుకోని సర్కారు  రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిస

Read More

కొత్త సెక్రటేరియట్ కు ముగ్గన్నా పోయలే..రూ.300 కోట్లు పెంచారు

సెక్రటేరియట్ నిర్మాణంలో ఇదీ మాయ పూర్తయ్యే నాటికి రూ.1,200 కోట్లు అయ్యే చాన్స్ హైదరాబాద్​, వెలుగు: కొత్త సెక్రటేరియట్​కు ఇంకా ముగ్గైనా పోయలేదు. కానీ,

Read More

కరెంట్ తయారీకి బ్రేక్..

రాష్ట్ర హైడల్ పవర్ లో 90 శాతం ఒక్క శ్రీశైలం నుంచే ఈ సీజన్ లో ఇప్పటిదాకా 800 ఎంయూల కరెంట్ ప్రమాదంతో ఈ సీజన్ మొత్తం ప్రొడక్షన్ ఉండకపోవచ్చంటున్న అధికారుల

Read More

కరోనా ట్రీట్మెంట్ ఖర్చు వెయ్యిలోపే

హైదరాబాద్, వెలుగు: కరోనా ట్రీట్మెంట్ కు రూ.వెయ్యిలోపే ఖర్చవుతుందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా పేషేంట్లకు ఇచ్చే మందులన్నీ ఐదు, పది ర

Read More

కాళేశ్వరం ఖర్చు మళ్లీ పెరిగింది

హైదరాబాద్‌‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు మళ్లీ పెరిగింది. మిడ్‌‌ మానేరు నుంచి అప్పర్‌‌ మానేరుకు నీటిని ఎత్తిపోసే పనుల ఖర్చును ఇంకో రూ.84.69 కోట

Read More

వలస కార్మికుల ప్రయాణ ఖర్చులు మేమే చెల్లిస్తం

కీలక నిర్ణయం ప్రకటించిన కాంగ్రెస్ వారి నుంచి చార్జీలు వసూలు చేయడంపై సోనియా ఫైర్ న్యూఢిల్లీ: లాక్​డౌన్ ఎఫెక్టుతో ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కా

Read More

ఈ ఫేస్‌‌మాస్క్‌‌ ఖరీదు రూ. 25 వేలే.!

కరోనా’ వైరస్‌‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మాస్క్‌‌ల వాడకం బాగా పెరిగిపోయింది. రకరకాల మాస్క్‌‌లు మార్కెట్లో దొరుకుతున్నాయి. సాధారణంగా వీటి ధరలు పది నుంచి

Read More

ఒలింపిక్స్ వాయిదా భారంపై జపాన్‌‌, ఐఓసీ మధ్య రగడ

టోక్యో:కరోనా మహమ్మారి దెబ్బకు టోక్యో ఒలింపిక్స్‌‌ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. అయితే ఈ పోస్ట్‌‌పోన్‌‌ వల్ల వచ్చే ఎక్స్​ట్రా ఖర్చుల అంశంలో జపాన్‌‌ ప్ర

Read More

ఖర్చు తగ్గింది-పొదుపు వైపు చూపు

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు ఖర్చులు కూడా తగ్గిపోతున్న‌య్. అనవసరమైన ఖర్చులను ప్రజలు తిరస్కరిస్తున్నారు. అంటే షాపింగ్‌‌ల కోసం మాల్స్ కు వెళ్ల‌డం, రెస్టారె

Read More

టన్ను ఇసుక రూ.3 వేలు.!

వెలుగు, నెట్​వర్క్:  రాష్ట్రంలో ఇసుకకు తీవ్ర కొరత ఏర్పడింది. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అక్టోబర్​ నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణం

Read More

దౌడు తీసే అపార్ట్ మెంట్ ..రేటెంతో తెలుసా?

ఎక్కడికైనా టూర్​ పోవాలి. ఓ మాంచి కారు మాట్లాడుకుంటం. జనాలు ఎక్కువుంటే కొంచెం పెద్ద బండి బుక్​ చేసుకుంటం. మధ్య మధ్యలో ఆకలి రాముడిని చల్లార్చడానికి దాబా

Read More