Delhi
ఢిల్లీలోని ఓ హాస్పిటల్ లో 75 మందికి కరోనా
న్యూఢిల్లీ : ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా బాబు జగ్జీవన్ రాం హాస్పిటల్ లో 75 మంది స్టాఫ్ కు కరోనా పాజిటివ్ గా తేలింది.
Read Moreకొన్ని సర్వీసులకు అనుమతిచ్చిన ఢిల్లీ సర్కార్
న్యూఢిల్లీ: కరోనాను అరికట్టేందుకు మే 3 వరకు లాక్డౌన్ను పెంచిన ఢిల్లీ సర్కార్ తాజాగా కొన్ని సర్వీసులకు సడలింపులు ఇచ్చింది. ప్యాథలాజికల్ ల్యాబొరేటర
Read Moreఅత్తామామలను చంపిన కోడలు జైలులో ఆత్మహత్య
అత్తామామలను చంపిన కేసులో అరెస్టయిన ఓ మహిళ జైలులో ఉరివేసుకొని చనిపోయింది. ఢిల్లీలోని చావ్లా పరిధిలో నివాసముండే పర్వీనా(కవిత) ఏప్రిల్ 24న ఇంట్లోనే భర్త
Read Moreకాసేపట్లో పెళ్లిమండపానికి చేరిక.. అంతలోనే వరుడి కారులో మంటలు..
వరుడి కారులో మంటలు.. కాపాడిన లాక్డౌన్ డ్యూటీ చేస్తున్న పోలీసులు మండపానికి పోలీస్ వాహనంలో తీసుకొచ్చిన పోలీసులు పెళ్లి మండపానికి బయలుదేరిన పెళ్లి కొడుక
Read Moreమరో 15 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్
ఢిల్లీలో 15 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా వైరస్ సోకింది. ఆదివారం జరిగిన టెస్టుల్లో పాజిటివ్ వచ్చినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. సీఆర్పీఎఫ
Read Moreముంబై, ఢిల్లీలో పొల్యూషన్ తగ్గింది
ఒకప్పటి పొల్యూషన్ జోన్లు.. ఇప్పుడు గ్రీన్ జోన్లు న్యూఢిల్లీ: ఎప్పుడూ జనాల ఉరుకుల పరుగులు, వాహనాల రద్దీతో కనిపించే దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధా
Read Moreఆరోగ్యసేతు యాప్ ఉంటేనే ఢిల్లీలోకి
సిఫారసు లెఫ్టినెంట్ గవర్నర్ న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోకి రావాలంటే ఆరోగ్య సేతు యాప్ కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకునేలా కఠిన నిబంధనలు తీసుకురా
Read Moreఢిల్లీలో షాపులు తెరుచుకోవు
ఈ నెల 27తర్వాత నిర్ణయం ప్రకటించిన అధికారులు న్యూఢిల్లీ: లాక్డౌన్ నుంచి దుకాణదారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ ఢిల్లీలో అమలు కాదని అధికారు
Read Moreఆ పులికి కరోనా లేదు
టెస్ట్ ల్లో నెగిటివ్ గా తేలినట్లు ప్రకటించిన ఐవీఆర్ఐ న్యూఢిల్లీ : ఢిల్లీ జూ లో చనిపోయిన ఆడపులికి కరోనా లేదని తేలింది. పులి కళేబరం నుంచి తీసిన శాంపిల
Read Moreభర్త ఇంట్లో ఉండగానే.. అత్తమామలను చంపిన కోడలు
ఢిల్లీలో ఘోరం జరిగింది. తల్లిదండ్రులతో సమానమైన అత్తా మామలను ఓ కొడలు కిరాతకంగా చంపేసింది. ఢిల్లీకి చెందిన 35 ఏళ్ల కవిత అనే మహిళ తన అత్తామామలైన రాజ్ సిం
Read Moreజాతీయ ఖో-ఖో జట్టు కెప్టెన్ కు తిండి కష్టాలు
భారత జాతీయ ఖో-ఖో జట్టు కెప్టెన్ నస్రీన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. లాక్డౌన్ కారణంగా రేషన్ కోసం కూడా కష్టపడుతున్నాడు. దాంతో తనకు సాయం చేయాల్
Read More‘కరోనా నుంచి కోలుకోవడంలో ప్రాణాయామం యూజ్ ఫుల్’
న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకునే క్రమంలో తనకు ప్రాణాయామం చాలా ఉపయోగపడిందని ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త రోహిత్ దత్తా చెప్పాడు. కరోనా పేషెంట్లు శ్వాసను
Read Moreమాస్క్ లు తయారు చేసిన భారత ప్రథమ మహిళ సవితా కోవింద్
కరోనా వైరస్ నివారణకు ప్రతీ ఒక్కరూ ఏదో ఒక విధంగా తమ వంతు కృషి చేస్తున్నారు. కరోనాతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు కొందరు విరాళాలు ప్
Read More











