Delhi

కరోనా డ్యూటీలో చనిపోయిన వాళ్లకు కోటి ఆర్థికసాయం

కరోనా సోకిన రోగులకు సేవ చేస్తూ చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థికసాయం చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేప

Read More

రాత్రి 9 నుంచి ఉదయం 9 వరకు 43 కొత్త కేసులు

ఏపీలో 12 గంటల్లో 43 కొత్త కేసులు నమోదు మొత్తంగా పాజిటివ్ కేసులు 87కు చేరిక కరోనా వైరస్ ఆంధ్రపదేశ్ లో విజృభిస్తుంది. కేవలం 12 గంటల సమయంలో 43 కొత్త కేసు

Read More

ఒకే రోజు 55 క‌రోనా కేసులు.. అందులో 50 మంది ఢిల్లీ వెళ్లొచ్చినోళ్లే

దేశంలో ఒక్క‌సారిగా క‌రోనా భ‌యాన్ని తార‌స్థాయి పెంచేసింది ఢిల్లీ నిజాముద్దీన్ మ‌ర్క‌జ్ స‌ద‌స్సు ఘ‌ట‌న‌. ఆ మ‌త ప‌ర‌మైన‌ స‌మావేశాల‌కు వెళ్లి వ‌చ్చిన వారి

Read More

ఐసోలేషన్ కు ఢిల్లీ ప్రార్థ‌న‌లో పాల్గొన్న జ‌న‌గామ జిల్లా వ్య‌క్తి

జనగామ జిల్లా: నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన కరోనా అనుమానితుడు ఎండి ఖాజామియాను ఐసోలేషన్ కు తరలించారు. ఇత‌డు కూడా ఢిల్లీలో ప్రార్ధన మందిరంలో

Read More

లాక్ డౌన్ ను పొడిగించం.. కరోనాకి సామాజిక దూరమే మందు

వేరే దేశాలతో పోల్చుకుంటే మనదేశంలో కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో ప్రస్తుతానికి లాక్ డౌన్ పెంచే

Read More

కరోనాతో వ్యక్తి మృతి.. మరి అతని ముగ్గురు భార్యలు, 16 మంది పిల్లల పరిస్థితి?

కర్ణాటకలో 65 ఏళ్ల వ్యక్తి కరోనా బారిన పడి చనిపోయాడు. ఈ వ్య్తక్తి మరణంతో కర్ణాటకలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఈ వ్యక్తి మార్చి 11న

Read More

మత ప్రార్ధనల్లో పాల్గొన్న 711మందికి కరోనా టెస్ట్

ఢిల్లీ నిజాముద్దిన్ ప్రాంతంలో జరిగిన మతపరమైన ప్రార్ధనల్లో రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున హాజరైనట్లు సమాచారం. ఈ ప్రార్ధనల్లో పాల్గొన్న ఇతర ప్రాంతాలకు చెంద

Read More

రాష్ట్రంలో కరోనా కేసులకు ఢిల్లీకి లింక్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలోని ఓ మసీదులో ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిలో రోజుకొకరికి కరోనా పాజిటివ్ వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్‌‌‌‌‌‌‌‌ అయింది.

Read More

ఢిల్లీలో లాక్ డౌన్: ఇళ్లకే పరిమితమైన 90 శాతం ప్రజలు

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టు దిట్టంగా అమలు చేస్తున్నారు. అత్యవ

Read More

ఆ హాస్పిటల్‌కు వచ్చిన 800 మంది క్వారంటైన్‌కు తరలింపు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. ఇప్పుడు ఢిల్లీలో కలకలం రేపుతోంది. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన మహిళకు ట

Read More

‘ఓనర్లు ఇంటి అద్దె అడగొద్దు’

కరోనా దెబ్బకు సకలం బంద్ అయింది. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దాంతో ఎవరూ ఇళ్లలోనుంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడి

Read More

లాక్‌డౌన్‌పై మోడీ కీలక వ్యాఖ్యలు

లాక్‌డౌన్‌పై భారత ప్రధాని నరేంద్ర మోడీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ చేశారు. లాక్‌డౌన్‌ను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశ

Read More

263 మందితో ఢిల్లీ చేరిన ఇటలీ విమానం

ఇటలీలో చిక్కుకున్న భారతీయులతో బయలుదేరిన విమానం ఆదివారం ఉదయం ఢిల్లీ చేరుకుంది. ఇటలీలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో అక్కడున్న భారతీయులు ఇంటిబాట పట్టారు

Read More