Delhi

మ‌ద్యం ప్రియుల‌కు పూలవ‌ర్షంతో స్వాగతం

లాక్ డౌన్ నిబంధ‌న‌ల‌కు సడలింపులిస్తూ .మద్యం షాపులు తెరుచుకోవచ్చని కేంద్రం సూచించింది. కొన్ని ప్రాంతాల్లోనే.. క‌నీస దూరం పాటిస్తూ.. మ‌ద్యం కొనుగోలు చేయ

Read More

లా మినిస్ట్రీ ఆఫీసర్‌‌కు కరోనా పాజిటివ్‌

శాస్త్రీ భవన్‌ ఫోర్త్‌ ఫ్లోర్‌‌ సీజ్‌ న్యూఢిల్లీ: ఢిల్లీలోని శాస్త్రీ భవన్‌ను అధికారులు పాక్షికంగా మూసేశారు. లా మినిస్ట్రీ ఆఫీసర్‌‌ ఒకరికి కరోనా పాజ

Read More

ఢిల్లీలో మద్యంపై 70 శాతం కరోనా ఫీజు

ఢిల్లీలో నేటి నుంచి అమల్లోకి న్యూఢిల్లీ: మద్యం ప్రియులకు ఢిల్లీ సర్కారు షాకిచ్చింది. మందుపై ‘స్పెషల్ కరోనా ఫీజు’ పేరిట 70 శాతం అదనంగా డబ్బులు వసూలు

Read More

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. ఫ్యూయల్స్‌పైన ఢిల్లీ సర్కార్‌‌ వ్యాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ (వ్యాట్‌) పెంచడంతో

Read More

పట్టాలెక్కిన బతుకు బండి..చాలా చోట్ల దుక్నాలు ఓపెన్

ఇండ్లు విడిచి పనుల బాట పట్టిన జనం నడిచిన ఆటోలు, ట్యాక్సీలు.. పలు సిటీల్లో ట్రాఫిక్​ జామ్​లు లిక్కర్​ షాపుల వద్ద భారీ క్యూ లైన్లు.. సోషల్ డిస్టెన్స్​

Read More

వైరస్ ఎఫెక్ట్: సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయం మూసివేత

స్టాఫ్​లో ఇద్దరికి కరోనా రావడంతో చర్యలు ఇప్పటికే 135 మంది జవాన్లకు కరోనా న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్​ సీనియర్ అధికారి అసిస్టెంట్​కు, బస్సు డ్రైవర్​కు కరో

Read More

9 మంది బీఎస్ఎఫ్ జవాన్ల‌కు క‌రోనా.. ‘క‌రోనా ఫ్రీ స్టేట్’లో 2 కేసులు

క‌రోనా మ‌హ‌మ్మారి సైనిక బ‌ల‌గాల‌నూ కాటేస్తోంది. శ‌నివారం ఒక్క రోజే తొమ్మిది మంది బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్

Read More

ఢిల్లీలో 122 మంది CRPF జవాన్లుకు కరోనా పాజిటివ్

కరోనా వైరస్‌ కేసులు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లేటెస్టుగా ఢిలీల్లో 122 మంది  CRPF  సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. వీరంతా కూడా

Read More

ఒకే బిల్డింగులో 41 మందికి వైరస్

న్యూఢిల్లీ: ఒకే భవనంలోని 41 మందికి కరోనా వైరస్ సోకింది. ఢిల్లీ కపాషెరా ప్రాంతంలోని ఒక బిల్డింగ్​లో నివాసం ఉంటున్న 41 మందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయి

Read More

తబ్లిగీ కేసు డీల్‌ చేస్తున్న ఇద్దరు పోలీసులకు కరోనా

సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి 12 మంది న్యూఢిల్లీ: ఢిల్లీలోని మర్కజ్‌లో నిర్వహించిన సమావేశాలపై విచారణ చేస్తున్న ఇద్దరు పోలీస్‌ ఆఫీసర్లకు కరోనా పాజిటివ్‌ వచ

Read More

ఢిల్లీ మైనార్టీస్ కమిషన్ ఛైర్మన్ వివాదస్పద పోస్టులు…దేశ ద్రోహం కేసు నమోదు పోలీసులు

న్యూఢిల్లీ : ఢిల్లీ మైనార్టీ కమిషన్ ఛైర్మన్ జఫారుల్ ఇస్లాంఖాన్ పై పోలీసులు దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా కామెంట్లు ప

Read More

ఎమ్మెల్యేకు, అతని సోదరునికి కరోనా పాజిటివ్

ఢిల్లీలో కరోనా సోకిన మొదటి ప్రజాప్రతినిధి కరోనావైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. దాని బారినపడి ఇప్పటికే దేశవ్యాప్తంగా 1223 మంది చనిపోయారు. దాదాపు 37

Read More

కేంద్ర గైడ్‌లైన్స్‌ పట్టించుకోని కేజ్రీవాల్‌

ప్లాస్మా థెరపీని కొనసాగిస్తామని వెల్లడి న్యూఢిల్లీ: ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగ దశలోనే ఉందని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆ పద్ధతిలో ట్రీట్‌మెంట్‌ చ

Read More