Delhi
కరోనా కేసులు పెరిగినా భయపడాల్సిన అవసరం లేదు: కేజ్రీవాల్
లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో ఢిల్లీలో కరోనా కేసులు పెరిగాయి. ఇవాళ(సోమవారం) ఈ విషయంపై మాట్లాడిన సీఎం అరవింద్ కేజ్రీవాల్…కేసులు పెరిగినా… భయపడాల్సిన అ
Read Moreవిమానాలు షురూ.. ఢిల్లీ నుంచి బెంగుళూరు జర్నీ చేసిన 5 ఏళ్ల చిన్నోడు
చిన్నపిల్లలను బస్సులో పంపేందుకే చాలామంది తల్లిదండ్రులు భయపడుతుంటారు. అలాంటిది ఓ అయిదేళ్ల బుడతడు ఒక్కడే ఢిల్లీ నుంచి బెంగుళూరుకు విమానంలో ప్రయాణించాడు
Read Moreపూణెలో ల్యాండ్ అయిన మొదటి విమానం
కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలపాటు గ్రౌండ్కే పరిమితమైన దేశీయ విమానాల సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఢిల్లీలోని అంత
Read More64 మందితో 24గంటల సర్జరీ
అవిభక్త కవలలను వేరుచేసిన ఎయిమ్స్ డాక్టర్లు న్యూఢిల్లీ: పొత్తి కడుపు, వెన్నెముక, పేగులు కలిసిపోయి జన్మించిన అవిభక్త కవలలను ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు
Read Moreభర్త చెవిలో నుంచి దూసుకొచ్చిన బుల్లెట్తో భార్యకు గాయాలు
వ్యక్తి పరిస్థితి విషమం న్యూఢిల్లీ: భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకునేందుకు తుపాకీతో చెవిలో కాల్చుకుంటే.. అది తలలో నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న భార
Read Moreకరోనా స్పెషల్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 8 మంది పేషెంట్లు..
ఢిల్లీలోని ఓ కరోనా స్పెషల్ ఆస్పత్రిలో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. హౌజ్ ఖాస్ ఏరియాలోని సైగ్నస్ ఆర్థోకేర్ ఆస్పత్రిలో ఉన్నట్లుండి మంటలు చెల
Read Moreదేశంలో 70 % కరోనా కేసులు.. హైదరాబాద్ సహా ఈ 10 సిటీల్లోనే
భారత్ లో సరైన సమయంలో లాక్ డౌన్ అమలు చేయడంతో కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థంగా కట్టడి చేయగలిగామని సెంట్రల్ కరోనా టాస్క్ ఫోర్స్ ఎంపవర్డ
Read Moreకరోనా మందు పేరుతో భార్య బాయ్ ఫ్రెండ్ కుటుంబంపై హత్యాయత్నం
కరోనా టెస్టుకు యాంటీ డ్రగ్ అంటూ విషం ఇచ్చి ఓ కుటుంబాన్ని చంపించే ప్రయత్నం చేశాడో వ్యక్తి. ఢిల్లీకి చెందిన ప్రదీప్ తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ప్
Read Moreబారికేడ్ల వల్ల ప్రమాదం.. రూ.75 లక్షల పరిహారం చెల్లించాలన్న హైకోర్టు
రోడ్డుపై పెట్టిన బారికేడ్ల వల్ల ప్రమాదానికి గురై.. లేవలేని స్థితిలో ఉన్న యువకుడికి రూ. 75 లక్షల పరిహారం చెల్లించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ఢిల్లీ
Read More‘క్రమశిక్షణతో ఉంటే దేవుడే కాపాడతాడు’
సడలింపుల నేపథ్యంలో కేజ్రీవాల్ సూచన న్యూఢిల్లీ: ప్రజలంతా సోషల్ డిస్టెంసింగ్ పాటిస్తూ, మాస్కులు వేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని అప్పుడే ఈ కరోనా నుం
Read Moreపరీక్షల షెడ్యూల్ ప్రకటించిన సీబీఎస్ఈ
లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన 10,12 తరగతుల పరీక్షల షెడ్యూల్ ను సీబీఎస్ఈ ప్రకటించింది. ఈ పరీక్షలను జూలై 1 నుంచి 15వ తేదీల మధ్యన నిర్వహించనున
Read Moreమే 31 వరకు చాందినీ చౌక్ బంద్
ఆంక్షలు సడలించినా షాపులు తెరిచిలేదు లేదు ప్రకటించిన వ్యాపారులు న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి షాపులు తెరిచేందుకు అనుమతులు ఇచ్చినా చ
Read Moreసిటీలోనే ఉంటున్న కూలీలపైనా లాక్ డౌన్ ఎఫెక్ట్
ఢిల్లీలో వర్కర్ల ఇన్ కమ్ 57శాతం తగ్గింది యూఎస్, కెనడా వర్సిటీల స్టడీలో వెల్లడి న్యూఢిల్లీ: వలస కూలీలతో పాటు నగరాల్లోనే స్థిరపడి పనులు చేసుకుంటున్న వ
Read More












