Delhi

నిర్మ‌ల్ నుంచి గాంధీకి త‌ర‌లిస్తుండ‌గా.. క‌రోనా అనుమానితుడి మృతి

నిర్మ‌ల్ జిల్లా ఏరియా హాస్పిట‌ల్ నుంచి హైద‌రాబాద్ గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా క‌రోనా అనుమానితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లి నిర్మ

Read More

నేటి నుంచి 10 లక్షల మందికి ఉచిత భోజనం

నిన్న ఒక్కరోజే 6 లక్షల మందికి భోజనమందించిన ఢిల్లీ ప్రభుత్వం లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు ఢిల్లీ ప్రభుత్వం గురువారం మధ్యాహ్నం మరియు రాత్

Read More

ఢిల్లీ వెళ్లొచ్చిన మరో 13 మంది మిస్సింగ్

ఆ13 మంది ఎక్కడ? ఖమ్మం ఐసోలేషన్ వార్డులో 10 మంది గాంధీ హాస్పిటల్లో ఇద్దరు.. చెస్ట్ ఆస్పత్రిలో మరొకరు లభించని మిగిలిన వారి అడ్రస్ ఖమ్మం, వెలుగు: ఖమ్మం జ

Read More

ఢిల్లీలో వైర‌స్ బారిన‌ప‌డిన క‌రోనా వార్డు డాక్ట‌ర్

ఢిల్లీలోని స‌ఫ్ద‌ర్ గంజ్ హాస్పిట‌ల్ లో ప‌ని చేస్తున్న ఇద్ద‌రు డాక్ట‌ర్ల‌కు క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇందులో ఒకరు క‌రోనా

Read More

కరోనా డ్యూటీలో చనిపోయిన వాళ్లకు కోటి ఆర్థికసాయం

కరోనా సోకిన రోగులకు సేవ చేస్తూ చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థికసాయం చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేప

Read More

రాత్రి 9 నుంచి ఉదయం 9 వరకు 43 కొత్త కేసులు

ఏపీలో 12 గంటల్లో 43 కొత్త కేసులు నమోదు మొత్తంగా పాజిటివ్ కేసులు 87కు చేరిక కరోనా వైరస్ ఆంధ్రపదేశ్ లో విజృభిస్తుంది. కేవలం 12 గంటల సమయంలో 43 కొత్త కేసు

Read More

ఒకే రోజు 55 క‌రోనా కేసులు.. అందులో 50 మంది ఢిల్లీ వెళ్లొచ్చినోళ్లే

దేశంలో ఒక్క‌సారిగా క‌రోనా భ‌యాన్ని తార‌స్థాయి పెంచేసింది ఢిల్లీ నిజాముద్దీన్ మ‌ర్క‌జ్ స‌ద‌స్సు ఘ‌ట‌న‌. ఆ మ‌త ప‌ర‌మైన‌ స‌మావేశాల‌కు వెళ్లి వ‌చ్చిన వారి

Read More

ఐసోలేషన్ కు ఢిల్లీ ప్రార్థ‌న‌లో పాల్గొన్న జ‌న‌గామ జిల్లా వ్య‌క్తి

జనగామ జిల్లా: నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన కరోనా అనుమానితుడు ఎండి ఖాజామియాను ఐసోలేషన్ కు తరలించారు. ఇత‌డు కూడా ఢిల్లీలో ప్రార్ధన మందిరంలో

Read More

లాక్ డౌన్ ను పొడిగించం.. కరోనాకి సామాజిక దూరమే మందు

వేరే దేశాలతో పోల్చుకుంటే మనదేశంలో కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో ప్రస్తుతానికి లాక్ డౌన్ పెంచే

Read More

కరోనాతో వ్యక్తి మృతి.. మరి అతని ముగ్గురు భార్యలు, 16 మంది పిల్లల పరిస్థితి?

కర్ణాటకలో 65 ఏళ్ల వ్యక్తి కరోనా బారిన పడి చనిపోయాడు. ఈ వ్య్తక్తి మరణంతో కర్ణాటకలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఈ వ్యక్తి మార్చి 11న

Read More

మత ప్రార్ధనల్లో పాల్గొన్న 711మందికి కరోనా టెస్ట్

ఢిల్లీ నిజాముద్దిన్ ప్రాంతంలో జరిగిన మతపరమైన ప్రార్ధనల్లో రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున హాజరైనట్లు సమాచారం. ఈ ప్రార్ధనల్లో పాల్గొన్న ఇతర ప్రాంతాలకు చెంద

Read More

రాష్ట్రంలో కరోనా కేసులకు ఢిల్లీకి లింక్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలోని ఓ మసీదులో ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిలో రోజుకొకరికి కరోనా పాజిటివ్ వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్‌‌‌‌‌‌‌‌ అయింది.

Read More

ఢిల్లీలో లాక్ డౌన్: ఇళ్లకే పరిమితమైన 90 శాతం ప్రజలు

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టు దిట్టంగా అమలు చేస్తున్నారు. అత్యవ

Read More