Delhi
ఢిల్లీలో మరో కరోనా పాజిటివ్..31కి చేరిన కేసులు
భారత్ లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. థాయ్ లాండ్ నుంచి వచ్చిన ఢిల్లీ వాసికి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు
Read Moreదేశంలో చిచ్చురేపేందుకు అసదుద్దీన్ ప్రయత్నం
అసదుద్దీన్ పై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఫైర్ హైదరాబాద్, వెలుగు: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ నయా జిన్నా అని, దేశం ముక్కలు కవాలన్నదే
Read Moreమార్చి 31 వరకు కరోనా సెలవులు
కరోనా దెబ్బకు సెలవులు ప్రకటించిన ఢిల్లీలో ప్రభుత్వం న్యూఢిల్లీ: కరోనా ఎఫెక్ట్తో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్కూళ్
Read Moreషేక్ హ్యాండ్ వద్దు .. నమస్తే ముద్దు
కరోనా దెబ్బకు పార్లమెంట్లో మారిన సీన్ చేతులు జోడించి పలుకరించుకుంటున్న ఎంపీలు న్యూఢిల్లీ, వెలుగు: కరోనా వైరస్ దెబ్బతో ఎంపీలు ఒకరికొకరు షేక్ హ్యాండ్లు
Read Moreకరోనా ఎఫెక్ట్: ఈ సారి నేను హోలీ వేడుకలు చేసుకోను
కరోనా దెబ్బకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలు హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని సూచించారు. హోలీ వేడుకల వల్ల కూడా కరోనా వ్యాపించే ప్రమాదముందని ఆయన అన్నారు.
Read Moreఢిల్లీలో మరో 14 మందికి కరోనా పాజిటివ్
ఢిల్లీలో మరో 15 మందిలో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు ఎయిమ్స్ డాక్టర్లు నిర్ధారించారు. ఇటలీనుంచి ఇండియాకు వచ్చిన 21 మందికి పరీక్షలు చేసిన చేసిన ఎయిమ
Read Moreకరోనా పేషెంట్ భోజనం: ఢిల్లీ ఫైవ్ స్టార్ హోటల్ స్టాఫ్ అంతా నిర్భందం
ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ స్టాఫ్ మొత్తాన్ని 14 రోజుల పాటు వాలంటీర్గా నిర్భందం (సెల్ఫ్ క్వారంటైన్)లో ఉండాలని కోరింది హోటల్ యాజమాన్యం. కరోనా పేషెం
Read Moreహైదరాబాద్లో ఒకరికి కరోనా
దేశంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో ఒకరికి, తెలంగాణలో మరొకరికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అ
Read Moreపార్లమెంట్ వద్ద కళ్లకు గంతలు కట్టుకుని టీఎంసీ ఎంపీల నిరసన
ఢిల్లీ అల్లర్ల సెగలు పార్లమెంట్ ను తాకాయి. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మ గాంధీ విగ్రహం దగ్గర టీఎంసీ ఎంపీలు ఆందోళన చేశారు. కళ్లు కనిపించకుండా గంత
Read Moreఢిల్లీ అల్లర్లు: 70 మంది ముస్లింలను రక్షించిన తండ్రీకొడుకులు
ఢిల్లీలో జరిగిన అల్లర్ల వల్ల చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు దాదాపు 50 మంది చనిపోయారు. ఢిల్లీ అల్లర్లలో ఒక వర్గం వాళ్లు మ
Read Moreజవానుకు పెండ్లి కానుకగా కొత్త ఇల్లు
అల్లర్లలో కాలిపోయిన ఇంటికి బదులు కొత్త ఇల్లు ప్రకంటించిన డీఐజీ పుష్పేంద్ర రాథోడ్ వెస్ట్ బెంగాల్లో డ్యూటీ చేస్తున్న జవాన్ మొహమ్మద్ అనీస్ అతడి ఇంటికి
Read Moreఢిల్లీని వేధిస్తున్న నీటి సమస్య
ఈశాన్య ఢిల్లీని నీటి సమస్య వేధిస్తోంది. గత వారం రోజులుగా అల్లర్లు, హింసాకాండతో ఈశాన్య ఢిల్లీలోని అనేక ప్రాంతాలు రణరంగాన్ని తలపించాయి. పవర్ సప్లై కూడా
Read Moreఢిల్లీ అల్లర్ల వెనుక ఎన్నో కన్నీటి కథలు
తండ్రిని కోల్పోయిన కొడుకు ఒకరు.. బిడ్డని పోగొట్టుకున్న తండ్రి మరొకరు.. పెళ్లయిన 10 రోజులకే భర్తను పోగొట్టుకున్న అమ్మాయి ఇంకొకరు న్యూఢిల్లీ: ‘‘సీఏఏ వల్
Read More












