లాక్‌డౌన్‌పై మోడీ కీలక వ్యాఖ్యలు

లాక్‌డౌన్‌పై మోడీ కీలక వ్యాఖ్యలు

లాక్‌డౌన్‌పై భారత ప్రధాని నరేంద్ర మోడీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ చేశారు. లాక్‌డౌన్‌ను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రకటించినా.. జనాలు మాత్రం రోడ్ల పైకి వస్తూనే ఉన్నారు. దాంతో ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనకోసం మనందరి కోసం లాక్‌డౌన్‌ను పాటించాలని ఆయన కోరారు. ప్రజలు లాక్‌డౌన్ పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మోడీ కోరారు.

For More News..

జిల్లాల వారీగా కరోనా పేషెంట్ల వివరాలివే

లాక్‌డౌన్‌కు సంబంధించి పూర్తి వివరాలు

జనతా కర్ఫ్యూ దేశమంతా సక్సెస్

263 మందితో ఢిల్లీ చేరిన ఇటలీ విమానం

తక్కువలో తక్కువ 20 కోట్ల మందికి సోకే అవకాశం