Delhi
ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులకు కరోనా టెస్టులు
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులకు కరోనా సోకడంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. జర్నలిస్టులకు కరోనా టెస్టులు, ట్రీట్ మెంట్ కు మంగళవా
Read Moreఇన్స్టాగ్రామ్లో గ్రూప్ క్రియేట్ చేసి గ్యాంగ్ రేప్ కు ప్లాన్
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొందరు స్టూడెంట్లు దారి తప్పారు. వికృత చేష్టలకు దిగారు. కేవలం సెక్స్, రేప్ గురించి చర్చించుకునేందుకే ఓ గ్రూప్ క్రియేట్ చేసుకున్నా
Read Moreలిక్కర్ రేటు 70 % పెరిగినా పర్లేదు.. దేశానికి డొనేషన్ అనుకుంటాం
కరోనా లాక్ డౌన్ తో దాదాపు 40 రోజుల పైగా లిక్కర్ షాపులు మూతపడ్డాయి. మళ్లీ ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని ఎదురు చూసిన మద్యం ప్రియులకు కేంద్ర ప్రభు
Read Moreఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బందికి కరోనా
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఐటీబీపీ సిబ్బందిలో 45 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. ఢిల్లీలో అం
Read Moreమద్యం ప్రియులకు పూలవర్షంతో స్వాగతం
లాక్ డౌన్ నిబంధనలకు సడలింపులిస్తూ .మద్యం షాపులు తెరుచుకోవచ్చని కేంద్రం సూచించింది. కొన్ని ప్రాంతాల్లోనే.. కనీస దూరం పాటిస్తూ.. మద్యం కొనుగోలు చేయ
Read Moreలా మినిస్ట్రీ ఆఫీసర్కు కరోనా పాజిటివ్
శాస్త్రీ భవన్ ఫోర్త్ ఫ్లోర్ సీజ్ న్యూఢిల్లీ: ఢిల్లీలోని శాస్త్రీ భవన్ను అధికారులు పాక్షికంగా మూసేశారు. లా మినిస్ట్రీ ఆఫీసర్ ఒకరికి కరోనా పాజ
Read Moreఢిల్లీలో మద్యంపై 70 శాతం కరోనా ఫీజు
ఢిల్లీలో నేటి నుంచి అమల్లోకి న్యూఢిల్లీ: మద్యం ప్రియులకు ఢిల్లీ సర్కారు షాకిచ్చింది. మందుపై ‘స్పెషల్ కరోనా ఫీజు’ పేరిట 70 శాతం అదనంగా డబ్బులు వసూలు
Read Moreపెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఫ్యూయల్స్పైన ఢిల్లీ సర్కార్ వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) పెంచడంతో
Read Moreపట్టాలెక్కిన బతుకు బండి..చాలా చోట్ల దుక్నాలు ఓపెన్
ఇండ్లు విడిచి పనుల బాట పట్టిన జనం నడిచిన ఆటోలు, ట్యాక్సీలు.. పలు సిటీల్లో ట్రాఫిక్ జామ్లు లిక్కర్ షాపుల వద్ద భారీ క్యూ లైన్లు.. సోషల్ డిస్టెన్స్
Read Moreవైరస్ ఎఫెక్ట్: సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయం మూసివేత
స్టాఫ్లో ఇద్దరికి కరోనా రావడంతో చర్యలు ఇప్పటికే 135 మంది జవాన్లకు కరోనా న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారి అసిస్టెంట్కు, బస్సు డ్రైవర్కు కరో
Read More9 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా.. ‘కరోనా ఫ్రీ స్టేట్’లో 2 కేసులు
కరోనా మహమ్మారి సైనిక బలగాలనూ కాటేస్తోంది. శనివారం ఒక్క రోజే తొమ్మిది మంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్
Read Moreఢిల్లీలో 122 మంది CRPF జవాన్లుకు కరోనా పాజిటివ్
కరోనా వైరస్ కేసులు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లేటెస్టుగా ఢిలీల్లో 122 మంది CRPF సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. వీరంతా కూడా
Read Moreఒకే బిల్డింగులో 41 మందికి వైరస్
న్యూఢిల్లీ: ఒకే భవనంలోని 41 మందికి కరోనా వైరస్ సోకింది. ఢిల్లీ కపాషెరా ప్రాంతంలోని ఒక బిల్డింగ్లో నివాసం ఉంటున్న 41 మందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయి
Read More












