ఢిల్లీ : ఇంటి అద్దె కట్టాలంటూ ఒత్తిడి తెచ్చిన తొమ్మిది మంది ఇంటి యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నార్త్వెస్ట్ జిల్లాలోని ముఖర్జినగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు.. కాలేజీకి దగ్గర్లో ఉన్న ఇళ్లలో పేయింగ్ గెస్టులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అద్దె కట్టాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తొమ్మిది మంది ఇంటి యజమానులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద ఇంటి యజమానులపై కేసు నమోదైంది. ఈ కేసులో ఇంటి యజమానులకు నెలరోజుల పాటు జైలు శిక్ష లేదా రూ.200 ల జరిమానా లేదా రెండూ విధించవచ్చని పోలీసులు చెప్పారు.
ఇంటి అద్దె చెల్లించాలంటూ ఒత్తిడి.. 9 మందిపై కేసు
- దేశం
- May 16, 2020
లేటెస్ట్
- కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన షర్మిల...
- కవితను విడిపించుకోవడానికి మోదీతో కేసీఆర్ బేరసారాలు : పొన్నం ప్రభాకర్
- కూకట్పల్లిలో రూ.54 లక్షల నగదు సీజ్
- MS Dhoni: ధోనీని గాయం వేధిస్తోంది.. ఎక్కువ సేపు నిలబడలేడు: ఫ్లెమింగ్
- Bhaje Vaayu Vegam Teaser: థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో భజే వాయు వేగం టీజర్..బెస్ట్ విషెస్ చెప్పిన చిరు
- అంజన్నకు మొక్కులు చెల్లించుకున్న గడ్డం వంశీకృష్ణ
- జనసేన మహిళా అభ్యర్థి ఆస్తుల విలువ అన్ని కోట్లా..
- హనుమత్ జయంతి 2024: దేవుళ్లందరిలో ఆంజనేయస్వామి ప్రత్యేకత ఏమిటో తెలుసా..
- V6 DIGITAL 20.04.2024 AFTERNOON EDITION
- కాంగ్రెస్ ను టచ్ చేస్తే మాడి మసైపోతారు : సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..