Devotees
ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయనికి పోటెత్తిన భక్తులు
పాపన్నపేట,వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలిరావడంతో
Read Moreజనసంద్రమైన మన్యంకొండ
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ ఆదివారం జనసంద్రంగా మారింది. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి జాతర కొనసాగుతోంది.
Read Moreశ్రీశైలం వెళ్లే వాహనాలకు 24 గంటలూ పర్మిషన్
అమ్రాబాద్, వెలుగు : మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీశైలం వెళ్లే వాహనాలకు నల్లమల అడవిలో 24 గంటలూ అనుమతి ఇస్తున్నట్లు అమ్రాబాద్&zwn
Read Moreదారులన్నీ లింగమయ్య జాతర వైపే.. ఓ లింగా.. ఓ లింగా నమస్మరణతో మార్మోగిన పెద్దగట్టు
భక్తులతో కిక్కిరిసిన ఆలయ పరిసరాలు భారీగా వెలిసిన దుకాణాలు సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి లింగమంతులస్వామి జాతర ఆదివా
Read Moreయాదగిరిగుట్ట, కొమురవెల్లి ఆలయాలకు పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్టలో ధర్మదర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట ఆదివారం ఒక్క రోజే రూ.44.14 లక్షల ఆదాయం కొమురవెల్లి ఐదో ఆదివారం జాతరకు పోటెత్త
Read Moreమేడారం పరిశుభ్రం
తాడ్వాయి, వెలుగు: సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతరలో పారిశుధ్య కార్మికుల సేవలు అమోఘం అని చెప్పాలి. ఈనెల 12, 13, 14 తేదీల్లో వనదేవతల (మండే మెలిగే
Read MoreTirumala Alert : నడక దారిలో పులి.. గుంపులు గుంపులుగా కొండెక్కుతున్న భక్తులు
తిరుమల భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. కలియుగదేవుడు.. ఏడుకొండలస్వామిని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు అలిపిరి మార్గం నుంచి నడుచకుంటూ.
Read Moreరాయికల్లో భీమేశ్వరస్వామి రథోత్సవం
రాయికల్, వెలుగు: రాయికల్పట్టణంలోని పురాతన భీమేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజులుగా జరుగుతున్న జాతర ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఆలయానికి ఉదయం నుండే భక్తుల
Read Moreమినీ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు : డీఎంహెచ్వో గోపాల్ రావు
ములుగు/ తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతున్న మినీ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని డీఎంహెచ్వో గ
Read Moreలింగమంతులస్వామి జాతరకు భారీ బందోబస్తు
2 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు 68 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా 50 మంది సిబ్బందితో షీటీం బృందాలు నేటి అర్ధరాత్రి నుంచి జాతీ
Read Moreచెప్పిన టైమ్కే రండి.. భక్తులకు టీటీడీ కీలక సూచన
తిరుపతి: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) బోర్డు కీలక సూచన చేసింది. దర్శన టోకెన్లు, టికెట్లలో పేర్కొన్న సమయానికే క్యూలైన్లలో
Read Moreఎములాడ, మేడారంలో భక్తుల రద్దీ
తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. మినీ జాతర సమీపిస్తుండడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భ
Read Moreకుంభమేళా చుట్టూ 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జాం : సరిహద్దులు మూసివేసిన రెండు రాష్ట్రాలు
మన హైదరాబాద్ లో కాదు.. బెంగళూరులోనే కాదు.. ఢిల్లీలో అంతకన్నా కాదు.. ప్రపంచలోనే అతి పెద్ద ట్రాఫిక్ జాం మన ఇండియాలోనే.. 300 కిలోమీటర్లు ట్రాఫిక్.. ఎక్కడ
Read More













