Devotees
జాన్ పహాడ్ సైదన్నా... సౌలత్ లేవన్నా.. దర్గా వద్ద కనిపించని కనీస వసతులు
ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న జాన్ పహాడ్ ఉర్సు దర్గా వద్ద కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం నేరేడుచర్ల(పాలకవీడు)
Read Moreమేడారం వనమంతా జనం
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలకు బుధవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ముందస్తు మొక్కులు అప్పజెప్పారు. బుధవారం వనదేవ
Read Moreవైభవంగా కొత్తకొండ జాతర
భీమదేవరపల్లి, వెలుగు: ఉత్తర తెలంగాణలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా కొనసాగుతున్నాయి. గుమ్మడికాయలు
Read Moreకొండగట్టు ఆలయానికి పోటెత్తిన భక్తులు..
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుండే స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. కాగా, సమ్మక్క సారక్క జాత
Read Moreశబరిమలకు పోటెత్తిన భక్తులు.. నేడు మకర జ్యోతి దర్శనం
కేరళ శబరిమలలో మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు పెద్దఎత్తున చేరుకుంటున్నారు. పంబా, పులిమేడ్ , నీలికల్ కు వేలాది మంది తరలివస్తుండటంతో శబరిగిరి అయ్యప్ప నామస
Read Moreమల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
పండుగ పూట పెరిగిన రద్దీ కొమురవెల్లి, వెలుగు: సంక్రాంతి పండుగ సందర్భంగా కొమురవెల్లి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం
Read Moreమేడారంలో ముందస్తు మొక్కులు
సంక్రాంతి సెలవులతో భారీగా తరలివచ్చిన భక్తులు క్యూలైన్ల నుంచి దర్శనానికి అనుమతి &
Read Moreఐనవోలు, కొత్తకొండకు పోటెత్తిన భక్తులు
మల్లన్నను దర్శించుకున్న ప్రముఖులు కొత్తకొండలో మొక్కులు చెల్లించుకున్న ఎంపీ బండి సంజయ్, సీఎం ఓఎస్&zwn
Read Moreభక్తులతో కిటకిటలాడుతున్న కొమురవెల్లి.. స్వామివారి దర్శనానికి 3 గంటలు
సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. పట్నాలు, బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. స్వ
Read Moreఅంగరంగ వైభవంగా ఐలోని జాతర.. భారీగా తరలి వచ్చిన భక్తులు
వరంగల్ జిల్లా ఐనవోలు మల్లన్న జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మల్లికార్జున స్వామికి మొక్కులు చెల్లించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈరోజు(జనవరి 1
Read Moreతిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..2 గంటల్లో దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సంక్రాంతి పండగకు అంతా సొంతూళ్లకు వెళ్లడంతో భక్తుల రద్దీ లేదు. దీంతో క్యూలైన్లు దాదాపుగా ఖాళీగానే కనిపిస్తు
Read Moreమేడారంలో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయద్దు
ములుగు, వెలుగు : మేడారం మహా జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయొద్దని ఎఫ్డీవో జోగేందర్&z
Read Moreశ్రీశైలం మల్లన్న ఆలయంలో ఏడడుగుల నాగుపాము ప్రత్యక్షం
శ్రీశైలం మల్లన్న ఆలయంలో నాగుపాము సంచారం భక్తులు, సిబ్బందిని ఆశ్చర్యానికి గురి చేసింది. రేపు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సమయంలో ఆలయ ప
Read More