Devotees

జనసంద్రమైన జంపన్నవాగు.. భారీగా తరలివచ్చిన జనం

మేడారం జాతరకు వచ్చిన భక్తులతో ఇవాళ జంపన్నవాగు జన సంద్రమైంది. మేడారం వన దేవతల దర్శనానికి వచ్చిన భక్తులు మొదట జంపన్నవాగు వద్దకు చేరుకుని అక్కడ పుణ్య స్న

Read More

యాదాద్రి నుంచి అయోధ్యకు తరలిన భక్తులు

యాదాద్రి, వెలుగు: భువనగిరి పార్లమెంట్​ నుంచి అయోధ్యలో శ్రీరామచంద్రుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. అయోధ్యకు వెళ్ల

Read More

జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు

అలంపూర్, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే బారులుతీరా

Read More

మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

కొమురవెల్లి మల్లన్న జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. కోరమీసాల స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉద

Read More

మేడారం జాతర .. కోయగిరిజన పద్ధతిలోనే పూజలు

మేడారం 365 రోజుల జాతరగా మారినప్పటికీ కోయ గిరిజన పద్ధతిలోనే భక్తులు పూజలు చేయాల్సి ఉంటుంది. వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఇక్కడ &nb

Read More

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 గంటల్లోనే దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం  కలుగుతుంది.  శ్రీవారిని దర్శించుకునేందుకు ఐదు కంపార

Read More

మేడారంలో ముందస్తు మొక్కులు.. భారీగా తరలివస్తున్న భక్తులు

గ్రేటర్​వరంగల్‌‌‌‌/జనగామ/తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర దగ్గర పడడంతో ముందస్తుగా మొక్కులు చెల

Read More

మేడారం భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి : అంకిత్‌‌

తాడ్వాయి, వెలుగు : మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబద్ధత, అంకితభావంతో పనిచేయాలని ఐటీడీఏ పీవో అంకిత్‌‌ ఆదేశించారు. మేడారం జ

Read More

బాసర భక్తజన సంద్రం

    సరస్వతీదేవి క్షేత్రంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు     ఒక్కరోజే 80 వేల మంది దర్శనం     అమ్మవారి ద

Read More

నేత్రపర్వంగా వసంత పంచమి

    వర్గల్‌ విద్యాధరికి పోటెత్తిన భక్తులు     అమ్మవారిని దర్శించుకున్న 50 వేల మంది భక్తులు      &n

Read More

ఘనంగా వసంత పంచమి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

వసంత పంచమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సరస్వతి మాతా ఆలయాల్లో అక్షరాభ్యాస కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ని

Read More

తిరుమల సమాచారం.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న ఆదివారం కావడడంతో  తిరుమలకు భక్తులు పోటెత్తారు.  శ్రీవారి దర్శనానికి   21 కంపార్టుమెంట్లలో భక్తుల

Read More

అయోధ్యలో రెచ్చిపోయిన దొంగలు.. 60 మంది మహిళల మంగళ సూత్రాలు మాయం

అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడు కొలువుదీరిన నేపథ్యంలో రామ్ లల్లాను దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. దేశ నలుమూలతో పాటు తెలంగాణ న

Read More