V6 News

Devotees

జులై 4 నుంచి నందలూరు సౌమ్యనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు...

అన్నమయ్య జిల్లా నందలూరులో శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారని భావిస్తారు భక్తులు. చోళుల కాలంలో నిర్మించి

Read More

బయటపడిన తిరుమల శ్రీవారి నకిలీ సేవా టికెట్ల బాగోతం : భక్తుల అప్రమత్తంపై టీటీడీ అలర్ట్

కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు చాలా తాపత్రయపడుతుంటారు. దర్శన టికెట్ల కోసం క్యూలైన్లలో నిలబడి ఎంతగానో ప్రయత్నిస్తుంటారు సామాన

Read More

మేడారంలో పెరిగిన రద్దీ.. ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు బుధవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చత్

Read More

భద్రాద్రిలో సీతారామచంద్రస్వామి దేవస్థానానికి రెండో రోజూ కొనసాగిన భక్తుల రద్దీ

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి ఆదివారం రెండో రోజూ భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భ

Read More

బాసరలో విషాదం.. గోదావరి నదిలో మునిగి నలుగురు యువకులు మృతి

బాసరలో విషాదం చోటు చేసుకుంది.. గోదావరి నదిలో మునిగి నలుగురు భక్తులు మృతి చెందారు. పుణ్యస్నానాల కోసం వచ్చిన యువకుల మరణం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం న

Read More

భక్తులతో సందడిగా మారిన మెదక్​ చర్చి

మెదక్​ టౌన్, వెలుగు : మెదక్​ చర్చికి ఆదివారం భక్తులు ఎక్కువగా తరలివచ్చారు. ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు, గీతాలాపనలు చేయగా ప్రెసిబిటరీ ఇన్​చార్జి శాం

Read More

రాజన్న క్షేత్రం.. భక్తజన సంద్రం

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో తరలివస్తున్నార

Read More

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

వేసవి సెలవులు దగ్గరపడుతుండడంతో దర్శనానికి తరలివస్తున్న భక్తులు యాదగిరిగుట్టకు 90 వేల మంది, వేములవాడకు  50 వేల మంది రాక  నారసింహుడిక

Read More

సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..12 రోజుల్లో 70 లక్షల మందికి పైగా పుణ్యస్నానం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాల చివరిఘట్టానికి చేరుకున్నాయి. ఇవాళ ఆఖరి రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. భారీ సంఖ్యలో పుణ్యస్నాన

Read More

కాళేశ్వరం.. భక్తజన సంద్రం

కాళేశ్వర పరిసరాలు జనసంద్రంగా మారాయి. సరస్వతి పుష్కరాల 8వ రోజైన గురువారం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పుణ్యస్నానాలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ

Read More

అమ్మవారి ప్రసాదంలో పాము.. పులిహోర ప్యాకెట్ లో పాము పిల్లను చూసి భక్తులు షాక్..

అమ్మవారి ప్రసాదంలో పాము దర్శనమిచ్చిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది.. తమిళనాడులోని హోసూర్ లో కొండపై కొలువైన చంద్ర చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో చోటు చేసుకుం

Read More

కిటకిటలాడిన ఆలయాలు..యాదగిరిగుట్ట,కొమురవెల్లి, వేములవాడల్లో భక్తుల రద్దీ

  యాదగిరిగుట్టలో ధర్మదర్శనానికి 3, స్పెషల్‌‌ దర్శనానికి గంట టైం కొమురవెల్లి, వేములవాడల్లో భక్తుల రద్దీ యాదగిరిగుట్ట, వెలుగ

Read More

లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్.. తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 24 గంటలు

కలియుగ వైకుంఠం తిరుమల భక్తజన సంద్రంగా మారింది.. పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు పోటెత్తడంతో సప్తగిరులు గోవిందనామ స్మరణతో మార్మోగుతున్నాయి. శుక్రవారం ( ఏ

Read More