Devotees

రాజన్న క్షేత్రం.. భక్తజన సంద్రం

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో తరలివస్తున్నార

Read More

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

వేసవి సెలవులు దగ్గరపడుతుండడంతో దర్శనానికి తరలివస్తున్న భక్తులు యాదగిరిగుట్టకు 90 వేల మంది, వేములవాడకు  50 వేల మంది రాక  నారసింహుడిక

Read More

సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..12 రోజుల్లో 70 లక్షల మందికి పైగా పుణ్యస్నానం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాల చివరిఘట్టానికి చేరుకున్నాయి. ఇవాళ ఆఖరి రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. భారీ సంఖ్యలో పుణ్యస్నాన

Read More

కాళేశ్వరం.. భక్తజన సంద్రం

కాళేశ్వర పరిసరాలు జనసంద్రంగా మారాయి. సరస్వతి పుష్కరాల 8వ రోజైన గురువారం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పుణ్యస్నానాలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ

Read More

అమ్మవారి ప్రసాదంలో పాము.. పులిహోర ప్యాకెట్ లో పాము పిల్లను చూసి భక్తులు షాక్..

అమ్మవారి ప్రసాదంలో పాము దర్శనమిచ్చిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది.. తమిళనాడులోని హోసూర్ లో కొండపై కొలువైన చంద్ర చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో చోటు చేసుకుం

Read More

కిటకిటలాడిన ఆలయాలు..యాదగిరిగుట్ట,కొమురవెల్లి, వేములవాడల్లో భక్తుల రద్దీ

  యాదగిరిగుట్టలో ధర్మదర్శనానికి 3, స్పెషల్‌‌ దర్శనానికి గంట టైం కొమురవెల్లి, వేములవాడల్లో భక్తుల రద్దీ యాదగిరిగుట్ట, వెలుగ

Read More

లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్.. తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 24 గంటలు

కలియుగ వైకుంఠం తిరుమల భక్తజన సంద్రంగా మారింది.. పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు పోటెత్తడంతో సప్తగిరులు గోవిందనామ స్మరణతో మార్మోగుతున్నాయి. శుక్రవారం ( ఏ

Read More

రాజన్న సన్నిధిలో పోటెత్తిన భక్తులు

వేములవాడ, వెలుగు: వరుసగా సెలవులు రావడంతో వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సోమవారం భక్తులతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. దీంతో స్వామ

Read More

Summer Tour : 30 నుంచి ఛార్ దామ్ యాత్ర ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..!

ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ యాత్ర ఏప్రిల్​ 30 నుంచి ప్రారంభమవుతుంది. భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ల

Read More

వరుస సెలవుల ఎఫెక్ట్: భక్తజన సంద్రంగా తిరుమల.. దర్శనానికి ఎన్ని గంటలంటే..

కలియుగ వైకుంఠంతిరుమల భక్తజన సంద్రంగా మారింది.. కొండంతా భక్తజనంతో నిండిపోయింది. వరుస సెలవులు కావడం.. పైగా సోమవారం ( ఏప్రిల్ 14 ) తమిళ నూతన సంవత్సరం కావ

Read More

ఆధ్యాత్మికం : నేనే గెలవాలి.. నీవు ఓడాలి అన్న సూత్రంపై.. మహా భారత యుద్ధంలో గెలిచింది ఎవరు..?

కష్టకాలం వచ్చినప్పుడే, విషమ పరిస్థితులేర్పడినప్పుడో నిగ్రహాన్ని కోల్పోకూడదు. బలం, బలహీనతలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాటిని సరిదిద్దుకోవాలి. అందుకే

Read More

Hanuman Jayanti 2025: హనుమాన్ దీక్ష విశిష్టత ఏంటి.. మాల ఎవరు ధరించాలి.. నియమాలు ఏంటి..

నమ్మినవారికి నేనున్నానంటూ వరాలు ఇచ్చే దేవుడు అభయాంజనేయుడు. శ్రీరాముడిని నమ్మిన భక్త ఆంజనేయుడు. సిందూర ప్రియుడు. ఒక్కసారి మాలధరించి 'అంజన్నా.. అని

Read More

లక్ష్మీనారసింహుడికి లక్షపుష్పార్చన

యాదగిరిగుట్ట, వెలుగు : ఏకాదశి పర్వదినం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మంగళవారం లక్ష్మీనారసింహులకు లక్షపుష్పార్చన పూజను అర్చకులు

Read More