Devotees

కిటకిటలాడిన ఆలయాలు..యాదగిరిగుట్ట,కొమురవెల్లి, వేములవాడల్లో భక్తుల రద్దీ

  యాదగిరిగుట్టలో ధర్మదర్శనానికి 3, స్పెషల్‌‌ దర్శనానికి గంట టైం కొమురవెల్లి, వేములవాడల్లో భక్తుల రద్దీ యాదగిరిగుట్ట, వెలుగ

Read More

లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్.. తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 24 గంటలు

కలియుగ వైకుంఠం తిరుమల భక్తజన సంద్రంగా మారింది.. పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు పోటెత్తడంతో సప్తగిరులు గోవిందనామ స్మరణతో మార్మోగుతున్నాయి. శుక్రవారం ( ఏ

Read More

రాజన్న సన్నిధిలో పోటెత్తిన భక్తులు

వేములవాడ, వెలుగు: వరుసగా సెలవులు రావడంతో వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సోమవారం భక్తులతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. దీంతో స్వామ

Read More

Summer Tour : 30 నుంచి ఛార్ దామ్ యాత్ర ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..!

ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ యాత్ర ఏప్రిల్​ 30 నుంచి ప్రారంభమవుతుంది. భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ల

Read More

వరుస సెలవుల ఎఫెక్ట్: భక్తజన సంద్రంగా తిరుమల.. దర్శనానికి ఎన్ని గంటలంటే..

కలియుగ వైకుంఠంతిరుమల భక్తజన సంద్రంగా మారింది.. కొండంతా భక్తజనంతో నిండిపోయింది. వరుస సెలవులు కావడం.. పైగా సోమవారం ( ఏప్రిల్ 14 ) తమిళ నూతన సంవత్సరం కావ

Read More

ఆధ్యాత్మికం : నేనే గెలవాలి.. నీవు ఓడాలి అన్న సూత్రంపై.. మహా భారత యుద్ధంలో గెలిచింది ఎవరు..?

కష్టకాలం వచ్చినప్పుడే, విషమ పరిస్థితులేర్పడినప్పుడో నిగ్రహాన్ని కోల్పోకూడదు. బలం, బలహీనతలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాటిని సరిదిద్దుకోవాలి. అందుకే

Read More

Hanuman Jayanti 2025: హనుమాన్ దీక్ష విశిష్టత ఏంటి.. మాల ఎవరు ధరించాలి.. నియమాలు ఏంటి..

నమ్మినవారికి నేనున్నానంటూ వరాలు ఇచ్చే దేవుడు అభయాంజనేయుడు. శ్రీరాముడిని నమ్మిన భక్త ఆంజనేయుడు. సిందూర ప్రియుడు. ఒక్కసారి మాలధరించి 'అంజన్నా.. అని

Read More

లక్ష్మీనారసింహుడికి లక్షపుష్పార్చన

యాదగిరిగుట్ట, వెలుగు : ఏకాదశి పర్వదినం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మంగళవారం లక్ష్మీనారసింహులకు లక్షపుష్పార్చన పూజను అర్చకులు

Read More

బెంగళూరులో కుప్పకూలిన 120 అడుగుల రధం.. ఒకరు మృతి

బెంగళూరులోని అనేకల్ లో నిర్వహిస్తున్న ఓ ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. శనివారం ( మార్చి 23 ) అనేకల్ లోని హుసుర్ మడ్డురమ్మ గుడి వార్షికోత్సవ వేడుకల్

Read More

రూ. 151 చెల్లిస్తే ..మీ ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలను కోరుకున్న భ‌క్తుల ఇళ్లకే  చేర్చాల‌ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం

Read More

పెద్దాపూర్ మల్లన్నకు 60 వేల బోనాలు: స్వామి దర్శనానికి లక్షల్లో తరలివచ్చిన భక్తులు

మల్లన్నకు పట్నాలు వేసి, నిలువెత్తు బంగారం సమర్పణ మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు:జగిత్యాల జిల్లా మెట్‌&

Read More

మల్లన్న స్వామికి 50 వేల బోనాలతో తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతర..

తెలంగాణలోనే రెండో అతిపెద్ద మల్లన్న బోనాల జాతర జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దపూర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. కాముడి పౌర్ణమి  మొదటి ఆదివార

Read More

కమనీయం శ్రీవారి కల్యాణం

వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా వెంకటాపురం అలివేలు మంగ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం కనుల పండువగా సాగింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, చత

Read More