ec

మునుగోడు ఉపఎన్నిక : బుద్ధ భవన్ ముందు కోదండరాం మౌనదీక్ష

మునుగోడులో పలు పార్టీల నాయకులు అక్రమాలకు పాల్పడుతూ ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తున్నారని ఈసీకి టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఫిర్యాదు చేశారు. ఎన

Read More

ఆర్టీసీ పీఆర్సీపై ఈసీకి రవాణా శాఖ లేఖ

కేసీఆర్​తో కేటీఆర్, హరీశ్​, పువ్వాడ చర్చలు ఈసీకి లేఖ రాసిన రవాణా శాఖ సెక్రటరీ హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ఇ

Read More

మునుగోడు ఓటర్ల నమోదుపై హైకోర్టులో బీజేపీ పిటిషన్ డిస్మిస్ ​

హైదరాబాద్, వెలుగు: మునుగోడులో కొత్త ఓటర్ల నమోదు వ్యవహారంపై హైకోర్టు విచారణ ముగిసింది. పక్క ప్రాంతాలకు చెందిన 25 వేల మందిని మునుగోడు ఓటర్లుగా నమోదు చేయ

Read More

మునుగోడులో ల్యాప్ టాప్, చెక్కులు పంపిణీ చేసిన టీఆర్ఎస్ నేతలు

నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా

Read More

యుగతులసీ అభ్యర్థికి రోడ్ రోలర్ గుర్తు కేటాయించండి : సీఈసీ

మునుగోడులో యుగతులసీ పార్టీ తరపున పోటీ చేస్తున్న శివకుమార్కు తిరిగి రోడ్ రోలర్ గుర్తు కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సీఈసీ ఆదేశించింది. గతంలో ఆ

Read More

రిటర్నింగ్ ఆఫీసర్ టీఆర్ఎస్కు అమ్ముడు పోయిండు: యుగ తులసి అభ్యర్థి శివకుమార్

హైదరాబాద్: రిటర్నింగ్ ఆఫీసర్ టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారని మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న యుగతులసి పార్టీ అభ్యర్థి కె.శివకుమార్ ఆరోపించారు. తనకు ముం

Read More

మునుగోడు ఓటర్ నమోదు పిటిషన్పై విచారణ ఈ నెల 21కి వాయిదా

మునుగోడు నియోజకవర్గ ఓటర్ల జాబితా ప్రకటనకు సంబంధించిన పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఎన్నికల కమిషన్ నివేదిక పరిశీలించిన అనంతరం విచారణ జరు

Read More

కోడి, క్వార్టర్​ పంచినందుకు నోటీసులు

వరంగల్​ సిటీ, వెలుగు: టీఆర్ఎస్​ పార్టీ నేత రాజనాల శ్రీహరికి గురువారం ఎన్నికల కమిషన్​నోటీసులు జారీ చేసింది. కేసీఆర్​ జాతీయ స్థాయిలో రాణించాలని, బీఆర్ఎస

Read More

టీఆర్​ఎస్​ దొంగ ఓట్లను  నమోదు చేస్తోంది: తరుణ్​చుగ్

మునుగోడు ఓటర్ లిస్ట్​లో అవకతవకలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు ఈ బైపోల్ తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి.. కుటుంబపాలన, అవినీతికి మధ్య పోరు రాచక

Read More

ప్రచారం కోసం టీఆర్ఎస్ రూ.3 వేల కోట్లు ఖర్చు పెట్టింది: కేఏ పాల్

హైదరాబాద్: మునుగోడు ప్రచారం కోసం టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రూ.3 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టిందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. మును

Read More

ఓటర్ లిస్ట్లో అవకతవకలు జరిగాయని ఈసీకి బీజేపీ ఫిర్యాదు

మునుగోడు ఓటర్ లిస్ట్లో టీఆర్ఎస్ అవకతవకలకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. మునుగోడులో ఓటర్ లిస్ట్లో అవకతవకలు జరి

Read More

ఉద్ధవ్ వర్గం ప్రతిపాదించిన కొత్త గుర్తులివే..

ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయం శివసేన పార్టీ గుర్తు ‘విల్లు -బాణం’  చుట్టూ తిరుగుతోంది. నవంబర్ 3న జరగనున్న తూర్పు అంధేరి అసెంబ్లీ నియోజ

Read More

పార్టీ పేరు మార్చడానికి వీల్లేదని ఈసీని కోరుతా : రేవంత్

     2017లో టీఆర్​ఎస్​ ఎంపీలు, ఎమ్మెల్యేలు వందల కోట్లు వసూలు చేసిన్రు     ఈ అక్రమాలపై గతంలోనే ఈసీకి ఫిర్యాదు చ

Read More