education
39 స్కూళ్లకు స్వచ్ఛ విద్యాలయ పురస్కారం
న్యూఢిల్లీ: దేశంలోని 39 స్కూళ్లకు స్వచ్ఛ విద్యాలయ పురస్కార్2021–22 అవార్డు లభించినట్లు కేంద్ర విద్యాశాఖ శనివారం ప్రకటించింది. అవార్డు కోసం
Read Moreపాఠశాలలో సిబ్బంది నిరసన.. వంట చేసిన టీచర్లు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సాయంతో ఉపాధ్యాయులు వంట చేశారు. పాఠశాల వంట సిబ్బంది సమ్మె చేపట్టడంతో ఉపాధ్
Read Moreడాక్టర్ అయ్యేందుకు ఆపన్న హస్తం కోసం ఓ విద్యార్థి ఎదురుచూపు
తొర్రూరు, వెలుగు : డాక్టర్ చదవాలని ఆశపడ్డ ఓ పేద విద్యార్థి ఆర్థిక స్థోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చ
Read Moreమిగతా రాష్ట్రాలతో పోలిస్తే అతి తక్కువ కేటాయింపులు
పోయినేడాది ఎడ్యుకేషన్కు 7 శాతం, హెల్త్కు 3 శాతమే ఫండ్స్ ఇందులోనే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ లకు వచ్చే నిధులు కూడా.. పీ
Read Moreవిద్యాభివృద్ధికి మౌలానా బాటలు : ఎండీ ఉస్మాన్ ఖాన్
భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన పూర్తి పేరు సయ్యిద్ అబుల్ కలాం గులాం మొహియుద్దీన్ అహ్మద్ ఆజాద్. తండ్రి ముద్దుగా ఫిరోజ్ బఖ్
Read Moreఐదేండ్ల తర్వాత ఇంటర్ బోర్డు మీటింగ్
ఐదేండ్ల తర్వాత ఇంటర్ బోర్డు మీటింగ్ ఎజెండాలో 2వేల అంశాలు ఆన్లైన్ వాల్యువేషన్, నిధులపైనా చర్చ హైదరాబాద్, వెలుగు: ఎట్టకేలకు ఇంటర్ బోర్డు మ
Read Moreట్యూషన్ ఫీజులు స్టూడెంట్లకు అందుబాటులో ఉండాలి: సుప్రీం
మెడికల్ కాలేజీల్లో ఫీజులు పెంచుతూ ఏపీ సర్కార్ ఇచ్చిన జీవో కొట్టివేత అదనంగా వసూలు చేసిన ఫీజులు స్టూడెంట్లకు తిరిగి ఇవ్వాలని ఆదేశం&n
Read Moreటెన్త్ లో 10 మార్కులొస్తే పాస్
హైదరాబాద్, వెలుగు : మానసిక వికలాంగ విద్యార్థులు, ఆటిజంతో బాధపడే వారికి టెన్త్ లో 10 మార్కులు వచ్చినా పాసైనట్లే. అయితే ఇందుకు 50 శాతం అటెండెన్స్ ఉండాలి
Read Moreఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు
యాదగిరిగుట్ట, వెలుగు : హామీలు నెరవేర్చడంతో పాటు, ఆర్అండ్&zwn
Read Moreసీసీఎస్ నిధులు వాడేసిన ఆర్టీసీ యాజమాన్యం
రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరకొర జీతాలతో అవస్థలు పడుతున్నారు. CCS ఎమౌంట్ కూడా ఇవ్వకపోవడంపై తీవ్ర ఆందోళన వ్య
Read Moreదేశవ్యాప్తంగా 20 వేలకుపైగా స్కూళ్లు మూతపడినయ్ : కేంద్రవిద్యాశాఖ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభించిన 2020–21 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 20 వేలకుపైగా స్కూళ్లు మూతపడ్డాయని కేంద్ర విద్యా శాఖ వెల్లడించింది
Read Moreఇక నుంచి 6 పేపర్లతోనే పదో తరగతి ఎగ్జామ్స్
హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం (2022 23) కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేప
Read Moreబెల్టు షాపులే సంక్షేమమా కేసీఆర్?: రాజగోపాల్రెడ్డి
ప్రతిపక్షం నుంచి 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిని అడ్డంగా కొన్నరు సిద్దిపేటకు వెయ్యి కోట్లు తీసుకెళ్లి.. మునుగోడుకు రూ.3 కోట్లన్నా ఇవ్వరా?
Read More












