ELECTIONS

అభ్యర్థులకు ఉమ్మడి గుర్తు ప్రాథమిక హక్కు కాదు: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉమ్మడి గుర్తు పొందడం అనేది ప్రాథమిక హక్కు కాదని హైకోర్టు తేల్చింది. ఎన్నికల గుర్తును ఎన్నికల ప్రవర్

Read More

చైర్మన్​ కాంగ్రెస్​.. వైస్ చైర్మన్​ బీజేపీ

భువనగిరి మున్సిపాలిటీలో కౌన్సిలర్ల క్రాస్ ఓటింగ్ యాదాద్రి, వెలుగు : క్రాస్​ ఓటింగ్​, ఇంటర్నల్​ఒప్పందంతో భువనగిరి మున్సిపల్​ చైర్మన్​ పదవి

Read More

రాజ్యసభ రణరంగం క్రాస్ ఓట్లతో అంచనాలు తారుమారు

మూడు రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ముగిసి వెంటనే ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ ఏడాది ఏప్రిల్ 2 నాటికి రిటైర్ అవుతున్న 52 మంది సభ్యుల స్థానాల

Read More

టిమ్స్, నిమ్స్ లోన్లకు బ్రేక్.. పాత అప్పులకు గత సర్కారు వడ్డీలు కట్టకపోవడమే కారణం

హైదరాబాద్, వెలుగు:  ప్రభుత్వ దవాఖాన్ల నిర్మాణాల కోసం అప్పులు చేసిన గత బీఆర్‌‌‌‌ఎస్ సర్కార్, ఎన్నికలకు నాలుగు నెలల ముందు నుంచే

Read More

ఎన్నికల పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు : తేజస్ నందలాల్ పవార్

వనపర్తి, వెలుగు: జిల్లాలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్  తేజస్  నందలాల్  పవార్  తెలిపారు.

Read More

పాకిస్తాన్​​లో సంకీర్ణ ప్రభుత్వమే పీఎంఎల్ఎన్, పీపీపీ అంగీకారం

ఇస్లామాబాద్ :  పాకిస్తాన్​లో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు నవాజ్ షరీఫ్ ​పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్(పీఎంఎల్ఎన్), బిలావల్ భుట్టో జర్దారీ ఆధ్వ

Read More

ఈ రోజే లాస్ట్.. అప్లై చేసుకోండి

ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రులైన వారు ఓటరుగా నమోదవడానికి ఈ రోజే లాస్ట్ డేట్. 2021న MLC ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన పల

Read More

రాజకీయ నేతల బూతులకు..జనం పోలింగ్ బూతుల్లో బుద్ధి చెప్పాలి: వెంకయ్యనాయుడు

ఏ రంగంలోనైనా విలువలు ముఖ్యమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. భారతీయ సంస్కృతి పెంచుకోవడం, పంచుకోవడమన్నారు. పద్మ అవార్డులకు ఎంపికైన వారిని తెలంగా

Read More

మీడియా తప్పుడు ప్రచారం వల్లే ఓడినం : వేముల ప్రశాంత్ రెడ్డి

బెల్లంపల్లి, వెలుగు : బీఆర్ఎస్ పై మీడియా తప్పుడు ప్రచారం చేయడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిపోయామని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ 

Read More

బైలాస్​కు విరుద్ధంగా టీఎన్జీవోస్ ఎలక్షన్లు

 సభ్యత్వ నమోదు పూర్తికాలే.. ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయలే..  జిల్లాలో 800 మంది ఉద్యోగులకు 500 మందికే సభ్యత్వం  లక్సెట్టిపేట, చెన్నూర్

Read More

సింగరేణి అధికారుల సంఘం ఎన్నికల విజేతలు వీరే

కోల్​బెల్ట్, వెలుగు: కోల్​మైన్స్​ఆఫీసర్స్ ​అసోసియేషన్ ​ఆఫ్​ ఇండియా(సీఎంఓఏఐ) సింగరేణి బ్రాంచి అధికారుల సంఘం ఎన్నికల్లో మందమర్రి ఏరియా అధ్యక్షుడిగా కేకే

Read More

గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించాలి : తమ్మినేని

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామపంచాయతీల కాలపరిమితి ఈ నెలాఖరుతో పూర్తవుతున్న నేపథ్యంలో తక్షణమే జీపీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని  

Read More

ఇయ్యాల్నే సింగరేణి అధికారుల సంఘం ఎన్నికలు

    12 ఏరియాల్లో రహస్య బ్యాలెట్ ​పద్ధతిలో పోలింగ్     అధ్యక్ష బరిలో ఆరుగురు కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్

Read More