ELECTIONS

ఇది నిజమేనా: పవన్ కల్యాణ్ OG మూవీ డిజిటల్ రైట్స్ రూ.65 కోట్లా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందుతున్న సినిమా 'ఓజి'.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూర్తిగా పాలిటి

Read More

అవాక్కయ్యారా : పాత నట్లు, బోల్టులు అమ్మితే రూ.7 కోట్లు వచ్చాయి..!

ఎప్పుడు దేనికి టైమ్ వస్తుందో చెప్పలేం భయ్యా, ఎందుకు పనికిరాని వస్తువు కూడా ఒక్కోసారి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. పనికిరాదని భావించి మూలన పడేసిన వస్తువులే

Read More

ఓటర్లకు శుభవార్త: వైజాగ్ మీదుగా స్పెషల్ రైళ్లు.. 

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల హడావిడి మాట అటుంచితే,ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనుండటంతో బెంగళూరు, హైదరాబాద్, చెన

Read More

ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయం : అర్వింద్

నిజామాబాద్ : పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు  నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ .   మంత్రులు

Read More

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3209 పోలింగ్ స్టేషన్లు

సైబరాబాద్ కమిషనరేట్ ఎన్నికలకు  ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.  కమిషనరేట్ పరిధిలో ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో  విధులు నిర్వర్తించ

Read More

ఎన్నికల కోసం భారీ బందోబస్తు

    పోలింగ్​కు ఒక రోజు ముందు నుంచే బార్డర్ల మూసివేత      మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సీఏపీఎఫ్, స్పెషల్​ పా

Read More

ఈ ఎన్నికలు తెలంగాణ వర్సెస్ గుజరాత్ : సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.  తెలంగాణ పరిశ్రమలను మోదీ గుజరాత్ కు తరలించుకుపోయార ఆరోపించారు. తమ ప్రశ్నకు సమాధానం చెప్పాకే ప

Read More

నోటాకు ఓటెయ్యండి ఇండోర్ లో ఓటర్లకు కాంగ్రెస్ పిలుపు

ఇండోర్: మధ్యప్రదేశ్ ఇండోర్ లోక్ సభ సెగ్మెంట్ లో నోటాకు ఓటెయ్యాలని గురువారం కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇండోర్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో

Read More

ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపాలి : ఎస్పీ రామేశ్వర్

కల్వకుర్తి, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో  అవాంఛనీయమైన  ఘటనలు జరగకుండా, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నాగర్

Read More

ఎన్నికలను బహిష్కరిస్తామంటున్న మైలారం గ్రామస్తులు 

లీజు రద్దు చేస్తేనే ఓట్లేస్తాం అచ్చంపేట, వెలుగు: మైనింగ్​ లీజు రద్దు చేస్తేనే పార్లమెంట్  ఎన్నికల్లో ఓట్లేస్తామని బల్మూర్  మండలం మైల

Read More

మీకు అర్థమవుతుందా..! : ఆ దేవుడే నన్ను పంపించాడు : ప్రధాని మోదీ

సేవ చేయటం కోసం ప్రత్యేక ఉద్దేశంతో ఆ దేవుడే నన్ను పంపించాడని ప్రధాని మోదీ అన్నారు. సర్వ శక్తిమంతుడు అయిన ఆ దేవుడు.. ప్రజలకు సేవ చేయటం కోసం నన్ను పంపించ

Read More

ఇండియాకు రాజ్యాంగం కావాలని డిమాండ్ చేసిందెవరు?

భారత రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్తు ఉండాలని 1934లో కమ్యూనిస్టు నేత ఎం.ఎన్.రాయ్ తొలిసారి ప్రతిపాదించారు. ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్​ 1935లో మొదటిసారి

Read More