
ELECTIONS
ఇది నిజమేనా: పవన్ కల్యాణ్ OG మూవీ డిజిటల్ రైట్స్ రూ.65 కోట్లా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందుతున్న సినిమా 'ఓజి'.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూర్తిగా పాలిటి
Read Moreఅవాక్కయ్యారా : పాత నట్లు, బోల్టులు అమ్మితే రూ.7 కోట్లు వచ్చాయి..!
ఎప్పుడు దేనికి టైమ్ వస్తుందో చెప్పలేం భయ్యా, ఎందుకు పనికిరాని వస్తువు కూడా ఒక్కోసారి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. పనికిరాదని భావించి మూలన పడేసిన వస్తువులే
Read Moreఓటర్లకు శుభవార్త: వైజాగ్ మీదుగా స్పెషల్ రైళ్లు..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల హడావిడి మాట అటుంచితే,ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనుండటంతో బెంగళూరు, హైదరాబాద్, చెన
Read Moreఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయం : అర్వింద్
నిజామాబాద్ : పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ . మంత్రులు
Read Moreసైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3209 పోలింగ్ స్టేషన్లు
సైబరాబాద్ కమిషనరేట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. కమిషనరేట్ పరిధిలో ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో విధులు నిర్వర్తించ
Read Moreఎన్నికల కోసం భారీ బందోబస్తు
పోలింగ్కు ఒక రోజు ముందు నుంచే బార్డర్ల మూసివేత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సీఏపీఎఫ్, స్పెషల్ పా
Read Moreఎన్నికల తర్వాత గ్యారంటీలన్నింటినీ అమలుచేస్తాం : శ్రీధర్బాబు
పెద్దపల్లి, వెలుగు: కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్య
Read Moreఈ ఎన్నికలు తెలంగాణ వర్సెస్ గుజరాత్ : సీఎం రేవంత్ రెడ్డి
బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ పరిశ్రమలను మోదీ గుజరాత్ కు తరలించుకుపోయార ఆరోపించారు. తమ ప్రశ్నకు సమాధానం చెప్పాకే ప
Read Moreనోటాకు ఓటెయ్యండి ఇండోర్ లో ఓటర్లకు కాంగ్రెస్ పిలుపు
ఇండోర్: మధ్యప్రదేశ్ ఇండోర్ లోక్ సభ సెగ్మెంట్ లో నోటాకు ఓటెయ్యాలని గురువారం కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇండోర్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో
Read Moreప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపాలి : ఎస్పీ రామేశ్వర్
కల్వకుర్తి, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నాగర్
Read Moreఎన్నికలను బహిష్కరిస్తామంటున్న మైలారం గ్రామస్తులు
లీజు రద్దు చేస్తేనే ఓట్లేస్తాం అచ్చంపేట, వెలుగు: మైనింగ్ లీజు రద్దు చేస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లేస్తామని బల్మూర్ మండలం మైల
Read Moreమీకు అర్థమవుతుందా..! : ఆ దేవుడే నన్ను పంపించాడు : ప్రధాని మోదీ
సేవ చేయటం కోసం ప్రత్యేక ఉద్దేశంతో ఆ దేవుడే నన్ను పంపించాడని ప్రధాని మోదీ అన్నారు. సర్వ శక్తిమంతుడు అయిన ఆ దేవుడు.. ప్రజలకు సేవ చేయటం కోసం నన్ను పంపించ
Read Moreఇండియాకు రాజ్యాంగం కావాలని డిమాండ్ చేసిందెవరు?
భారత రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్తు ఉండాలని 1934లో కమ్యూనిస్టు నేత ఎం.ఎన్.రాయ్ తొలిసారి ప్రతిపాదించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1935లో మొదటిసారి
Read More