ELECTIONS
సార్వత్రిక ఎన్నికల్లో .. మార్పు దిశగా తీర్పు
దేశమంతా ఉత్కంఠగా చూస్తున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో అతి ముఖ్యమైన పరిణామాన్ని గమనిస్తే జూన్ 4న వెలువడే తీర్పు ఏమై ఉంటుందో సులువుగానే అర్థం చేసుకోవ
Read Moreఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వం : పల్లా రాజేశ్వర్ రెడ్డి
ములుగులో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ములుగు, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి జరిగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన
Read Moreకులగణన చేయకుండా ఎన్నికలేంటి? : బీసీ యువజన సంఘం
ముషీరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బీసీ ఎజెండాను ఎత్తుకొని, బీసీల అభిమానం చూరగొంటుంటే రాష్ట్రంలో అన్యాయం చేయడం తగదని బీసీ యువజన సంఘం జాతీయ
Read Moreసోషల్ మీడియాలో శాడిస్ట్ ట్రోలర్స్!
ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వ పథకాలను పొగిడిన తెనాలికి చెందిన వివాహిత గీతాంజలి వీడియో ఒకటి గత మార్చిలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమెపై ట్రోలర్స్
Read Moreబాదుడికి రెడీ : జూన్ 2 నుంచి టోల్ చార్జీలు పెరగనున్నాయా.. క్లారిటీ ఇవ్వని హైవే అథారిటీ
జూన్ 2వ తేదీ 2024 నుంచి జాతీయ, రాష్ట్ర రహదారుల్లోని టోల్ బూత్ ఛార్జీలు పెరగనున్నాయా.. పెరిగితే ఎంత పెరగనుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. దీనిప
Read Moreకుల గణన తర్వాతే.. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి : నల్ల సూర్యప్రకాష్
ముషీరాబాద్,వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన వాగ్దానం మేరకు రాష్ట్రంలో కుల జనగణన చేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నల్ల స
Read Moreఉచితానుచితాలు.. ఒక విశ్లేషణ
ఎన్నికల్లో అన్ని పార్టీలు మాదే విజయం అంటూ తమ క్యాడర్ను నిలుపుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫలితాలలోపు ఏ పార్టీ అని చూడకుండా కొన్ని వ
Read More5 ట్రిలియన్ డాలర్లు.. బీఎస్ఈ కంపెనీల మార్కెట్క్యాప్ విలువ ఇది
మరింత పెరుగుతుందంటున్న ఎనలిస్టులు ముంబై: మెటల్ స్టాక్స్, పవర్, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్
Read Moreఐదో ఫేజ్లో 58% పోలింగ్ .. ఆరు రాష్ట్రాలు, రెండు యూటీల్లో ఎన్నికలు
49 ఎంపీ స్థానాలకు ఓటింగ్ కంప్లీట్ బెంగాల్లో హింసాత్మక ఘటనలు బీజేపీ, టీఎంసీ నేతల మధ్య ఘర్షణ ఇరు పార్టీల కార్యకర్తలకు గాయాలు మహారాష్ట్
Read Moreసమష్టి కృషితో ఎన్నికలు విజయవంతం : రాహుల్ రాజ్
మెదక్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడం పట్ల జిల్లా ఎన్నికల అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ హర్షం వ్యక్తం చ
Read Moreప్రధాని మోదీపై పిటిషన్... తిరస్కరించిన సుప్రీంకోర్టు
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్లో పోటీలో పాల్గొనకుండా అనర్హత ఓటు వేయాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు మే14వ
Read Moreఓటేసేందుకు వచ్చి ముగ్గురు మృతి
ఓటేసిన తర్వాత చనిపోయిన మరొకరు పోతంగల్(కోటగిరి), చేర్యాల, నర్సింహులపేట, ఉప్పల్, వెలుగు: ఓటేసేందుకు వచ్చి ముగ్గురు వృద్ధులు మరణించారు. ఓట
Read Moreసమస్యలు పరిష్కరించేంతవరకు ఓట్లెయ్యం
రోడ్ల సమస్యే ప్రధానంగా ఎన్నికల బహిష్కరణ ఆగమేఘాలపై గ్రామాలకు అధికారుల పరుగులు వీల
Read More












