electric shock

భయంతో స్నేహితుడి మృతదేహాన్ని చెట్లలో పడేసిన స్నేహితులు

వీడిన మిస్టరీ.. చేపల వేటకు వెళ్లి అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం అనుకోకుండా స్నేహితుడు చనిపోవడంతో.. భయపడిన మిగతా స్నేహితులు అతని మృతదేహాన్ని చెట్ల పొ

Read More

కరెంట్ షాక్ తో తాత మనవరాలు మృతి..

కరెంట్ షాక్ తో తాత మనవరాలు మృతిచెందిన దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. కోరుట్ల పట్టణ సమీప ప్రాంతమైన ఏకీన్ పూర్ లో రాత్రి కురిసిన భారీ వర్షానికి వ

Read More

విద్యుత్ షాక్ తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

హైదరాబాద్:  కరెంట్ తీగపై పడిన ప్యాంట్ తీసుకోబోయి విద్యుత్ షాక్‌తో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. చాదర్‌ఘాట్ పరిధిలోని దయానంద నగర్ సిరి నిలయం అపా

Read More

కరెంటు షాక్ తో ఇద్దరు యువకులు మృతి

కరెంటు షాక్ తో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది. విజయరామరాజు పేట మరిడిమాంబ అమ్మవారి పండుగ స

Read More

సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడి మృతి

సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. గుడిహత్నూర్‌ మండలానికి చెందిన పరమేశ్వర్‌ అనే యువకుడు సెల్‌ ఫోన్

Read More

నిజామాబాద్: ప్రభుత్వ స్కూల్ లో కరెంట్ షాక్ తో స్టుడెంట్ మృతి…

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. కోటగల్లీ ప్రభుత్వ స్కూల్ లో విద్యుత్ షాక్ తో ఓ విద్యార్ధి చనిపోయాడు. లంచ్ సమయంలో స్కూల్ లో ఆడుకుంటు

Read More

పొలంలో కరెంట్ షాక్.. రైతులైన భార్యాభర్తలు, ఎడ్లు మృతి

సంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. హత్నూర మండలంలోని కొన్యాల గ్రామంలో పొలంలో కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. కొన్యాల గ్రామానికి చెందిన రైతు పత్తి మల్లేశం

Read More

ప్రభుత్వ హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం: ఐదుగురు విద్యార్థులు మృతి

కర్ణాటక: ప్రభుత్వ హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలోని కొప్పల్ లో జరిగింది. స్వతంత్ర్య దినోత్సవం సందర

Read More

జెండా స్తంభం పట్టుకోగానే కరెంట్ షాక్.. ముగ్గురు చిన్నారులు మృతి

ప్రకాశం  జిల్లాలో  విషాదం  చోటు  చేసుకుంది.  సంతమాగుళూరు  మండలం  కొప్పరంలో  విద్యుత్  షాక్  తగిలి  ముగ్గురు  విద్యార్ధులు  చనిపోయారు.  మరో ఇద్దరు గాయప

Read More

జగిత్యాల జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్ తో దంపతులు మృతి

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ గురై గంగాధర్, లక్ష్మీ  దంపతులు చనిపోయారు. రాత్రి పోలం పనులు ముగ

Read More

51 మంది స్కూలు పిల్లలకు కరెంట్ షాక్

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బలరామ్ పూర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ప్రైమరీ స్కూల్ లో హై టెన్షన్ వైర్లు తెగిపడటంతో… పిల్లలకు ఎలక్ట్రిక్ షాక్ తగిలింది. ఈ ప

Read More

బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్.. తల్లి కూతురు మృతి

కరెంట్ షాక్ తో తల్లి, కూతురు మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్ లోని బాలాపూర్ పోలిస్టేషన్ పరిదిలో జరిగింది. రంగారెడ్డి జిల్లా. షాహిన్ నగర్ లో చాన్ పాషా, అత

Read More