electric shock
రొయ్యల చెరువు వద్ద విద్యుత్ షాక్తో ఆరుగురు మృతి
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రేపల్లె మండలంలో రొయ్యల చెరువు వద్ద కాపలాగా ఉన్న ఆరుగురు కూలీలకు విద్యుత్ షాక్ కొట్టి మరణించారు. ఈ విషాద ఘటన లంక
Read Moreస్తంభంపైనే పోయిన ప్రాణాలు.. కరెంట్షాక్తో ఇద్దరి మృతి
కామేపల్లి, వెలుగు: కరెంట్షాక్తో వేర్వేరు ప్రాంతాల్లో స్తంభంపైనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం సాతానిగూడెం గ్రామ
Read Moreకరెంట్ షాక్ తో పాడి ఆవు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా: కరెంట్ షాక్ తో పాడి ఆవు మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. భువనగిరి మండలంలోని, కూనూరు గ్రామంలో పాడి
Read Moreఅమనగల్ బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
మహబూబాబాద్ జిల్లా : జిల్లాలోని అమనగల్ గ్రామంలో శనివారం రాత్రి విద్యుత్ షాక్ తో మృతి చెందిన వారి కుటుంబాలను రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శ
Read Moreకరెంట్ షాక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా : విద్యుత్ తీగలు తగలడంతో మినీ బస్సులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. మహబ
Read Moreహీరో ప్రభాస్ బర్త్డే వేడుకల్లో విషాదం
ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. తమ అభిమాన హీరో ఫ్లెక్సీలు కడుతూ ఓ యువకుడు తన ప్రాణాలను కోల్పోయాడు. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం
Read Moreఅడవిపందుల కోసం విద్యుత్ తీగలు.. షాక్ తో రైతు మృతి
మెదక్ జిల్లా : కరెంట్ షాక్ తో ఓ రైతు చనిపోయిన సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. అడవి పందుల నుంచి పంట పొలాలను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ
Read Moreపొలంలో తెగిపడ్డ కరెంటె తీగలు ..షాక్ తో యువకుడు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా: కరెంట్ షాక్ తో యువకుడు మృతిచెందిన సంఘటన ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం గ్రామంల
Read Moreఖమ్మం జిల్లాలో విషాదం… విద్యుత్ షాక్తో భార్యాభర్తలు మృతి
ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నేలకొండపల్లి మండలం బోదులబండలో చెరుకు తోటలో జడలు వేస్తుండగా తెగిన విద్యుత్ వైరు తగిలి భార్యాభర్తలు మృతి చెందారు.
Read Moreసెల్లార్ నీటిలో చిక్కుకుని వ్యక్తి మృతి
హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి కురిసిన వర్షం ఓ ప్రాణం తీసింది. భారీ వర్షానికి ముషీరాబాద్ లో ఓ వ్యక్తి చనిపోయాడు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి ఓ అప
Read Moreకరెంట్ షాక్తో తండ్రీకొడుకులు మృతి
కుభీరు, వెలుగు: అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు పెట్టిన కరెంట్ తీగలు తగిలి షాక్కు గురై తండ్రీకొడుకులు చనిపోయారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం
Read Moreవేర్వేరు ఘటనల్లో విద్యుత్ షాక్ తో ముగ్గురు వ్యక్తులు మృతి
విద్యుత్ షాక్ తగిలి వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోసి గ్రామంలో విద్యుత్ తీగలు తగిలి
Read Moreపవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో విషాదం..ఫ్లెక్సీలు కడుతూ ముగ్గురు అభిమానులు మృతి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో విషాదం చోటు చేసుకుంది. పవన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు పెద్దఎత్తున
Read More