గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రేపల్లె మండలంలో రొయ్యల చెరువు వద్ద కాపలాగా ఉన్న ఆరుగురు కూలీలకు విద్యుత్ షాక్ కొట్టి మరణించారు. ఈ విషాద ఘటన లంకెవాని దిబ్బలో చోటుచేసుకుంది. చెరువు వద్ద ఒడిషాకు చెందిన రాంమ్మూర్తి, కిరణ్, మనోజ్, పండబో, మహేంద్ర, నవీన్లు పనిచేస్తున్నారు. వీరంతా గురువారం పడుకున్న సమయంలో.. కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. దాంతో స్పాట్లోనే ఆరుగురు చనిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రొయ్యల చెరువు వద్ద విద్యుత్ షాక్తో ఆరుగురు మృతి
- ఆంధ్రప్రదేశ్
- July 30, 2021
లేటెస్ట్
- వన్యప్రాణుల దూప తీరుస్తున్న సాసర్ పిట్లు
- హన్మకొండలో నకిలీ క్లీనిక్లను గుర్తించిన అధికారులు
- వంశీకృష్ణ గెలుపే ధ్యేయంగా పనిచేయాలి : రాజ్ఠాకూర్
- నవోదయ విద్యాలయాల్లో 1,377 నాన్ టీచింగ్ జాబ్స్
- ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ కారును తనిఖీ చేసిన పోలీసులు
- తెలంగాణాలో 150 జడ్జి పోస్టులు.. పూర్తి వివరాలివే!
- బెల్లంపల్లి ఏఆర్ హెడ్ క్వార్టర్స్ను పరిశీలించిన డీసీపీ
- తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటిపార్టీ: కేటీఆర్
- కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రాలే.. విమానాలు ఎగరలే..
- టెట్ ఎగ్జామ్ పై ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి