యాదాద్రి భువనగిరి జిల్లా: కరెంట్ షాక్ తో పాడి ఆవు మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. భువనగిరి మండలంలోని, కూనూరు గ్రామంలో పాడి రైతు నుచ్చు లక్ష్మీకి చెందిన ఆవు కరెంట్ షాక్ తో మృతి చెందింది. శనివారం రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ తీగలు కిందకి వేలాడాయి. అయితే మేతకు వెళ్లిన ఆవుకు కరెంట్ తీగలు తగలడంతో స్పాట్ లోనే చనిపోయిందని తెలిపారు ఆ గ్రామ ఎంపీటీసీ పాశం శివానంద్. దీంతో లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.
కరెంట్ షాక్ తో పాడి ఆవు మృతి
- తెలంగాణం
- June 27, 2021
లేటెస్ట్
- ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
- పోలింగ్ కేంద్రం వద్ద మహిళ ప్రచారం
- అనారోగ్యంతో కౌన్సిలర్ మృతి
- మస్తుగా తాగేసిన్రు..
- అవగాహన లేక.. పోలింగ్ రోజు తిప్పలు
- ఓటర్లలో పెరిగిన చైతన్యం
- జోగులాంబ ఆలయంలో భక్తుల సందడి
- స్వగ్రామాల్లో ఎంపీ అభ్యర్థులు
- పిడుగుపాటు స్థలం పరిశీలన
- కూతురు పెళ్లి చేయలేక వ్యక్తి ఆత్మహత్య
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!