eo

కాణిపాకం టెంపుల్‌కు 7కోట్లు విరాళమిచ్చిన అజ్ఞాత భక్తుడు

చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పునఃనిర్మాణానికి ఓ ప్రవాస భారతీయుడు (ఎన్.ఆర్.ఐ అజ్ఞాత భక్తుడు) 7 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు.  చెక్కుని

Read More

శివరాత్రి ఉత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం

అమరావతి: భూ కైలాస క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలకు సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి ఆహ్వానించారు  శ్రీశైల దేవస్ధానం శ్రీశైలం ఈవో కేఎస్ రామ

Read More

శ్రీశైల మల్లన్న పాదయాత్ర భక్తులకు ఏర్పాట్లు

కర్నూలు: అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే పాదయాత్ర భక్తుల కోసం దేవస్థ

Read More

శ్రీశైల మల్లన్న కార్తీక మాస హుండీ ఆదాయం రూ.3.61 కోట్లు

కర్నూలు: భూ కైలాస క్షేత్రం శ్రీశైలంలో మళ్లీ పూర్వపు సందడి నెలకొంటోంది. భక్తుల రాక పెరగడంతో హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. కరోనా లక్డౌన్ వల్ల ఆ

Read More

యాదగిరి గుట్టలో కిందనే వ్రతాలు

ఏర్పాట్లు చేస్తున్న ఆఫీసర్లు కొండపై నిర్మాణ పనులతో నిర్ణయం యాదగిరిగుట్ట, వెలుగు: వారం రోజుల్లో వ్రతాల నిర్వహణ యాదగిరి కొండ కిందికి షిఫ్ట్ చేస్తామని యా

Read More

కార్తీక ఉత్సవాల్లోనూ దూర దర్శనమే

ఈనెల 16 నుండి డిసెంబర్ 14 వరకు  శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు దర్శనానికి ముందస్తుగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కర్నూలు: కరోనా వ్యాప్తి నివారణలో

Read More

తిరుమల ఎస్వీబీసీలో పోర్న్ సైట్ లింక్ కలకలం

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం వారి అధికారిక ఎస్వీబీసీ  ఛానెల్ లో పోర్న్ సైట్ లింక్ కలకలం రేపింది. శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించి ఎస్వీబీసీకి

Read More

ఎల్లుండి ఆదివారం టీటీడీ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

డయల్ చేయాల్సిన నెంబరు 0877-2263261. ఉదయం 9 నుండి 10 వరకు గంటపాటు కార్యక్రమం తిరుపతి: భక్తుల ఇబ్బందులు.. సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహించే

Read More

యాదాద్రి రాజగోపురానికి బంగారు తాపడం

రూ. 40 కోట్లు ఖర్చవుతుందని అంచనా యాదాద్రి, వెలుగు: యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయం దివ్య విమాన రాజగోపురానికి స్వర్ణకాంతులు అద్దనున్నారు. ఇందుకోసం 6

Read More

లంచం డిమాండ్.. ACBకి చిక్కిన పెద్దమ్మ గుడి ఈవో

హైదరాబాద్‌: లంచం తీసుకుంటూ ACB అధికారులకు చిక్కారు జూబ్లిహిల్స్ పెద్దమ్మగుడి ఈవో.  ఓ అర్చకుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఈవో అంజ

Read More

జనగామ ఎమ్మెల్యే, ఆర్డీవో, ఈవోలకు హైకోర్టు నోటీసులు

ఈనెల 26న కోర్టుకు హాజరు కావాలని ఆదేశం జనగామ అర్బన్, వెలుగు: ఎన్నికల అవకతవకలకు సంబంధించిన కేసులో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కోర్టుకు

Read More