family members
గోదావరిఖనిలో వివేక్ వెంకటస్వామి పర్యటన
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్
Read Moreప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన
భీష్మించుకు కూర్చున్న బాధితురాలు సంగారెడ్డి జిల్లా కల్హేర్లో ఘటన నారాయణ్ ఖేడ్, వెలుగు : తనను మోసం చేసిన ప్రియుడిపై చర్యలు తీసుకుని న్యాయం చ
Read Moreగుండెపోటుతో వార్డుబాయ్ మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన
సిద్దిపేట రూరల్, వెలుగు : ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో వార్డుబాయ్ గా పనిచేసే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. పరిహారం కోసం హాస్పిటల్ లో ముందు అతని క
Read Moreదండుగ పడుతుందని.. భయంతో ఆత్మహత్య
రామాయంపేట, వెలుగు: దొంగతనం విషయంలో తనకు దండుగ(జరిమానా) పడుతుందనే భయంతో మెదక్జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల ప్
Read Moreఈమె కిందపడితే లేపడానికి ఫైర్ సిబ్బంది వచ్చారు...
రెస్క్యూ టీంలు సాధారణంగా విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను రక్షించడానికి అనేక విధాలుగా సాయపడుతుంటారు. ఎవరైనా ఒకరికో..ఇద్దరికో వ్యక్తిగతంగా కష్టం
Read Moreఇలా చేస్తే.. మీ కుటుంబం మొత్తానికి తిరుమలలో ఉచిత బ్రేక్ దర్శనం
టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయాలు ప్రకటించింది. యువతలో సనాతన ధర్మం, హైందవ ధర్మవ్యాప్తి చేసేందుకు ప్రత్యేకంగా పలు కార్యక్రమాలను తీసుకువచ్చేందుకు నిర్ణయ
Read Moreవేటకు వెళ్లి బండరాళ్ల మధ్య ఇరుక్కుని మృతి.. మెదక్ జిల్లా పాపన్నపేటలో విషాదం
పాపన్నపేట, వెలుగు : మెదక్జిల్లా పాపన్నపేట మండలం మిన్పూర్గుట్టల్లో వేటకు వెళ్లిన ఓ వ్యక్తి బండరాళ్ల సందులో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయాడు. పాపన్నపేట
Read Moreగద్దర్ కుటుంబానికి కోదండరాం పరామర్శ
అల్వాల్, వెలుగు: వెంకటాపురంలోని మహా బోధి స్కూల్లో గద్దర్ సమాధి వద్ద బుధవారం టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పూలమాల వేసి నివాళులర్పించార
Read Moreనా లక్ష్యం.. గద్దర్ లక్ష్యం ఒక్కటే.. : చంద్రబాబు
గద్దర్ను చూస్తేనే ఓ ప్రజా యుద్ద నౌక గుర్తుకు వస్తుంది.. భయమంటే తెలియని వ్యక్తి గద్దర్.. పోరాటాలే ఆయన ఊపిరి అని టీడీపీ అధినేత చంద్రబాబు అభి
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్ట్ కొత్త రూల్: స్టూడెంట్ తోపాటు ముగ్గురికే అనుమతి
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కూడా సెక్యూరిటీ ఆఫీసర్లు హై అలర్ట్ ప్ర
Read Moreకుటుంబ కలహాలతో యువకుడి సూసైడ్
కుటుంబ కలహాలతో యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కరావుపేటకు చెందిన మల్లేశానికి(28
Read Moreప్రధాని మోడీని కలిసిన బండి సంజయ్...
ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ భేటీ అయ్యారు. ఇవాళ ఢిల్లీలో తన ఫ్యామిలీతో కలిసిన బండి సంజయ్ మోడీని మర్యాదపూర్వకంగా కల
Read Moreడ్రంకెన్డ్రైవ్లో డ్రైవర్పై కానిస్టేబుల్ దాడి.. తోటి డ్రైవర్లతో కలిసి ధర్నా
మిర్యాలగూడ, వెలుగు : డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఓ కానిస్టేబుల్ దాడిలో డీసీఎం డ్రైవర్ చేతివేళ్లు విరగడంతో నిరసనగా బాధితుడు, కు
Read More