Food Poisoning

ఆదిలాబాద్లో ఫుడ్ పాయిజన్తో 15 మందికి అస్వస్థత

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మెండపెల్లి గ్రామంలో కలుషిత ఆహారం తిని 15 మందికి అస్వస్థతకు గురయ్యారు. ముండెం బలిరాం ఇంట్లో పితృమాసం సందర్భంగా ఏర్పా

Read More

మన్ననూరు గిరిజన హాస్టల్ లో..మళ్లీ ఫుడ్​ పాయిజన్

18 మంది స్టూడెంట్లకు అస్వస్థత 13 మంది అచ్చంపేట దవాఖానకు... నాగర్ కర్నూల్ హాస్పిటల్​కుమరో ఐదుగురి తరలింపు   అమ్రాబాద్, వెలుగు : నాగర్​

Read More

అస్వస్థతకు కలుషిత ఆహారమే కారణం .. వార్డెన్​పై సస్పెన్షన్ వేటు

అచ్చంపేటలో 17 మంది విద్యార్థినులకు ట్రీట్​మెంట్ ఐదుగురిని జిల్లా హాస్పిటల్ కు రిఫర్  చేసిన డాక్టర్లు వివరాలు సేకరించిన బాలల హక్కుల కమిషన్

Read More

ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్... 180 మంది స్టూడెంట్స్కు తీవ్ర అస్వస్థత

అమ్రాబాద్, వెలుగు :  నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ ఎస్టీ గర్ల్స్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయి 180 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ

Read More

కస్తూర్బా స్కూల్​లో ఫుడ్ పాయిజన్​.. వంద మంది స్టూడెంట్లకు అస్వస్థత

మోర్తాడ్, వెలుగు: నిజామాబాద్​జిల్లా భీమ్​గల్ లోని కస్తూర్బా స్కూల్​లో ఫుడ్​పాయిజన్​కావడంతో వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి

Read More

కస్తూరిబా పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 100 మందికి అస్వస్థత

నిజామాబాద్ జిల్లా భీంగల్ కస్తూరిబా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థినీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 102 మంది స్టూడెంట్స్ కు పుడ్ పాయిజన్ అయ్

Read More

ఈ సిటీలో ఫుడ్ పాయిజనింగ్ బాధితులు ఎక్కువంట.. అంతా చెత్త ఆహారమా..

పేరుకు పెద్ద నగరం.. మహారాష్ట్రలో ముంబై తర్వాత అతిపెద్ద రెండో నగరం అది..ఆర్థికంగా, పారిశ్రామికంగా ముఖ్యమైన నగరం.. అనేక విశ్వ విద్యాలయాలు.. కళాశాలలకు ని

Read More

ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్​లో ఫుడ్ పాయిజన్

      సిర్గాపూర్ లో అస్వస్థతకు గురైన ​ఇద్దరు స్టూడెంట్స్     హాస్టల్ లో మెనూ పాటించడం  లేదని

Read More

ఫుడ్​ పాయిజన్.. 40 మంది స్టూడెంట్లకు అస్వస్థత

తెల్లారిన తర్వాత  హాస్పిటల్స్​కు తరలింపు పేరెంట్స్​కు లేట్​గా సమాచారం జిల్లా వైద్యాధికారులకూ చెప్పలే  హనుమకొండ/ కాజీపేట, వెలుగు:

Read More

జాడలేని ఫుడ్ కమిటీలు.. పెరుగుతున్న ఫుడ్ పాయిజన్​ ఘటనలు

వనపర్తి జిల్లాలో పెరుగుతున్న ఫుడ్ పాయిజన్​ ఘటనలు కేజీబీవీలు, హాస్టళ్లను తనిఖీ చేయని ఆఫీసర్లు వనపర్తి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక

Read More

కస్తూర్బా హాస్టల్​లో ఫుడ్ పాయిజన్.. 58 మంది స్టూడెంట్లకు అస్వస్థత

ఆత్మకూర్/వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా అమరచింత కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి 58 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. గురువారం

Read More

తుట్టెలు కట్టిన పప్పుతో కూర

అరకిలో పెరుగుతో 180 మంది స్టూడెంట్లకు భోజనం మోత్కూరు గురుకులంలో ముందు అఖిలపక్షం, పేరెంట్స్​ ఆందోళన యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా మ

Read More

మోత్కూరు ‘గురుకులం’లో ఫుడ్ పాయిజన్.. 34 మందికి తీవ్ర అస్వస్థత

వాంతులు, విరేచనాలతో 34 మందికి తీవ్ర అస్వస్థత రహస్యంగా ఉంచిన  గురుకుల సిబ్బంది యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా  మోత్కూరులోని తెలం

Read More