Food Poisoning

గురుకుల కాలేజీలో 15 మంది విద్యార్థినీలకు ఫుడ్ పాయిజన్

సంగారెడ్డి జిల్లా బుదేరా మహిళా డిగ్రీ గురుకుల కాలేజీలో  15 మంది విద్యార్థినీలకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఏప్రిల్ 28న ఓ విద్యార్థిని బర్త్ డే ఉ

Read More

ఫుడ్​ పాయిజనింగ్ కేసులు ఒక్కటీ లేవట!

ఫుడ్​ పాయిజనింగ్ కేసులు ఒక్కటీ లేవట! ఆర్టీఐ అప్లికేషన్​కు గురుకుల విద్యాసంస్థల రిప్లై స్టూడెంట్లు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరలేదని వెల్లడి

Read More

బిర్యానీ హోటల్ లో కుళ్లిన చికెన్..15 మందికి వాంతులు

మెదక్  జిల్లా నర్సాపూర్ పట్టణంలోని మన్నత్ బిర్యానీ మండి హోటల్ లో బిర్యానీ తిన్న వారికి ఫుడ్ పాయిజన్ అయ్యింది. బాధితుల వివరాల ప్రకారం..శనివారం హోట

Read More

ఎనిమిది మంది విద్యార్థులకు ఫుడ్​పాయిజన్​

ములుగు, వెలుగు : సోషల్​ వెల్ఫేర్ గురుకులంలో 6, 8వ తరగతి చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థులకు ఫుడ్​పాయిజన్​ అయ్యింది.  వాంతులు, విరేచనాలతో బాధపడు

Read More

కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత

జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. గత మూడు రోజులుగా ఫుడ్ సరిగా లేదని.. ఇవాళ బయట

Read More

అంగన్వాడీలో ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత

అంగన్ వాడీ కేంద్రంలో కలుషిత ఆహారం తీసుకొని ముగ్గురు విద్యార్థులు అస్వస్థత గురైయ్యారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా చోటుచేసుకుంది. గూడూరు మండలంలోని లైన

Read More

గొల్లపల్లి ప్రైమరీ స్కూల్​లో ఫుడ్ పాయిజన్

30 మంది విద్యార్థులకు అస్వస్థత ఏరియా దవాఖానలో విద్యార్థులకు చికిత్స   సంపు వాటర్​తో  వంట చేయడమే కారణమన్న హెచ్ఎం రాజన్న సిరిసిల్ల

Read More

కేజీబీవీ ఘటనపై సీరియస్ యాక్షన్

ఫుడ్​ పాయిజన్​కు బాధ్యులైన స్పెషల్​ ఆఫీసర్​ జయశ్రీ , ఐదుగురు కుక్ ల తొలగింపు   ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా నేరడిగొండ కేజీబీవీల

Read More

మరోసారి నేరడిగొండ కేజీబీవీలో ఫుడ్ పాయిజన్..అస్వస్థతకు గురైన విద్యార్థులు

ఆదిలాబాద్ జిల్లా : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) పాఠశాలలో విద్యార్థులకు మరోసారి ఫుడ్ పాయిజన్ అయ్యింది. పలువుర

Read More

నేరడిగొండ కస్తూర్బా స్కూల్లో ఫుడ్ పాయిజన్

ఆదిలాబాద్ జిల్లా: నేరడిగొండ కస్తూర్బా పాఠశాలలో పాడైపోయిన.. పురుగుల అన్నం తిన్న 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల సంఖ్య మరి

Read More

కొత్తగూడ గిరిజన ఆశ్రమ స్పోర్ట్స్ స్కూల్లో ఫుడ్ పాయిజన్

మహబూబాబాద్ జిల్లా:  కొత్తగూడ గిరిజన ఆశ్రమ స్పోర్ట్స్ స్కూల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనా

Read More

సర్కార్ హాస్టళ్లలో 2,147 మంది స్టూడెంట్స్​కు అస్వస్థత

పది నెలల్లో 34 చోట్ల ఫుడ్ పాయిజన్ సర్కార్ హాస్టళ్లలో 2,147 మంది స్టూడెంట్స్​కు అస్వస్థత వారానికో ఇన్సిడెంట్ వెలుగులోకి.. క్వాలిటీ లెస్ ఫుడ్, ప్

Read More

దేవరుప్పుల కస్తూర్భా హాస్టల్ లో ఫుడ్ పాయిజన్

జనగామ జిల్లా: దేవరుప్పల కస్తూర్భా బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. 12 మంది విద్యార్థులు అస్వస్థతకు హాజరయ్యారు. విద్యార్థులను జనగాం ఏరియా హాస్పిట

Read More