దేవరుప్పుల కస్తూర్భా హాస్టల్ లో ఫుడ్ పాయిజన్

దేవరుప్పుల కస్తూర్భా హాస్టల్ లో ఫుడ్ పాయిజన్

జనగామ జిల్లా: దేవరుప్పల కస్తూర్భా బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. 12 మంది విద్యార్థులు అస్వస్థతకు హాజరయ్యారు. విద్యార్థులను జనగాం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. బల్లిపడ్డ భోజనం తినడంతోనే అస్వస్థతకు గురైనట్లు విద్యార్థులు చెబుతున్నారు.

దోసకాయ కూరలో బలి పడడంతో నే ఫుడ్ పాయిజన్ అయిందన్నారు. దోసకాయ కూర తిన్న సుమారు 15 మంది వరకు అస్వస్థత గురైయ్యారు.ప్రస్తుతం హాస్టల్ లో 100 మంది వరకు విద్యార్థులు ఉన్నారు.