Hyderabad

అమ్మాయి విషయంలో అర్థరాత్రి పబ్ లో గొడవ

హైదరాబాద్ ఫిలింనగర్ లోని మూన్ షైన్ పబ్ లో అర్థరాత్రి  మద్యం మత్తులో వీరంగం సృష్టించారు ఆకతాయిలు.  పబ్‌లో పీకల దాకా మద్యం తాగిన  కొ

Read More

ఇంట్లో ఉన్నా వడదెబ్బ ముప్పు!.. ఎండలతో పెరుగుతున్న రూమ్ టెంపరేచర్లు 

సాధారణంగా 26–28 డిగ్రీలు ఉండాల్సింది.. 38–40 డిగ్రీలు నమోదు ఇంట్లో ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ల సూచన హైదరాబాద్, వ

Read More

వెల్​స్పన్ ​ఆదాయం రూ.261.67 కోట్లు

హైదరాబాద్​, వెలుగు:  హోమ్ టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

ఏప్రిల్ 30న మోదీ..మే 1న అమిత్​షా ..రాష్ట్రానికి రానున్న బీజేపీ అగ్ర నేతలు 

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షా రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 30న సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గ్ మండలం సిల్వర్​గ్రామంలో నిర

Read More

కేసీఆర్ చెప్పింది అబద్ధం.. ఆయన శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్లినప్పుడు కరెంట్ పోలేదు 

టీఎస్ ఎస్పీడీసీఎల్ ప్రకటన హైదరాబాద్, వెలుగు: మహబూబ్‌నగర్ పర్యటనలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో రెండుసార

Read More

ఓటింగ్​ టైమ్​ పెంచండి.. ఈసీకి లెటర్​ రాసిన రాష్ట్ర కాంగ్రెస్​ నేతలు

ఎండల దృష్ట్యా సాయంత్రం 6 గంటల వరకు ఓటేసే అవకాశం ఇవ్వాలని వినతి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా లోక్‌సభ ఎన్నికల పో

Read More

వడదెబ్బ ముప్పు!.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ...

రాష్ట్రంలో ఎండలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువయ్యాయి. ఎండల భయంతో బయట అడుగుపెట్టాలంటేనే జనం జంకుతున్నారు. దీంతో చాలామంది ఇం

Read More

ప్రజలు మళ్లీ మోసపోవద్దు.. మమ్మల్ని ఓడించి తప్పు చేశారు : కేటీఆర్​

మొన్న రాష్ట్రంలో మేం గెలిస్తే మహారాష్ట్రలో విజృంభిస్తుంటిమి ప్రజలను మోసం చేయాలని రేవంత్​ మళ్లీ ప్రయత్నిస్తున్నడు ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వా

Read More

పెండింగ్ సీఎంఆర్​పై సర్కారు సీరియస్

మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్.. 125 శాతం ఫైన్  12 శాతం వడ్డీతో 60 రోజుల్లో చెల్లించాలని ఆదేశం హైదరాబాద్, వెలుగు: గత వానాకాలానికి సం

Read More

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రయిక్ : సీఎం రేవంత్​రెడ్డి

రిజర్వేషన్ల రద్దుకు కుట్ర.. సీఎం రేవంత్ రెడ్డి ఫైర్​ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని ప్లాన్​ వేసిన్రు ఈ కుతంత్రాలను తిప్పికొడ్తుంటే మాపై దుష్ప

Read More

Cyber Crime : ముంబై సీబీఐ పేరుతో.. రూ.35 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

సీబీఐ పేరుతో  ఓ రిటైర్డ్ ఉద్యోగిని మోసం చేసి రూ.35 లక్షలు కొట్టేశారు కొందరు కేటుగాళ్లు. ఈ ఘటన ఏప్రిల్ 27వ తేదీ శనివారం హైదరాబాద్ లో చోటుచేసు

Read More

తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాక: ఎంపి అభ్యర్థి వంశీకృష్ణ

మంచిర్యాల:  కాంగ్రెస్ హయాంలో దేశంలో పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిన ఘనత కాకా వెంకటస్వామిదన్నారు పెద్దపల్లి ఎంపి అభ్యర్థి వంశీకృష్ణ.  ఏప్రిల్

Read More

JEE అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. అప్లయ్ చేసుకోండిలా

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జేఈఈ మెయిన్ లో కటాఫ్ మార్కులు పొంది ఉత్తర్ణత సాధించిన 2.50 లక్షల మంది అభ్య

Read More