Hyderabad

ప్రాజెక్టుల్లో నీళ్లు డెడ్ స్టోరేజీకి .. కృష్ణా, గోదావరి బేసిన్లలో పడిపోతున్న వాటర్ లెవెల్స్

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు చాలా వేగంగా పడిపోతున్నాయి. నాలుగు నెలల్లోనే ప్రాజెక్టుల్లో నీళ్లు డెడ్​ స్టోరేజీ లెవ

Read More

దేశంలో మరోసారి బీజేపీదే అధికారం

హైదరాబాద్, వెలుగు: దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతున్నదని, దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నదని పంచాగ శ్రవణ కర్త సూర్యనారాయణమూర్తి త

Read More

వరంగల్ బస్టాండ్​లో వాటర్ ట్యాంక్ కూలి వ్యక్తి మృతి

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ బస్టాండ్​లోని వాటర్ ట్యాంక్  కూల్చివేస్తుండగా శిథిలాల కింద పడి ఓ కూలి చనిపోయాడు. వరంగల్ బస్టాండ్ పునరుద్ధరణలో భాగంగా శి

Read More

రాహుల్​ను ప్రధానిని చేద్దాం: మంత్రి ​శ్రీధర్​బాబు

కాటారం, వెలుగు:  రాహుల్​గాంధీని ప్రధానిని చేద్దామని ఐటీ మినిస్టర్​ దుద్దిళ్ల శ్రీధర్​బాబు కాంగ్రెస్​ కార్యకర్తలకు సూచించారు. పెద్దపల్లిలో పార్టీ

Read More

పార్టీ ఫిరాయింపులపై నేను మాట్లాడను : జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపులపై మాట్లాడనని, ఎందుకంటే తానే ఇప్పటి వరకు రెండు పార్టీలు మారానని కాంగ్రెస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల

Read More

ట్రిపుల్​ఆర్ అలైన్ మెంట్ మార్చండి

హైదరాబాద్, వెలుగు: రీజనల్​ రింగ్ ​రోడ్ (ఆర్ఆర్ఆర్)​అలైన్ మెంట్ మార్చాలని గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఆర్​అండ్​బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ర

Read More

అభివృద్ధిలో మరింత ముందుకెళ్లాలి: గవర్నర్​ సీపీ రాధాకృష్ణన్​

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. తెలుగు మాట్లాడే ప్రజలంతా సుఖ సంతోషాలతో

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో..రాధాకిషన్ వాంగ్మూలం నమోదు

అపోజిషన్ లీడర్లు టార్గెట్​గా ఆపరేషన్స్ విచారణలో పూర్తి సమాచారం వెల్లడించిన మాజీ డీసీపీ  సీల్డ్ కవర్​లో కోర్టుకు రిపోర్ట్ అందజేయనున్న పోలీస

Read More

దండకారణ్యంలో 21 ఏండ్ల తర్వాత తెరుచుకున్న రామాలయం

భద్రాచలం, వెలుగు : 21 ఏండ్ల తర్వాత చత్తీస్​గఢ్​ దండకారణ్యంలో పురాతన రామాలయం తెరుచుకుంది. మావోయిస్టు ప్రభావిత బస్తర్​ప్రాంతం సుక్మా జిల్లా చింతల్​నార్​

Read More

హైదరాబాద్‌లో తనిఖీల్లో రూ.12.87 కోట్లు సీజ్

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల కోడ్​అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు హైదరాబాద్​ జిల్లాలో రూ.12.87 కోట్ల నగదు సీజ్​చేసినట్లు జిల్లా ఎన్నికల అధ

Read More

ఏపీలో టీడీపీ కూటమిదే అధికారం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఏపీలో టీడీపీ కూటమే అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం పార్టీ నిర్వహించిన పంచాంగ శ్రవణంలో వేదపండితులు అన్నారు.

Read More

టెట్ అప్లైకి నేడు ఆఖరు .. ఇప్పటి వరకూ 1.93 లక్షల అప్లికేషన్లు

.హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తు గడువు బుధవారంతో  ముగియనున్నది. మంగళవారం సాయంత్రం నాటికి మొత్తం 1,93,135 మంది దరఖాస్త

Read More

భారత్​ సూపర్ ​పవర్​గా ఎదగాలె : వెంకయ్య నాయుడు

శంషాబాద్, వెలుగు: శంషాబాద్​లోని స్వర్ణ భారత్ ట్రస్టులో మంగళవారం ఉగాది సంబురాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్

Read More