Hyderabad

ట్రావెల్ బస్సు దగ్ధం.. ఒకరు సజీవ దహనం

నల్గొండ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మర్రిగూడ దగ్గర ఏసీ డెమో బస్సు నుంచి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం అయ్యారు. పలువురు ప్రయాణికులకు

Read More

షాద్ నగర్ వాసులకు స్వేచ్ఛ వచ్చింది : చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

షాద్ నగర్ , వెలుగు: ఇన్నాళ్లు అరాచక పాలన కొనసాగిన షాద్​నగర్​ వాసులకు నేడు  స్వేచ్ఛ వచ్చిందని  మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత చౌలపల్లి ప్రతాప్

Read More

తెలంగాణ ప్రజల మద్దతుకు ధన్యవాదాలు : మోదీ, అమిత్ షా

తెలంగాణలో బీజేపీకి ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. గత కొన్నేండ్లుగా మాకు మద్దతు పెరుగుతూనే ఉంది. ఈ సరళి రాబోయే కాలంలో కూడా కొనసాగుతుంది. తెలంగాణతో మా బంధం

Read More

తెలంగాణలో నియంత పాలన అంతం : దిడ్డి సుధాకర్

బషీర్​బాగ్, వెలుగు: తెలంగాణలో నియంత పాలన అంతమై  ప్రజాస్వామ్యం ప్రాణం పోసుకోవడం శుభపరిణామని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాక

Read More

సిటీలో పడిపోయిన బీజేపీ గ్రాఫ్

గోషామహల్​లోనే రాజాసింగ్ గెలుపు      అన్ని చోట్ల ఓటమి చెందిన పార్టీ అభ్యర్థులు     ఈసారి పెరిగిన ఓటింగ్ పర్సం

Read More

కౌన్ బనేగా సీఎం?.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులపై చర్చ

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. ఇప్పుడా రాష్ట్రాలకు సీఎంలు ఎవరనే దానిపై చర్చ జరుగు

Read More

హ్యాట్రిక్​ ఎమ్మెల్యేలు .. గ్రేటర్​ సిటీలో 8 మంది విజేతలు

హైదరాబాద్,వెలుగు : ఎమ్మెల్యేగా హ్యాట్రిక్  కొట్టాలంటే రాజకీయాల్లో అంత సులువు కాదు. గ్రేటర్​ హైదరాబాద్​లో ఈసారి హ్యాట్రిక్​ కొట్టిన ఎమ్మెల్యే

Read More

గాంధీభవన్‌‌లో కాంగ్రెస్ సంబురాలు.. సీఎం రేవంత్‌‌ అంటూ నినాదాలు

హైదరాబాద్, వెలుగు :  పదేండ్ల తర్వాత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో గాంధీ భవన్‌‌ కిక్కిరిసిపోయింది. ఓట్ల లెక్కింపు మొదలైన ప్పట

Read More

కుత్బుల్లాపూర్​లో అత్యధికం, చేవేళ్లలో అత్యల్ప మెజార్టీ

కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసిన బీఆర్​ఎస్ అభ్యర్థి కేపీ.వివేకానంద్ అధిక మెజారిటీతో గెలుపొందిన వ్యక్తిగా నిలిచారు. ఆయనకు 85,576 మెజారిటీవచ్చింది. తర్వా

Read More

జనాన్ని కదిలించిన మేధావులు.. కాంగ్రెస్ తరఫున కోదండరాం క్యాంపెయిన్

బస్సు యాత్ర చేపట్టిన ఆకునూరి మురళి హైదరాబాద్, వెలుగు : ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పార్టీని ఓడించాలని పలువురు మేధావులు, ప్రొఫెసర్లు చేసిన

Read More

కాంగ్రెస్ గ్రాఫ్​ అప్​.. 2018తో పోలిస్తే 11% పెరిగిన ఓట్​ షేర్​

10% పడిపోయిన బీఆర్​ఎస్​ ఓట్​ షేర్​ ప్రస్తుతం కాంగ్రెస్​కు 39.40%, బీఆర్​ఎస్​కు 37.35,  బీజేపీకి 13.90%,  ఎంఐఎంకు 2.22% ఓట్లు హైద

Read More

తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు : ఏఐసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మల్లికార్జున ఖర్గే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు. మధ్యప్రదేశ్, చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్&zwnj

Read More

శ్రీకాంతాచారి అమరుడైన రోజున ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చిన్రు: రేవంత్

ప్రగతిభవన్​ను అంబేద్కర్ ప్రజా భవన్​గా మారుస్తం   ఆ ప్రజా భవన్, సెక్రటేరియెట్​లోకి ప్రజలందరికీ ఎంట్రీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తం ప్రతిపక

Read More