incident

లండన్ లో భారత సంతతి వ్యక్తి హత్య.. మూడు రోజుల్లోనే రెండో ఘటన

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్‌లో ఇండియన్ హత్య చేయబడ్డాడు. జూన్ 16న చోటుచేసుకున్న ఈ ఘటనలో 38 ఏళ్ల భారత సంతతికి చెందిన వ్యక్తిని దుండగులు

Read More

క్షుద్ర పూజలు చేస్తోందని వృద్ధురాలిపై దాడి

అశ్వారావుపేట, వెలుగు: క్షుద్ర పూజలు చేస్తోందంటూ ఓ వృద్ధురాలిపై కర్రతో దాడి చేసిన సంఘటన బుధవారం జరిగింది. ఎస్సై రాజేశ్​కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి

Read More

వీధి కుక్కల స్వైర విహారం.. బాలుడికి తీవ్ర గాయాలు

రాష్ట్రవ్యాప్తంగా  కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు కండలు పీకేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులే లక్ష్యంగా దాడులకు తెగబడు

Read More

అర్థరాత్రి అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు సజీవదహనం

బీహార్ లో  ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.   మే 1 వ తేది  రాత్రి 12 గంటలకు ముజఫర్ పుర్ జిల్లాలోని రామ్ దయాల్ ప్రాంతంలో ని ఓ  మురికివాడ

Read More

గీసుకొండ కస్టోడియల్ డెత్ పై ఎన్ హెచ్ఆర్సీ సీరియస్..

హన్మకొండ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్ కస్టోడియల్ డెత్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. ఈ కేసుపై 8 వారాలలోపు నివేదిక ఇవ్వాలని వరంగల్ ఎస

Read More

యువతి సజీవ దహనం

హైదరాబాద్ బంజారాహిల్స్లో దారుణం జరిగింది. యువతి సజీవ దహనం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ లోని ఇందిరానగర్ లో పల్లవి సజీవం దహనం అయింది.

Read More

ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య

హనుమకొండలో ఒకరు..బెల్లంపల్లిలో మరొకరు  నక్కలగుట్ట సువిద్య కాలేజీ ఎదుట ఆందోళన ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం హనుమకొండ, వెలుగు : ఇంటర్​ పరీక్

Read More

మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్​ హాస్టల్​లో విద్యార్థి మృతి

సూర్యాపేట, వెలుగు: హాస్టల్​లో వాటర్ సంపు గోడ కూలి ఓ స్టూడెంట్​ మృతిచెందాడు. సూర్యాపేట జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్​ హాస్టల్​లో గురువ

Read More

ఒక తరం వెనకకు పోతుంది కేటీఆర్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మెడికో స్టూడెంట్ ప్రీతి మృతిపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బహుజన సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. కాస్త అసహనం వీడ

Read More

రోడ్డు ప్రమాదంలో రెండు ముక్కలైన బస్సు

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం  చోటు చేసుకుంది.  సిద్ధి జిల్లా  రేవా-సాత్నా సరిహద్దుల్లో అతివేగంతో వచ్చిన  ట్రక్కు ఆగి ఉన్న

Read More

వంటేరు ప్రతాప్ రెడ్డి కారు ఢీకొని వ్యక్తి మృతి

రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వేల్లి 44వ హైవే

Read More

ఆయిల్‌‌‌‌ ట్యాంక్‌‌‌‌లో పడి ఏడుగురు మృతి

కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆయిల్‌‌‌‌ ట్యాంక్‌‌‌‌లో పడి ఏడుగురు కార్

Read More

స్కూల్​లో పాము కాటుతో చిన్నారి మృతి

పర్వతగిరి (వరంగల్), వెలుగు: చెవులు కుట్టే ప్రోగ్రాం ఉండటంతో ఇళ్లంతా చుట్టాలతో నిండిపోయింది. ఎంతో ఉత్సాహంగా స్కూల్​కు వెళ్లిన ఆ చిన్నారి ఫ్రెండ్స్​కు చ

Read More