incident

లింకు పై క్లిక్.. రూ 2 లక్షలు గోవిందా

కూసుమంచి,వెలుగు : సెల్​లో మోసపూరిత ప్రకటన చూసి లింకు క్లిక్​చేయడంతో రూ,1.9లక్షలు పోగోట్టుకున్న ఘటన   మండలంలోని నాయకున్​గూడెం గ్రామంలో  జరిగి

Read More

భార్యను కొట్టిచంపిన తాగుబోతు భర్త

హుజూర్ నగర్, వెలుగు: మద్యానికి బానిసైన ఓ భర్త.. తన భార్యను కొట్టి చంపి పరారు కాగా, ఆమె బంధువులు ఎవరికీ చెప్పకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా చ

Read More

డెంగీతో డాక్టర్ మృతి.. ఖమ్మంలో మరో మహిళ కన్నుమూత

నారాయణ్ ఖేడ్, వెలుగు : నారాయణ్​ఖేడ్ మండ లం వెంకటాపురం గ్రామానికి చెందిన వైష్ణవి అనే డాక్టర్ డెంగీతో మంగళవారం చనిపోయింది. ఖేడ్ ​హెడ్ కానిస్టేబుల్ రాముల

Read More

కరెంట్​ షాక్​ పెట్టి ఆవులను చంపేసిన్రు

నాగర్​కర్నూల్​జిల్లా నర్సంపల్లిలో ఘటన వంగూర్, వెలుగు : నాగర్​కర్నూల్​జిల్లాలో రెండు పాడి ఆవుల కొమ్ములకు గుర్తు తెలియని దుండగులు కరెంట్​వైర్లు

Read More

మూసీలో శవమై తేలిన లక్ష్మమ్మ .. నాలుగు రోజుల తర్వాత దొరికిన డెడ్ బాడీ

    మూసీలో శవమై తేలిన లక్ష్మమ్మ      నాలుగు రోజుల తర్వాత దొరికిన డెడ్ బాడీ      హైదరాబాద

Read More

బ్లేడుతో బాలుడి గొంతు కోసిన ఉన్మాది

తీవ్రంగా గాయపడ్డ చిన్నారి.. హాస్పిటల్ కు తరలింపు జీడిమెట్ల, వెలుగు : ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడి గొంతు కోశాడు ఓ ఉన్మాది. జగద్గిరిగుట్ట పోలీస్

Read More

గిరిజన మహిళపై పోలీసుల దాడి సిగ్గుచేటు : రఘునందన్ రావు

ఎల్​బీనగర్, వెలుగు : స్వాతంత్ర్య దినోత్సవం రోజున గిరిజన మహిళపై పోలీసుల దాడి ఘటన.. రాష్ట్ర సర్కారుకు సిగ్గుచేటని ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, సీతక్క మండి

Read More

తిరుమల చిరుత దాడిలో ట్విస్ట్ : తల్లిదండ్రులపై వైసీపీ ఎమ్మెల్యే అనుమానాలు

తిరుమల అలిపిరి నడకదారిలో చిరుత ఆరేళ్ల పాపపై దాడి చేసి చంపిన ఘటన కలకలంరేపింది. అయితే ఈ కేసులో లక్షిత తల్లిదండ్రులపై తనకు అనుమానాలు ఉన్నాయని వైసీపీ ఎమ్మ

Read More

వికారాబాద్ జిల్లాలో పిచ్చి కుక్క దాడిలో 17 మందికి గాయాలు

వికారాబాద్ జిల్లా రేగడి మైలారంలో ఘటన వికారాబాద్, వెలుగు : పిచ్చి కుక్క దాడిలో 17 మందికి గాయాలైన ఘటన వికారాబాద్ జిల్లా రేగడి మైలారం గ్రామంలో జర

Read More

యువతి బట్టలు చింపేసిన ఘటనపై మహిళా కమిషన్ సీరియస్

   వారంలోగా రిపోర్టు ఇవ్వాలని డీజీపీకి ఆదేశం     హైదరాబాద్​లో శాంతిభద్రతలపై ఆందోళన   న్యూఢిల్లీ/జవహర్ నగర్, వె

Read More

సోమాజిగూడలో మంత్రుల కాన్వాయ్‌‌‌‌పై యువతి ఆగ్రహం

  సైరన్  వేసుకుంటూ వచ్చిన పైలట్‌‌‌‌  వెహికల్ వాహనాన్ని అడ్డగించి సిబ్బందిపై విరుచుకుపడ్డ యువతి తమకు కూడా

Read More

జైపూర్ ఎక్స్​ప్రెస్ కాల్పుల్లో నాంపల్లికి చెందిన  సయ్యద్ సయోద్దీన్​ మృతి

మెహిదీపట్నం, వెలుగు : జైపూర్ ఎక్స్​ప్రెస్ రైల్లో జరిగిన కాల్పుల ఘటనలో హైదరాబాద్​కు చెందిన సయ్యద్ సయోద్దీన్ (40) చనిపోయాడు. కర్నాటక స్టేట్​కు చెందిన సయ

Read More

ఎమోషనల్ : పదేళ్లకు బిచ్చగాడిలా భర్త .... భార్య ఏంచేసిందంటే...

యూపీలో వింత ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రిలో చూపించుకునేందుకు వచ్చిన భార్యకు పదేళ్ల క్రితం తప్పిపోయిన తన భర్త కనిపించాడు. ఆస్పత్రి బయటకు బిచ్చగాడి వేషధా

Read More