యువతి సజీవ దహనం

యువతి సజీవ దహనం

హైదరాబాద్ బంజారాహిల్స్లో దారుణం జరిగింది. యువతి సజీవ దహనం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ లోని ఇందిరానగర్ లో పల్లవి సజీవం దహనం అయింది. కొంత కాలంగా సదానంద్, పల్లవి ఇద్దరు ఇందిరానగర్ లో సహజీవనం చేస్తున్నారు. అయితే సదానంద్ తనను తరచూ కొడుతున్నాడని బాధితురాలు పెద్దపల్లిలో ఉంటున్న తల్లికి మార్చి 22న కాల్ చేసి చెప్పింది. దీంతో తల్లి మార్చి 23న హైదరాబాద్ కు వచ్చి చూడగా..అప్పటికే పల్లవి సజీవ దహనం అయింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు