India
దేశంలో కొత్తగా 335 కరోనా కేసులు.. ఐదుగురు మృతి
మళ్లీ దేశంలో కరోనా కేసులు మొదలవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 335 కరోనా కేసులు నమోదైనట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింద
Read Moreఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం.. విష ప్రయోగం జరిగిందా..!
ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్.. దావూద్ ఇబ్రహీం ఆస్పత్రి పాలయ్యాడు. భారత్ ఆర్థిక రాజధాని ముంబైలో బాంబులు పేల్చి.. వందలాది మందిని చంపి.. మన దేశం నుం
Read Moreసంపద సృష్టిలో రిలయన్స్ నం. 1
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరో ఘనతను సొంతం చేసుకుంది. మనదేశంలోనే అత్యధికంగా సంపద సృష్టించిన కంపెనీగా గుర్
Read Moreసూరత్లో వరల్డ్ లార్జెస్ట్ ఆఫీస్ బిల్డింగ్
గుజరాత్లోని సూరత్ శివార్లలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ ‘సూరత్ డైమండ్ బోర్స్ (ఎస్ డీబీ) ఇది. దీన్ని 35.54 ఎకరాల్లో 67 లక్షల
Read Moreకొత్త ఆలోచనలకు పదును పెట్టండి : రాజ్ నాథ్ సింగ్
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పరేడ్ శిక్షణ పూర్తి చేసిన 213 మంది ఫ్లయింగ్ ఆఫీసర్స్ హైదరాబాద్, వెలుగు: దేశ రక్షణలో ఇండియన్ ఎయిర్ ఫోర్స
Read Moreపార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన తీవ్రమైన విషయం: మోదీ
న్యూఢిల్లీ: పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన ఘటన తీవ్రమైన విషయమని, తక్కువ అంచనా వేయలేమని ప్రధాని మోదీ అన్నారు. ఈ విషయంలో రాద్ధాంతం చేయొద్దని కోరారు.
Read More2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ : బండి సంజయ్
కరీంనగర్ టౌన్, వెలుగు: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్నిలుస్తుందని, అందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని ఎంపీ బండి సంజయ్తెలిపారు. శనివార
Read Moreవార ఫలాలు ( సౌరమానం) 17. 12.2023 నుంచి 23.12.2023 వరకు
మేషం : కార్యక్రమాలు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. తీర్థయాత్రల
Read Moreకమల్నాథ్ కు కాంగ్రెస్ బిగ్ షాక్.. పీసీసీ చీఫ్ నుంచి తొలిగింపు
మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కు కాంగ్రెస్ అధిష్టానం బిగ్ షాకిచ్చింది. పీసీసీ చీఫ్ గా ఆయన్ను తప్పి్ంచింది. కమల్నాథ్ స్థానంలో OBC నాయకుడు జితు
Read More10వ పాసైతే చాలు.. ఇజ్రాయెల్లో 10 వేల ఉద్యోగాలు
పెరుగుతున్న నిరుద్యోగానికి సంబంధించి హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హమాస్తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ నిర్మాణ రంగంల
Read Moreఅమిత్ షాపై కామెంట్స్.. రాహుల్ గాంధీకి నోటీసులు
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కొన్ని వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి డిసెంబర్ 16న సుల్తాన్పూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర
Read Moreరామ రామ : హోటల్స్ లో అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేయండి
ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని నిర్మిస్తోన్న రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది అంటే 2024 జనవరి 22న ఆలయ ప్రతిష్ఠకు మ
Read Moreజై శ్రీరాం : అయోధ్యకు 100 రోజుల్లో.. వెయ్యి రైళ్లు
ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని నిర్మిస్తోన్న రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయ ప్రతిష్ఠకు ముహూర్తంగా
Read More












