jammu kashmir

తలలపై తుపాకులు పెట్టి పాలించలేరు

బనిహాల్: గాడ్సే భారత్ తమకు వద్దని, గాంధీ ఇండియానే కావాలని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. లోయలోని ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని, గుర్తింపును

Read More

లోయలో పడిన బస్సు.. 11 మంది మృతి

దోడా: జమ్మూ కశ్మీర్‌‌లో ఘోరం చోటు చేసుకుంది. ధాత్రి నుంచి దోడాకు వెళ్తున్న మినీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు అక్కడికక

Read More

కశ్మీర్‌లో బాంబ్ బ్లాస్ట్

శ్రీనగర్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ పర్యటన ముగిసిందో లేదో అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. బందిపోరాలో మంగళవారం చోటు చేసుకున్న ఈ గ్రెనేడ్

Read More

కార్మికుల్ని చంపిన తీవ్రవాదిని మట్టుబెట్టిన ఆర్మీ

షోపియాన్: కశ్మీర్‌లో కార్మికుల్ని చంపిన టెర్రరిస్టును భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పోలీసులతో కలసి భద్రతా దళాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. షోపియాన్‌

Read More

టెర్రరిస్టుల భయం.. కశ్మీర్‌ను వీడుతున్న వలస కార్మికులు

శ్రీనగర్: టెర్రరిస్టుల దాడులతో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు కశ్మీర్‌‌ను వీడి వెళ్తున్నారు. లోయలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని కార్మికు

Read More

కశ్మీర్‌కు వలసొచ్చినోళ్లు వెళ్లిపోవాలె.. టెర్రరిస్టుల వార్నింగ్

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌‌కు వలస వచ్చిన వారు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని లష్కరే తొయిబా అనుబంధ సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ హెచ్చ

Read More

పాక్ ఆర్మీ ట్రెయినింగ్.. రూ.50 వేల కోసం టెర్రరిస్ట్‌నయ్యా

పాకిస్థాన్ తన వక్రబుద్ధిని చాటుకుంది. దాయాది భారత్‌పైకి దొంగ దాడులకు పాల్పడే పాక్.. టెర్రరిస్టులను కూడా ఇండియా పైకి ఉసిగొల్పుతోంది. అయితే దీన్ని

Read More

మూడేండ్ల తర్వాత ఆంక్షలు లేకుండా స్వాతంత్ర్య దినోత్సవం 

జమ్మూ కాశ్మీర్‌లో మూడు సంవత్సరాల తర్వాత స్వాతంత్ర్య దినోత్సవం ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. తొలిసారిగా  ఇంటర్నెట

Read More

త్వరలోనే జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు

త్వరలోనే జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సం

Read More

సీఆర్పీఎఫ్ జవాన్లపై టెర్రరిస్టుల అటాక్

షోపియాన్: జమ్మూ కశ్మీరులో టెర్రరిస్టులు సీఆర్పీఎఫ్ బలగాలపై అటాక్ చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో వారి మీద ఉగ్రవాదులు క

Read More

ఉగ్ర‌వాదుల కాల్పుల్లో క‌శ్మీరీ బీజేపీ నేత‌, భార్య మృతి

జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గామ్ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు గులామ్ రసూల్ దార్, అతని భార్యపై కాల్పులు

Read More

ఆకస్మిక వరదలకు నలుగురు బలి.. 30 మంది గల్లంతు

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్‌వర్‌లో ఆకస్మిక వరదలు వచ్చాయి. హోన్‌జార్ గ్రామంలో హఠాత్తుగా వచ్చిన వరదలకు తీవ్ర నష్టం జరిగ

Read More

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. టాప్ టెర్రరిస్ట్ మృతి

జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలకు తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు

Read More