jayashankar bhupalpally

పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి.. కంటతడి పెట్టిస్తోన్న భర్తల రోదన

గత రెండ్రోజులుగా తెలంగాణ సహ దేశవ్యాప్తంగా పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ అకాల వర్షాలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపా

Read More

వరదల కన్నా ముందే.. ప్లాన్ రెడీ చేసుకోవాలి:హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: వరదలు ముంచెత్తిన తర్వాత సహాయక చర్యలు తీసుకోవడం కంటే.. వరదలకు ముందే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రణాళిక తయారు చేసుకుంటే బాగుంటుందని రా

Read More

భూపాలపల్లిలో ఇసుక లారీ బీభత్సం.. 15 బైక్స్ నుజ్జునుజ్జు.. ఒకరికి సీరియస్

మద్యం మత్తులో ఇసుక లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఇష్టానురీతిలో డ్రైవింగ్ చేస్తూ బైక్ లపై నుంచి పోనిచ్చాడు. దీంతో 15 బైకులు నుజ్జు నుజ్జు అయ్యాయి.

Read More

గొలుసుకట్టు చెరువులూ  తెగినయ్‌‌

    భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో తెగిన 172 చెరువులు     పడావులో 50 వేల ఎకరాలు     వ్యవసాయ భూముల్ల

Read More

రోకలిబండతో భార్యను చంపిన భర్త.. ఇంట్లో కాలు జారి పడినట్టుగా చిత్రీకరణ..

కట్టుకున్న భర్తే భార్యను దారుణంగా హతమార్చిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. భార్య చిగురు సంధ్యను రోకలి బండతో భర్త గణేష్ కొట్టి చంపాడు. 

Read More

కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదు..తాగునీరు రాదు

భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో  8 మండలాల్లో సమస్య  95 గ్రామాల్లో చేతిపంపులే దిక్కు తెగిపోయిన మిషన్​ భగీరథ మెయిన్ ​పైపులైన్లు  క

Read More

చికిత్సకు చేసిన అప్పు తీర్చలేక కూలీ ఆత్మహత్య

మహాముత్తారం, వెలుగు : భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం వజినేపల్లిలో ఆదివారం డెంగ్యూ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్&zwn

Read More

భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 18 మంది గల్లంతు

భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 18 మంది గల్లంతయ్యారు. భూపాలపల్లి జిల్లాలో మోరంచవాగు ఉప్పొంగడంతో మోరంచపల్లికి చెందిన గొర్రె ఒదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ, మహ

Read More

మోరంచపల్లి : కళ్లముందే 20 మంది కొట్టుకుపోయిన్రు

జయశంకర్ భూపలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామప్రజలను సురక్షితంగా తరిలించే పనిలో ఉన్నారు అధికారులు. ఇప్పటికే బోట్ల ద్వారా చాలా మందిని తరలించారు.  మరిక

Read More

రెండెకరాలు నష్టపోయిన రైతుకు.. పరిహారం 54 రూపాయలు

వానలతో పంట నష్టపోయిన రైతులు కొందరికి రూ.375 మాత్రమే..మరికొందరికి రూ.2వేల లోపే..  ఉద్యోగులు, లీడర్ల కుటుంబసభ్యులకు రూ.వేలల్లో..   పం

Read More

ఫలించిన ఆదివాసుల పోరాటం.. హైకోర్టు తీర్పుతో ఐదో షెడ్యూల్​లోకి మంగపేట మండలం

ములుగు జిల్లా మంగపేట మండలంలో పదిహేనేండ్లుగా లోకల్​ బాడీ ఎలక్షన్లు జరగలేదు. గ్రామ పంచాయతీలకు సర్పంచులు ఉండరు.. ఎంపీటీసీలు .. జడ్పీటీసీలు ఉండరు. అంతా స్

Read More

సర్కారు మాటల్లో ..ఏది నిజం?.. కాళేశ్వరం కింద లక్ష ఎకరాలు కూడా దాటలే

కాళేశ్వరం వచ్చినంక కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇస్తున్నామని గొప్పలు 9 ఏండ్లలో 8.46 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చామని విద్యుత్​శాఖ రిపోర్టులు మరి ప్

Read More

ఎకో సెన్సిటివ్​ జోన్​లోనూఇసుక తవ్వకాలు

ఎకో సెన్సిటివ్​ జోన్​లోనూ ఇసుక తవ్వకాలు. ఏటూరు నాగారం పరిధిలో ఎడాపెడా క్వారీలకు అనుమతిస్తున్న సర్కారు గతేడాది రూ.114 కోట్ల విలువైన ఇసుక అమ్మకాల

Read More