Kalvakuntla kavitha

అయ్యయ్యో..ఇప్పుడు నా మీద ఎవరు పోటీ చేస్తరు : ఎంపీ అర్వింద్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించడంపై బీజేపీ ఎంపీ అర్వింద్ స్పందించారు. కవిత జైలుకెళ్తే ఎన్నికల్లో తనమీద ఎవరు పోటీచేస్తారనే

Read More

కవితను ఓడగొట్టింది ఏడుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే : జీవన్ రెడ్డి

జగిత్యాల, వెలుగు: మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవితను ఓడగొట్టింది నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎడుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డ

Read More

దమ్ముంటే రాజీనామా చేసి కవితపై పోటీ చెయ్ : కౌశిక్ రెడ్డి

కరీంనగర్ జిల్లా: బీజేపీ ఎంపీ అర్వింద్ కు ధైర్యం ఉంటే రాజీనామా చేసి కల్వకుంట్ల కవితపై పోటీ చేయాలని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. కవితపై ఇష్టం

Read More

రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మానేసి అభివృద్ధిపై దృష్టి సారించాలె : బీజేపీ నాయకుడు రవి కుమార్

ఎమ్మెల్సీ కవితను బీజేపీలో చేరమన్నారని వస్తున్న వార్తలపై ఆ పార్టీ నాయకుడు రవి కుమార్ యాదవ్ స్పందించారు. ‘మీ దగ్గర చెల్లని రూపాయి మా దగ్గర ఎలా చెల

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్, వెలుగు: బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని, ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు

Read More

ఫాంహౌజ్ డ్రామా స్క్రిప్టు ఢిల్లీలోనే రాసిండు:బండి సంజయ్

లిక్కర్ కేసులో కవితను కాపాడేందుకే కేసీఆర్ ఫాంహౌజ్ డ్రామా ఆడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఫాంహౌజ్ డ్రామా స్క్రిప్టు ఢిల్లీలోనే రాస

Read More

టీఆర్ఎస్ ఓ డ్రామా కంపెనీ : ఎంపీ అర్వింద్

మొయినాబాద్ ఫాంహౌస్ లో జరిగిన నలుగురు ఎమ్మెల్యేల కథ ఒక కామెడీ సీన్ అని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. ఈ వ్యవహారం సీరియస్ సినిమా మధ్య వచ్చే కామ

Read More

రాష్ట్రంలో లక్షల కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారు: షర్మిల

పిట్లం, వెలుగు: రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే సీఎం కేసీఆర్ మాత్రం బిడ్డను కాపాడుకోవడానికి ఢిల్లీలో మకాం వేశారని వైఎస్సార్‌‌‌‌టీపీ

Read More

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ 70 వేల కోట్ల రూపాయలు మింగిండు

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ రూ.70,000 కోట్లు మింగిండని మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. కాళేశ్వరం

Read More

దసరాకి జీతాలిచ్చే స్థితిలో ప్రభుత్వం లేదు

కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ స్కీముల్లో  రెండున్నర లక్షల కోట్ల స్కాం జరిగిందని బీజేపీ ఎంపీ అర్వింద్ ఆరోపించారు. ధరణితో రైతుల భూములను

Read More

బాలాపూర్ గణేషుడిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

రాష్ట్రంలో సంక్షేమాన్ని ఆపే కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రానికి ఆదాయం రాకుండా ఒడిదుడుకులు సృష్టించే ప్రయత్నం చేస

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాంపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు...?

ఢిల్లీ లిక్కర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మొన్నటి దాకా క్లీన్ ఇమేజ్ ఉన్న కేజ్రీవాల్ సర్కారు మొదటిసారి ఆరోపణలు ఎదుర్కుంటోంది. అయితే ఢిల్లీ లి

Read More

ఆధారాలు మాయం చేయడంలో కవిత దిట్ట

న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కాంలో ఆరోపణలు  ఎదుర్కొంటున్న కవిత, కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు కేసీఆర్ పాత్రపై కూడా ఈడీ, సీబీఐతో దర్యాప్తు చేయించా

Read More