Karimnagar District

స్నానానికి వెళ్లిన పిల్లలు.. చెక్ డ్యామ్ లో మునిగి ఇద్దరు మృతి

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాకలో విషాదం నెలకొంది. చెక్ డ్యాంలో స్నానానికి వెళ్లిన ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు పడి చనిపోయారు.   కొండపాకలో

Read More

ఫిట్‌నెస్​ లేకుండానే రోడ్లపైకి.. బస్సులను చెక్​ చేయించడంలో ప్రైవేట్​ విద్యాసంస్థల నిర్లక్ష్యం

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఫిట్‌నెస్​సర్టిఫికెట్ లేకుండానే వివిధ విద్యాసంస్థలకు చెందిన సగం బస్సులు రోడ్డెక్కాయి. అకడమిక్

Read More

ఒంటరిగానే గెలుస్తం..రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

బీఆర్ఎస్, కాంగ్రెస్  రెండూ ఒక్కటే 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచేలా కేసీఆర్ ప్లాన్   దేశద్రోహులతో స్నేహమే కాంగ్రెస్ సిద్ధాంతమని

Read More

వడ్ల తరలింపులో నిర్లక్ష్యంపై రోడ్డెక్కిన రైతులు

ఎగ్లాస్‌పూర్‌‌లో ఎంపీపీని అడ్డుకొని నిరసన  కోనరావుపేట, వెలుగు: వడ్ల తరలింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోప

Read More

17న కేబుల్ బ్రిడ్జి ఓపెనింగ్‌

కేటీఆర్‌‌ను ఆహ్వానించిన గంగుల  కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో మానేరు వాగుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని ఈ నెల 17న ఓపెనింగ్ చేయను

Read More

మెరుస్తున్న సిరిసిల్ల.. బోసిపోయిన కరీంనగర్​

కరీంనగర్ టౌన్, వెలుగు:  తెలంగాణ దశాబ్ది వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు,  పట్టణాలు, గ్రామాలు రెడీ అవుతున్నాయి. ప్రభుత్వ ఆఫీసులు, పబ

Read More

అద్దాలు ఇయ్యరు... ఆపరేషన్లు చెయ్యరు

  కంటి ఆపరేషన్ల కోసం సుమారు 50 వేల మంది ఎదురుచూపులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 20.24లక్షల మందికి పరీక్షలు  సమస్యలు గుర్తించినవారిలో క

Read More

15 రోజులైనా వడ్ల పైసలు పడలే.. 

మెట్ పల్లి, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో కొన్న వడ్లకు 48గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పి 15 రోజులు దాటినా ఇంకా చెల్లించడం లేదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక

Read More

ప్రభుత్వ పథకాల అమలులో ఆర్పీలు కీలకం: మంత్రి గంగుల

  చీరల పంపిణీ చేసిన మంత్రి గంగుల  కరీంనగర్ టౌన్, వెలుగు:  ప్రభుత్వ పథకాల అమలులో ఆర్పీలు కీలకమని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చే

Read More

గోదావరి ఒడ్డే డంపింగ్​యార్డు..పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్న బల్దియా వాసులు

రామగుండం కార్పొరేషన్‌‌లో చెత్త వేసేందుకు స్థలం కరువు చెత్త కాల్చడంతో పెరుగుతున్న కాలుష్యం సీరియస్‌‌గా తీసుకోని పాలకవర్గం

Read More

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా అడిషనల్​కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్  అధికారులను ఆ

Read More

ఏపీలో తప్పిపోయిన బాలిక...ఏడేళ్ల తర్వాత కరీంనగర్‌‌లో దొరికింది

కరీంనగర్ టౌన్, వెలుగు: ఏడేళ్ల కింద ఏపీలో తప్పిపోయిన బాలిక అక్ష(10) సోమవారం కరీంనగర్‌‌లో దొరికింది.  చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ ధ

Read More

సింగరేణి పేరు మీద భూములు.. పట్టాలు ఇయ్యని సర్కార్

    హైకోర్టు తీర్పుతో రామయ్యపల్లి పరిహారం అవార్డు క్యాన్సిల్​      తీర్పు వచ్చి ఏడాదైనా రైతులకు హ్యాండోవర్ ​కా

Read More