
Karimnagar District
రామగుండం బల్దియాలో.. కీలక ఆఫీసర్ల సీట్లన్నీ ఖాళీ
డ్యూటీలో చేరని కొత్త కమిషనర్.. డిప్యూటీ కమిషనర్ పోస్టు కూడా ఖాళీనే గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్లో కీ
Read Moreతలా కొంత వేసుకొని.. గుంతల రోడ్డును రిపేర్ చేసుకున్నరు
రాజన్నసిరిసిల్ల, వెలుగు: రోడ్డు గుంతలుగా మారగా.. దాన్ని బాగు చేసుకునేందుకు యువత ముందుకొచ్చారు. రోడ్డు బాగుచేసుకుందామని గ్రామ వాట్సాప్ గ్రూపులో పిలుపు
Read Moreసాగుపై చిగురించిన ఆశలు.. భారీ వర్షాలతో జోరందుకున్న వ్యవసాయ పనులు
కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, వెలుగు: నెల రోజుల ఆలస్యంగానైనా వానలు పడ్తుతుండడంతో పంటల సాగుపై రైతుల్లో ఆశలు చిగురించాయి. ఉమ్మడి జిల్లాలో
Read Moreగెరువియ్యని వానలు.. తొవ్వియ్యని వాగులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో వానలు మత్తళ్లు పోసిన చెరువులు.. తె
Read Moreగుండెపోటుతో ఇంటర్మీడియట్ విద్యాధికారి రాజ్యలక్ష్మి మృతి
కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(డీఐఈవో) రాజ్యలక్ష్మి గుండెపోటుతో మృతిచెందారు. ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డా.మధుసూదన్ రెడ్డి, ఇతర గెస్టు అధ్య
Read Moreకరీంనగర్ సిటీలో నైట్ ఫుడ్ కోర్ట్స్ : మేయర్యాదగిరి సునీల్ రావు
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్సిటీలో హైదరాబాద్ తరహా నైట్ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తామని మేయర్యాదగిరి సునీల్ రావు వెల్లడించారు. వీటిని శాతవాహన యూన
Read Moreగోదావరిఖని ఏసీపీగా శ్రీనివాసరావు
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని ఏసీపీగా తుల శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఏసీపీకి సీఐలు, సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా
Read Moreరైతులకు రుణమాఫీ చేయాలి: రాజిరెడ్డి
కరీంనగర్ టౌన్, వెలుగు: రైతులకు రూ.లక్ష రుణమాఫీ వడ్డీతో సహా చెల్లించాలని, రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనను అమలుచేయాలని గురువారం బీజేపీ కిసాన్మోర్చా ఆధ్వర్య
Read Moreఅంజన్న భక్తులకు నీటి కష్టాలు ఉండవు: సుంకే రవిశంకర్
కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్నభక్తుల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించిందని ప్లానింగ్కమిషన్ వైస్ చైర్మన్ బి.వినోద్కుమార్
Read Moreకరీంనగర్ ను ముంచెత్తిన వాన
కరీంనగర్, వెలుగు: కరీంనగర్జిల్లాను మూడు రోజులుగా ముసురు వదిలిపెట్టడం లేదు. ఈ సీజన్ లో గురువారం రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రామడుగ
Read Moreరామగుండం బి‒థర్మల్ .. విస్తరణ జరిగే వరకు పోరాటం ఆగదు
గోదావరిఖని, వెలుగు : రామగుండం పట్టణంలోని 62.5 మెగావాట్ల జెన్ కో ప్లాంట్ను విస్తరించే వరకు పోరాటం ఆగదని బీజేపీ రాష్
Read Moreవానొస్తే రాస్తా బంద్.. వాగులు పొంగితే రాకపోకలకు ఆటంకం
రాజన్న సిరిసిల్ల,వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానలు పడ్డాయంటే చాలు గ్రామాలకు రాకపోకలు బంద్ అవుతున్నాయి. గ్రామాల మధ్య హైలెవల్ బ్
Read Moreమూడు పంటలు కావాలా.. మూడు గంటలు కావాలా?: ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి
జమ్మికుంట, వెలుగు: రైతులకు మూడు పంటలు కావాలా... మూడు గంటలు కావాలా.. మతం పేరిట మాటలు కావాలో హుజూరాబాద్ ప్రజలు ఆలోచన చేయాలని ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పాడ
Read More