Karimnagar District
అక్టోబర్ 19న కరీంనగర్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన
కరీంనగర్, వెలుగు : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం
Read Moreకరీంనగర్ జిల్లాలో.. 13స్థానాలు గెలుస్తాం
మేయర్ యాదగిరి సునీల్ రావు కరీంనగర్ టౌన్, వెలుగు : రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 13స్థానాల్లో బీఆర్ఎస్ విజయం ఖాయ
Read Moreలంచం డిమాండ్ చేస్తే జైలుకే : రవిశంకర్
కొడిమ్యాల,మల్యాల,వెలుగు : ప్రభుత్వ పథకాల అమలు కోసం లబ్ధిదారుల నుంచి లంచం డిమాండ్ చేస్తే జైలుకు పంపిస్తామని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ హెచ్చరించారు.
Read Moreకరీంనగర్ జిల్లా హాస్పిటల్లో బొమ్మలు వేసి వదిలేసిన్రు
వినియోగంలోకి రాని పీడీయాట్రిక్ అదనపు వార్డు ఎంతమంది వచ్చినా ఒక్క వార్డులోనే ట్రీట్
Read Moreబీఆర్ఎస్ మళ్లీ రాకుంటే..రాష్ట్రాన్ని ఏపీలో కలుపుతరు : గంగుల
ఢిల్లీ పాలకులు వస్తే మన కరెంట్, బొగ్గు ఎత్తుకపోతరు కాంగ్రెస్ టికెట్లతో రౌడీలు, దొంగలొస్తున్నరని కామెంట్స్ కరీంనగర్, వెలుగు : బీఆ
Read Moreడెంగ్యూ పేరిట దోచేస్తున్నరు..ఉమ్మడి జిల్లాలో భారీగా నమోదవుతున్న కేసులు
ప్లేట్ లెట్స్ పేరిట బ్లడ్ బ్యాంకుల దోపిడీ విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ హాస్పిటళ్లు కరీంనగర్/జగిత్యాల, వెలుగు : ఉమ్మడి క
Read Moreవీరనారి చాకలి ఐలమ్మ
నెట్వర్క్, వెలుగు : వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని ఉమ్మడి
Read Moreకూల్ వాలెట్ యాప్ భారీ మోసం..రోడ్కెక్కిన బాధితులు
దోచుకోవడంలో సైబర్ కేటుగాళ్లు రోజుకో అవతారం ఎత్తుతున్నారు. అమాయకులను ఆసరగా చేసుకుని దోచుకుంటున్నారు. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో
Read Moreఅనర్హులకు గృహలక్ష్మి ఎట్లిస్తరు? .. మహిళల ఆందోళన
గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో గృహలక్ష్మి పథకంలో అనర్హులను ఎంపిక చేశారంటూ మహిళలు శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట
Read Moreకరీంనగర్ జిల్లాలో నిరసనల హోరు
నెట్వర్క్, వెలుగు : ఉమ్మడి జిల్లాలో గురువారం సమ్మెలు, ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. తమ ఉద్యోగాలన
Read Moreమందు దొంగలు : వరసగా వైన్ షాపులను టార్గెట్ చేసిన దొంగలు
చడ్డీ గ్యాంగ్స్ చూశాం.. చైన్ స్నాచర్స్ అని విన్నాం.. అంతర్ రాష్ట్ర ముఠా అని చెప్పుకున్నాం.. ఇళ్లల్లో దొంగతనాలు విన్నాం.. చూస్తున్నాం.. తెలంగాణలో ఇప్పు
Read Moreఐదు కోట్ల ఆస్తి ఇచ్చా.. కొడుకులు తిండి పెట్టడం లేదు.. ప్రజావాణిలో ఓ తండ్రి ఆవేదన
తన ఇద్దరు కుమారులు తనకు తిండి పెట్టడం లేదంటూ ఓ వృద్ధుడు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. తన భూమిని కుమారు
Read Moreఊళ్ల మీదపడ్డ ఎలుగు బంటి..భయం భయంగా ప్రజలు
కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటి ఊళ్ల మీద పడింది. గన్నేరువరం మండలం సావట్లలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. అర్థరాత్రి గ్రామంలో సంచరించింది. ఎలుగుబంట
Read More












