
Karimnagar
జీపీ సెక్రెటరీ అనూజ సంతకం ఫోర్జరీ .. నలుగురుపై కేసు నమోదు
30 మందికి అక్రమంగా ఇంటి నంబర్ల కేటాయింపు గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం అంతర్గాం గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకం ఫో
Read Moreకొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంకు పోటెత్తిన భక్తులు
20 వేలకు మించి భక్తుల రాక పెద్ద జయంతి నేపథ్యంలో బుధవారం నుంచి ఆర్జిత సేవలు రద్దు కొండగట్టు, వెలుగు: కొండగట్టులో భక్తుల రద్దీ పెరిగింది
Read Moreవాట్సాప్ నెంబర్ కు లింక్.. ఓపెన్ చేస్తే రూ. 10 లక్షలు మాయం
రోజురోజుకూ సైబర్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎంత అవగాహాన కలిపించినప్పటికీ ఎక్కడో చోట ప్రజలు సైబర్ క్రైమ్ బారిన పడుతూనే ఉన్నారు. తా
Read Moreతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా RTO ఆఫీసులపై ఏసీబీ దాడులు
తెలంగాణా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆర్టీఓ కార్యాలయాల్లో, బోర్డర్ చెక్ పోస్ట్ లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద
Read Moreకొండగట్టులో హనుమాన్ జయంతికి ఏర్పాట్లు చేయాలి : టిఎస్ దివాకర
జగిత్యాల రూరల్, వెలుగు : కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఈనెల 30 నుంచి జూన్ 1 వరకు హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించనున్నట్లు అడిషనల్ కల
Read Moreనేషనల్ లెవల్ ఒలంపియాడ్ లో .. మానేర్ స్టూడెంట్ కు ఫస్ట్ ర్యాంకు
కరీంనగర్ టౌన్,వెలుగు : జాతీయస్థాయిలో సెమ్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ హైదరాబాద్
Read Moreకరీంనగర్ జిల్లాలో .. ఫర్టిలైజర్ షాపుల్లో ఆకస్మిక తనిఖీ
కొడిమ్యాల/మంథని, వెలుగు: నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధికారులు ఫర్టి
Read Moreసింగరేణి ఉద్యోగులకు సెకండ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి : బి.జనక్ ప్రసాద్
గోదావరిఖని, వెలుగు : కోల్ ఇండియాలో అమలు చేస్తున్నట్టుగా సింగరేణిలో ఉద్యోగులకు సెకండ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బి
Read Moreమంథని పట్టణంలో రేషన్ బియ్యం పట్టివేత
మంథని, వెలుగు : పట్టణం లోని గంగాపురి శివారుతో పాటు, లైన్ గడ్డ ఏరియాలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు సోమవారం పట్ట
Read Moreనా ఫోన్ ట్యాప్ చేసింది.. ఆ ముగ్గురే : జువ్వాడి నర్సింగారావు
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ పై డీజీపీకి ఫిర్యాదు చేస్త ఫోన్ ట్యాపింగ్ వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయానని వ్యాఖ్య కరీంనగర్, వెలుగు
Read Moreపేరుకే స్టార్ హోటళ్లు.. ఈ ఫుడ్ తింటే..హాస్పిటల్ కే
ఎక్స్ పైరీ అయిన మసాలాలు, పాడైన కూరగాయలు, కల్తీ ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ రోజుల తరబడి నిల్వ చేసిన మాం
Read Moreకోడెమొక్కుకు ఐదు గంటలు.. ఎములాడకు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం వేలాది భక్తులు తరలివచ్చారు. భక్తుల
Read Moreకరీంనగర్లో హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
కరీంనగర్ 7. వెలుగు: కరీంనగర్లోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం దాడులు చేపట్టారు. కిచెన్, స్టోర్ రూమ్స్ ను తనిఖీ చేసి గడువు ముగిసిన పదార్ధ
Read More