Karimnagar
ఇన్నోవేషన్స్కు కరీంనగర్ వేదిక కావాలి : కలెక్టర్ పమేలాసత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: చదువుకు వయస్సుతో పనిలేదని, ప్రతీ ఇంట్లో ఓ ఇన్నోవేటర్ తయారు కావాలని కలెక్టర్ పమేలాసత్పతి పిలుపునిచ్చారు. బుధవారం కలె
Read Moreవృద్ధ దంపతులపై కుక్కల దాడి .. భార్య పరిస్థితి విషమం
జమ్మికుంట, వెలుగు: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని నాగారంలో వృద్ధ దంపతులకు వీధికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఇందులో భార్య పరిస్థిత
Read Moreతమిళనాడు టెక్నాలజీపై సిరిసిల్ల నేతన్నల స్టడీ
ఇటీవల ఆ రాష్ట్రానికి వెళ్లిన 30 మంది వస్త్ర వ్యాపారులు మోడ్రన్&zwnj
Read Moreప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేస్తాం : విజయరమణారావు
పెద్దపల్లి, వెలుగు: ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతీ సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందజేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మంగళవారం పట్టణంలోని 4
Read Moreచొప్పదండి మండలంలో రైస్మిల్లుల్లో తనిఖీలు
చొప్పదండి, వెలుగు: చొప్పదండి మండలంలోని వరలక్ష్మి, విరాజాక్షి రైస్ మిల్లులను సివిల్ సప్లై టాస్క్ఫోర్స్ టీం ఆఫీసర్లు మంగళవారం తనిఖీ చేశారు. సివిల్
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కొత్త చట్టం కింద కేసు నమోదు
కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్ సహా అధికారుల విధులకు ఆటంకం కలిగించిన అభియోగాలపై హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కరీంనగర్ వన్ టౌన్
Read Moreఅట్రాసిటీ కేసులపై వెంటనే స్పందించాలి : వడ్డేపల్లి రాంచందర్
కరీంనగర్ టౌన్/రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పోలీసులు వెంటనే స్పందించి, బాధితులకు అండగా నిలవాలని జాతీయ ఎస్సీ కమిషన్ స
Read Moreటేలాల తొలగింపుపై చిరువ్యాపారుల ఆందోళన
శంకరపట్నం, వెలుగు : తాటికల్ గ్రామంలో సోమవారం చిరు వ్యాపారుల టేలలను పంచాయతీ కార్యదర్శులు జేసీబీతో తొలగించారు. టేలలను తొలగించాలని నోటీసులు జారీ చేసి, నె
Read Moreపోచమ్మకుంట ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
కరీంనగర్ రూరల్, వెలుగు: రూరల్ మండలంలోని నగునూర్ లో పోచమ్మకుంటలో ప్రభుత్వ స్థలంలో కట్టిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. సర్వే
Read Moreరూ.100 కోట్లతో అభివృద్ధి పనులకు టెండర్లు : ఎంఎస్ రాజ్ ఠాకూర్
గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్ అభివృద్ధికి రూ.100 కోట్ల టెండర్లు పిలిచామని, మరో రూ.20 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని ఎమ్మెల్యే ఎంఎస్ రా
Read Moreవేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమా శంకర్ శర్మ అధ్వర్యంలో అర్చకులు
Read Moreకరీంనగర్ యూనియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న యూనియన్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాంకు మూసి ఉండడంతో లోపల నుంచి భారీగా పొగ బయ
Read Moreమెట్ పల్లి పట్టణాల్లో ముక్కిన పప్పు .. కుళ్లిన మాంసం
హాస్టల్స్, రెస్టారెంట్, హోటల్స్ అధ్వాన్నం ఫిర్యాదు వస్తే తప్పా.. స్పందించని అధికారులు జగిత్యాల, వెలుగు: జగిత్యా
Read More












