Karimnagar
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల: లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. కవితను జైలు నుంచి తీసుకురావడానికే బీఆర్ఎస
Read Moreదేశ ప్రజలు మోదీని నమ్మలేదు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల: దేశ ప్రజలు మోదీని, బీజేపీని నమ్మలేదని.. అందుకే సాధారణ మెజార్టీ కూడా ఇవ్వలేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి . చెన్నూరుపట్టణంలో పెద్
Read Moreకరీంనగర్ పార్లమెంట్ చరిత్రలో సంజయ్ దే మెజార్టీ
కేసీఆర్, వినోద్ కుమార్ రికార్డులను బ్రేక్ చేసిన బండి కరీంనగర్/కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో గతంలో బీఆర్ఎస్ అధ
Read Moreపెద్దపల్లి జిల్లాలో గడ్డం వంశీకృష్ణ గెలుపుతో సంబురాలు
పెద్దపల్లి/మంథని/ధర్మారం/ వెలుగు: గడ్డం వంశీకృష్ణ ఎంపీగా గెలువడంతో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. మంగళవారం ఉదయం కౌంటింగ్
Read Moreకరీంనగర్లో సంజయ్.. పెద్దపల్లిలో వంశీకృష్ణ
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, బీజేపీకి చెరో సీటు రెండు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు మూడో స్థానమే 2,25,209 ఓట్ల మెజార్టీతో బండి..
Read Moreపెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ లీడింగ్
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తెలంగాణలో 17 స్థానాలకుగానూ కాంగ్రెస్ 7 స్థానాలలో లీడింగ్ లో కొనసాగుతుంది. పెద్దపల్
Read Moreకరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థుల్లో టెన్షన్
మరికొద్ది గంటల్లో తేలనున్న పెద్దపల్లి, కరీంనగర్ అభ్యర్థుల భవితవ్యం ఎస్ఆర్ఆర్ కాలేజీలో కరీంన
Read Moreరాధాకిషన్ రావు ఇంట విషాదం..
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజినీ దేవి కన్నుమూశారు. &nb
Read Moreతెలంగాణ వ్యాప్తంగా ఈదురుగాలుల బీభత్సం
నేలకొరిగిన చెట్లు, కరెంట్ స్తంభాలు ఎగిరిపోయిన ఇండ్ల పైకప్పులు ఆసిఫాబాద్లో గుండివాగుపై తెగిన వంతెన వాంకిడిలో పిడుగు పడటంతో మహిళకు గాయాలు కర
Read Moreముగిసిన పెద్ద హనుమాన్ జయంతి
నాలుగు రోజుల పాటు ఉత్సవాలు తరలివచ్చిన 3 లక్షల మంది భక్తులు కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టులో వైభవంగా నిర్వహించిన పెద్ద హ
Read Moreపదేండ్ల సంబురం
ఉమ్మడి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టరేట్లు, ఎస్పీ, మున్సిపల్, మండల ఆఫీసులు, గ్రామపంచాయతీల్లో అధికారులు, ప్రజాప్రతిని
Read Moreఆర్టీసీ బస్సు ఢీకొని పాఠశాల ప్రధానోపాద్యాయురాలు మృతి
కరీంనగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాద్యాయురాలు మృతి చెందారు. కొత్తపల్లి సమీపంలోని వెలిచాల క్రాసింగ్ వద్ద జూన్ 2వ తేదీ
Read Moreకరీంనగర్లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
నెట్వర్క్, వెలుగు: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శనివారం ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ ఆలయాలు జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగాయి. వేములవాడకు అంజన్న స్వాము
Read More












