Karimnagar

అంగారిక టౌన్​షిప్​ పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: తిమ్మాపూర్ మండలం సుభాష్ నగర్ అంగారిక టౌన్ షిప్ లో మౌలిక వసతుల పనుల్లో వేగం పెంచి వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధ

Read More

అర్బన్ బ్యాంక్​ను అగ్రస్థానంలో నిలిపాలి : కేటీఆర్ 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్​ను స్టేట్​లో నంబర్ వన్ ప్లేస్ నిలపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ

Read More

ఆర్ఎఫ్​సీఎల్, ఎన్టీపీసీకు యువ ఐఏఎస్​లు

గోదావరిఖని, వెలుగు: ఇండస్ట్రీయల్ ​టూర్​లో భాగంగా రామగుండం ఏరియాలోని ఆర్ఎఫ్​సీఎల్, ఎన్టీపీసీ ప్లాంట్లను శుక్రవారం 2022-–23 బ్యాచ్ చెందిన ట్రైనీ ఐ

Read More

కేసీఆర్ లెక్క దొంగ హామీలు ఇవ్వను : బండి సంజయ్

ప్రజల నమ్మకాన్ని కోల్పోకుండా పనిచేస్తా జమ్మికుంట, వెలుగు: ప్రజల ఆశీర్వాదంతోనే తనకు పదవి వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన

Read More

సింగరేణి ప్రైవేటీకరణను కాంగ్రెస్సే ఆపింది: మక్కాన్ సింగ్ 

ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్  హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ కాకుండా ఇప్పటి వరకు ఆపిందే కాంగ్రెస్ పార్టీ అని రామగ

Read More

కేసీఆర్ వల్లే సింగరేణి దివాలా: బండి సంజయ్

సంస్థలో అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా?  రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్  కరీంనగర్, వెలుగు: మాజీ సీఎం కే

Read More

గనుల వేలంపై మౌనమెందుకు?: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సింగరేణి గనుల వేలాన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు మౌనంగా ఎందుకున్నారని బీఆర్‌‌‌&zw

Read More

సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

గనుల వేలానికి వ్యతిరేకంగా పోరాడ్తం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ    కొత్త గనులు రాకపోతే సంస్థ మనుగడ కష్టం రాష్ట్రంలోని గనులన్నీ సింగరేణికే కే

Read More

కరీంనగర్ మున్సిపల్ శాఖలో.. అవినీతిపై మంత్రి ఫోకస్​

కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ శాఖలో జరిగిన అవినీతిపై మంత్రి పొన్నం ప్రభాకర్  ఫోకస్‌‌  చేశారని, అవినీతికి పాల్పడిన ఎంతట

Read More

మైనర్లకు వాహనాలిస్తే పేరెంట్స్​పై కేసులు

వాహనాలతో పట్టుబడిన మైనర్ల పేరెంట్స్​కు కౌన్సెలింగ్ రాజన్నసిరిసిల్ల, సిరిసిల్ల టౌన్‌‌ , వెలుగు: మైనర్లకు వాహనాలిస్తే పేరెంట్స్‌&

Read More

పారమిత ప్రాపర్టీ ట్యాక్స్‌‌ రూ.3.95 లక్షలు

ఇప్పటివరకు ఏటా రూ.67,132 మాత్రమే చెల్లించిన ఓనర్లు ‘వెలుగు’ స్టోరీతో స్పందించిన మున్సిపల్‌‌ యంత్రాంగం రీఅసెస్‌‌

Read More

బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకుందాం : మిర్యాల రాజిరెడ్డి

గోదావరిఖని, వెలుగు : బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకొని సింగరేణి సంస్థను కాపాడుకుందామని బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప

Read More

ధరణి అప్లికేషన్లపై రెవెన్యూ ఫోకస్

జిల్లావ్యాప్తంగా భూసమస్యలపై 49,692 అప్లికేషన్లు 25,025 అప్లికేషన్లకు అప్రూవల్   12,242 అప్లికేషన్లు రిజెక్ట్.. పెండింగ్ లో మరో 12,445 అప్ల

Read More