Karimnagar
నీ స్కాములన్ని బయటపెడుతా.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు: కౌశిక్ రెడ్డిపై వెంకట్ ఫైర్
బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. బుధవారం (నవంబర్ 20) కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బల్మూరి
Read Moreకరీంనగర్లో రూ.14కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్
కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ సిటీలోని అంబేద్కర్ స్టేడియంలో రూ.14కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో స్పోర్ట్స్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు మేయ
Read Moreఅథ్లెటిక్స్ జాతీయ పోటీలకు సిద్ధార్థ స్టూడెంట్ ఎంపిక
కరీంనగర్ టౌన్, వెలుగు : ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దార్థ స్ట
Read Moreకరీంనగర్లో దివ్యాంగుల క్రీడా పోటీలు ప్రారంభం
కరీంనగర్ టౌన్,వెలుగు : దివ్యాంగులు క్రీడల్లో చూపిస్తున్న ప్రతిభ, స్ఫూర్తి అందరికీ ఆదర్శమని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. మంగళవారం కరీంనగర్
Read Moreనవంబర్ 20న వేములవాడకు సీఎం రేవంత్
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన సిరిసిల్లలో నిర్మించిన ఎస్పీ బిల్డింగ్ ఓపెనింగ్ గుడి చెరువులో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు హాజరు భారీ జన సమీకరణపై
Read Moreకోట్లు ఖర్చు చేసినా..తరగని చెత్త..కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో విఫలమైన బయోమైనింగ్
మూడు కార్పొరేషన్లలో రూ. 70 కోట్లకుపైగా ఖర్చు కరీంనగర్లో పనిచేయని యంత్రాలు, ఖమ్మం, వరంగల్లో స్లోగా
Read Moreఎములాడ రాజన్న ఆలయ అభివృద్ధికి 127.65 కోట్లు
మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు రేపు వేములవాడకు సీఎం వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం అభి
Read Moreఫండ్స్ వినియోగంపై అధికారుల నిర్లక్ష్యం.. ఎంపీ వంశీకృష్ణ సీరియస్
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి పనులపై అధికారులకు అవగాహన కరువైంది. కొన్ని శాఖల్లో ఫండ్స్ ఉన్న వాటిని వినియోగించడంలో అధి
Read Moreసీనియర్ జర్నలిస్టుకు పరామర్శ
తిమ్మాపూర్, వెలుగు: వీ6 వెలుగు నెట్వర్క్ ఇన్చార్జి, సీనియర్ జర్నలిస్టు చిల్ల మల్లేశం తండ్రి లక్ష్మయ్య అంత్యక్రియలు శనివారం క
Read Moreజాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపిక
కరీంనగర్ టౌన్, వెలుగు: ఈనెల 2న హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో అల్ఫోర్స్&zw
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందడి
కరీంనగర్/రాయికల్/ ముత్తారం, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో శుక్రవారం కార్తీక సందడి నెలకొంది. కరీంన
Read Moreఎల్లారెడ్డిపేట : పిచ్చికుక్కల దాడిలో 14 మందికి గాయాలు
ఎల్లారెడ్డిపేట, వెలుగు: పిచ్చికుక్క దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్ర
Read Moreనవంబర్ 23న సిరిసిల్లలో మాలల బహిరంగ సభ .. హాజరుకానున్న వివేక్ వెంకట స్వామి
సిరిసిల్ల టౌన్, వెలుగు: ఈనెల 23న మాలలు, ఉపకులాల బహిరంగ సభ సిరిసిల్ల నిర్వహించనున్నట్లు మాలమహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు రాగుల రాములు తెలిపారు. శుక్రవా
Read More












