Karimnagar
షెల్టర్ హోమ్ లీజుకు.. నిరాశ్రయులు రోడ్లపైన.!
జగిత్యాల టౌన్ హాల్ నుంచి ఎంపీడీవో ఆఫీసు వద్దకు మార్పు ఎక్కడ ఉందో తెలియక బస్టాండ్లు, చౌరస్తాల్లోనే ఉంటున్నరు మూడేండ్లుగా పట్టించుకో
Read Moreటీ ఫైబర్ విలేజ్... అడవి శ్రీరాంపూర్
పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి సేవలు షురూ ప్రతి ఇంటికి రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఆ
Read Moreకరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇన్నారెడ్డి
సీపీఎస్ఈయూ స్టేట్ ప్రెసిడెంట్ స్థితప్రజ్ఞ హైదరాబాద్, వెలుగు: సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున కరీంనగర్, -మెదక్, -నిజామాబాద్,- ఆదిలాబాద్ టీచర్
Read Moreమంచిర్యాల డాక్టర్ ఇంట్లో చోరీ కేసు..12మంది అరెస్ట్..15లక్షల నగదు స్వాధీనం
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డాక్టర్ ఇంట్లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆదివారం( డిసెంబర్8) జిల్లాకేంద్రంలోని డాక్టర్ విజయబాబు ఇంట్లో చోరీ చేసిన12
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సక్సెస్ ఫుల్గా వడ్ల కొనుగోళ్లు
ఇప్పటివరకు 7.78 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ దీనిలో సన్న రకాలు 4,07 లక్షల మెట్రిక్ టన్నులు రైతుల ఖాతాల్లో రూ.1848 కోట్లు జమ
Read Moreడిసెంబర్ 7 నుంచి దొంగ మల్లన్న జాతర.. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి
గొల్లపల్లి, వెలుగు: గొల్లపల్లి మండలం మల్లన్నపేటలో ఈ నెల 7 నుంచి 29వరకు నిర్వహించనున్న దొంగ మల్లన్న జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జగిత్యాల ఎస్పీ అశ
Read Moreఎమ్మెల్యేగా గెలిచిన తొలి ఏడాదిలోనే రూ.280 కోట్ల అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్
ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ గోదావరిఖని, వెలుగు: ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చుతూ కాంగ్రెస్&z
Read Moreజాయింట్ వెంచర్లోనే రామగుండం థర్మల్ ప్లాంట్
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో మూసివేసిన బి- థర్మల్ప్లాంట్స్థానంలో కొత్తగా 800 మెగావాట్ల సూపర్క్రిటికల్ థర్మల్ విద్యుత్ప
Read Moreవారబందీ పద్ధతిలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు సాగు నీరు
తిమ్మాపూర్, వెలుగు: జనవరి 1 నుంచి మార్చి 31 వరకు యాసంగి పంటలకు నీటిని విడుదల చేయనున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. ఎల్ఎండీలో 23.735 టీఎంసీలు, &
Read Moreపదవీ కాలం ముగిసే ముందు పనుల జాతర.. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోనే 171 పనులకు నోటిఫికేషన్
కరీంనగర్లోని 37వ డివిజన్లోని రాంనగర్ వెజిటేబుల్ మార్కెట్ రెనోవేషన్ పనులకు 2021 జూన్లో పీపీ గ్రాంట్స్ కింద రూ.34 లక్
Read Moreఆరు వారాల్లో నివేదిక ఇవ్వండి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నారాయణ
Read Moreప్రతి పత్తి బస్తాను సీసీఐ కొనాలే: కోదండరెడ్డి
వరంగల్ సిటీ, వెలుగు: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూల్స్ పేరుతో పత్తి రైతులను ఇబ్బందులు పెట్టడడం తగదని తెలంగాణ రైతు
Read Moreప్రజాభిప్రాయానికి అనుగుణంగా నివేదిక: బూసాని వెంకటేశ్వర్రావు
నిజామాబాద్, వెలుగు: లోకల్బాడీస్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు ఎలా ఉండాలనే అంశంపై ప్రజల అభిప్రాయాల మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని బీసీ డెడిక
Read More












