
Karimnagar
సింగరేణి లెవల్ ఫుట్ బాల్ విన్నర్ శ్రీరాంపూర్ టీమ్
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో రెండు రోజులు నిర్వహించిన సింగరేణి కంపెనీ లెవల్ఫుట్బాల్ పోటీలు బుధవారం ముగిశాయి.
Read Moreకరీంనగర్కు చేరిన శ్రీరామ యంత్ర ప్రతిష్ట
శ్రీరామ యంత్ర ప్రతిష్ట రథయాత్ర బుధవారం కరీంనగర్కు చేరింది. మహాశక్తి ఆలయంలో ఉంచి శ్రీ యంత్రానికి అర్చకులు పూజలు నిర్వహించగా భక్తులు తరలివచ్చి తిలక
Read Moreగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుకు 3.36 లక్షల అప్లికేషన్లు
కరీంనగర్, వెలుగు: నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్సీ ఓటు కోసం బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు 3,36,362 మ
Read Moreలారీని బైక్ ఢీకొని ఇద్దరు దుర్మరణం
మరొకరి పరిస్థితి విషమం కరీంనగర్ క్రైం,వెలుగు: లారీని వెనక నుంచి బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు చనిపోగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
Read Moreఎన్టీపీసీ తెలంగాణ ఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్
రూ.29,344.85 కోట్ల అంచనాతో 2,400 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం ఎన్టీపీసీ కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు చేస్తున్న
Read Moreబొలెరో ఢీకొని..ఇద్దరు మృతి
కరీంనగర్ జిల్లాలో ఘటన రామడుగు, వెలుగు : యాక్సిడెంట్ లో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ వి.శేఖర్తె
Read Moreరేపటి( నవంబర్6)నుంచి సమగ్ర కులగణన సర్వే..జగిత్యాలలో మెటీరియల్ పంపిణీ
జగిత్యాల:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వే రేపటి(నవంబర్6) నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందు కోసం అధికా
Read Moreకూరగాయల మార్కెట్ తరలింపు .. వ్యాపారులు, మున్సిపల్ సిబ్బందికి మధ్య వివాదం
జమ్మికుంట, వెలుగు: కూరగాయల మార్కెట్ తరలింపుపై జమ్మికుంటలో వ్యాపారులు, మున్సిపల్ సిబ్బందికి మధ్య వివాదం చెలరేగింది. జమ్మికుంట టౌన్ గాంధీ చౌరస్తాలోని మా
Read Moreదళారులను నమ్మి మోసపోవద్దు : ఆది శ్రీనివాస్
వేములవాడ/కోనరావుపేట, వెలుగు: పత్తి రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, సీసీఐ కొనుగోలు సెంటర్లలోనే అమ్మాలని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ సూచించారు. &n
Read Moreరుక్మాపూర్ గ్రామంలో కొనుగోలు సెంటర్లు ప్రారంభం
చొప్పదండి, వెలుగు: చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలోని శివశివాని కాటన్ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి, చాకుంట, వెదురుగట్ట గ్రామాల్ల
Read Moreస్కూళ్ల నిర్వహణపై హెచ్ఎంలు దృష్టి పెట్టాలి : కలెక్టర్ శ్రీహర్ష
జ్యోతినగర్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ, సొసైటీ స్కూళ్ల నిర్వహణపై హెచ్ఎంలు ప్రత్యేక దృష్టి సారించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష స
Read Moreశివనామస్మరణతో మార్మోగిన వేములవాడ
భక్తులతో కిక్కిరిసిన రాజన్న ఆలయం స్వామి వారి దర్శనానికి ఆరు గంటల టైం గర్భగుడి దర్శనం నిలిపివేత, లఘు దర్శనం అమలు వేములవాడ, వెలుగు : వ
Read MoreMLC elections: భారీగా పెరిగిన గ్రాడ్యుయేట్ ఓటర్లు..
నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ పరిధిలో 2.35 లక్షల మంది అప్లై గత ఎన్నికల టైంలో అప్లై చేసింది 1.96 లక్షల మందే.. ఈ
Read More