
Khammam
డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలి : ప్రియాంక అల
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఎండల తీవ్రత నేపథ్యంలో డాక్టర్లు హాస్పిటళ్లలో 24 గంటలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ప్రియాంక అల ఆదేశించారు. కలెక్టరేట్లో
Read Moreఖమ్మంలోని ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ సీజ్
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మంలోని రాపర్తి నగర్ ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ ను డిప్యూటీ డీఎంహెచ్వో సైదులు మంగళవారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత
Read Moreప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా : కూనంనేని సాంబశివరావు
పాల్వంచ రూరల్, వెలుగు : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి పనిచేస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం మండలపర
Read Moreగరిమెళ్ల పాడులో 42.7డిగ్రీల ఉష్ణోగ్రత
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఈనెల మొదటి వారంలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవ
Read Moreఓటర్ నమోదుకు పది రోజులే చాన్స్ .. మార్చి 15లోగా దరఖాస్తు చేసుకునే అవకాశం
ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆఫీసర్లు తాజాగా 'ఐ ఓట్ ఫర్ షూర్' అనే నినాదంతో ఖమ్మంలో 5కే రన్నిర్వహణ పార్లమెంట్ ఎన్నికలపై
Read Moreకాంగ్రెస్ మీటింగ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
మహబూబాబాద్ ముఖ్యనేతల భేటీలో పాల్గొన్న తెల్లం వెంకట్రావ్ బీఆర్ఎస్ సమావేశాలకు దూరం దూరం భద్రాద్రి కొత్తగూడెం/ మహబూబాబాద్, వెలుగు: భ
Read Moreఎలక్షన్ ట్రైనింగ్ కు రానివారికి షోకాజ్ నోటీస్ల లు ఇవ్వాలి : ప్రియాంక అల
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో నిర్వహిస్తున్న ట్రైనింగ్ కు అటెండ్ కాని ఉద్యోగులకు షోకాజ్ నోటీస్లు ఇవ్వాలని కలెక్టర్ డాక్టర్ ఎన్నికల ప
Read Moreపెనుబల్లి మండలంలో .. బెల్ట్షాపుల పై టాస్క్ఫోర్స్ దాడులు
పెనుబల్లి, వెలుగు : బెల్ట్ షాపుల పై జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో వున్నం
Read Moreమార్చిలో 2, 15,450 మంది రామయ్యను దర్శించుకున్నరు
భద్రాచలం, వెలుగు : మార్చి నెలలో భద్రాచలం సీతారామచంద్రస్వామిని 2, 15, 450 మంది భక్తులు దర్శించుకున్నారు. మార్చి 25న అత్యధికంగా 14, 30
Read Moreఆదివాసీలపై పోలీసు దాడులను ఖండించండి : ఆవునూరి మధు
సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు డిమాండ్ ఖమ్మం టౌన్,వెలుగు : బుగ్గపాడు ఆదివాసీలపై జరిగిన దాడికి &n
Read Moreసీసీ కెమెరాలతో నేరాలకు చెక్: ఏఎస్పీ పంకజ్ పరితోష్
భద్రాచలం,వెలుగు : సీసీ కెమెరాలతో నేరాలకు చెక్ పెట్టొచ్చని భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్ అన్నారు. ఆటో యూనియన్ నాయకులు, ఇండస్ట్రియల్ యూనియన్
Read Moreఏప్రిల్ చివరికల్లా..అందరికీ రైతుబంధు
ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలో ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులందరికీ రైతుబంధు అందించామని, మిగిలిన వారికి ఈ నెలాఖరు లోపు జమ చేస్తామని వ్యవసాయ శాఖ
Read Moreఅటవీ ఉత్పత్తులు కొనేందుకు బడ్జెట్ నిల్
జీసీసీకి నిధులు కరవు భద్రాచలం, వెలుగు : అటవీ ఉత్పత్తుల కొనుగోలుకు పైసలు లేక జీసీసీ విలవిల్లాడుతోంది. గత బీఆర్ఎస్ సర్కారు జీసీసీ(గిరిజన
Read More