Khammam

డిసెంబర్ 26 నుంచి నెహ్రూ కప్​ అంతరాష్ట్ర క్రికెట్​ పోటీలు

భద్రాచలం,వెలుగు :   ఈనెల 26నుంచి  భద్రాచలం ప్రభుత్వ జూనియర్​ కాలేజీ  గ్రౌండ్​ లో నెహ్రూ కప్​ అంతరాష్ట్ర క్రికెట్​ పోటీలు నిర్వహిస్తున్న

Read More

కేసీఆర్​ను సవాల్ చేసి సాధించాడు

ఖమ్మం, వెలుగు: ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్​ రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి  సంచలనంగా మారారు.  ఇటీవల బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​ లో

Read More

ఉద్యమకారులకు కాంగ్రెస్​ పార్టీ గుర్తిస్తోంది : పొదిల వెంకటేశ్వర్లు

ఖమ్మం టౌన్,వెలుగు :  తెలంగాణ   ఉద్యమకారుల పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తోందని ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షులు పొదిల వెంకటేశ్వర్లు అ

Read More

డెంగ్యూ నియంత్రణకు చర్యలు చేపట్టాలి : గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో డెంగ్యూ నియంత్రణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్​ అధికారులకు సూచించారు.   కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ల

Read More

వానొస్తే వరద కష్టాలు.. భద్రాచలం ఏజెన్సీలో రాకపోకలకు అవస్థలు

ఫండ్స్​ లేక పనులు  కాక ఇబ్బందులు  గతేడాది గోదావరి వరదలతో దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జీలకు  రూ. 200కోట్లు అడిగితే  ఇచ్చింది రూ

Read More

కొత్తగూడెంలో మార్కెట్​ ఏరియాలు కోట్లు ఖర్చు చేసి.. ఖాళీగా వదిలేశారు

మందుబాబులకు అడ్డాగా మారిన మార్కెట్​ షాపింగ్​ కాంప్లెక్స్​  భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:  కొత్తగూడెం పట్టణంలో రూ.కోట్లు ఖర్చు పెట్టి

Read More

జిల్లా సైనిక సంక్షేమ శాఖకు గవర్నర్​ తమిళిసై ప్రశంస..

ఖమ్మం టౌన్​, వెలుగు : ఖమ్మం జిల్లా సైనిక సంక్షేమ శాఖను రాష్ట్ర గవర్నర్​ తమిళిసై అభిందించారు. 2022 సంవత్సరానికి గాను సాయుధ దళాల ఫ్లాగ్ డేను  సందర్

Read More

ఖమ్మం జిల్లాకు జాక్​ పాట్..!

రాష్ట్ర కేబినెట్ లో ముగ్గురికి దక్కిన అవకాశం  ఖమ్మం, వెలుగు: రాష్ట్ర మంత్రివర్గంలో ఖమ్మం జిల్లా జాక్​ పాట్ కొట్టింది. కొత్త  ప్రభుత్

Read More

ఎకరాకు రూ.25 వేలు అందించాలి

వైరా, వెలుగు : -మిగ్ జాం తుఫాన్​తో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ రైతు సంఘం డిమాండ్​ చేసి

Read More

అహోబిల మఠంలో గోశాల ప్రారంభోత్సవం

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలోని అహోబిల మఠంలో బుధవారం గోవింద సహిత గోశాల ప్రారంభ వేడుకలు మొదలయ్యాయి. గోమాతను సంరక్షించాలనే లక్ష్యంతో సుందరమైన గోశాలను శ్

Read More

జాతీయ సైన్స్​ కాంగ్రెస్​కు ‘త్రివేణి’ స్టూడెంట్స్

 కంగ్రాట్స్ తెలిపిన అడిషనల్ కలెక్టర్, డీఈఓ  ఖమ్మం టౌన్, వెలుగు : స్థానిక త్రివేణి స్కూల్ స్టూడెంట్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభను

Read More

చనిపోయిన 13వేల బాతు పిల్లలు.. గుండెపోటుతో యజమానురాలి కన్నుమూత

సత్తుపల్లి, వెలుగు :  తుఫాన్ కారణంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని కిష్టాపురంలో సుమారు 13 వేల బాతు పిల్లలు చనిపోయాయి.  విషయం తెలిసి

Read More

మిగ్​జాం బీభత్సం..ఖమ్మం జిల్లాలో ఎకరాల కొద్దీ పంటలు ఆగమాగం

వరదలతో రోడ్లు బ్లాక్.. ఇబ్బందుల్లో ప్రజలు  కొత్తగూడెం/భద్రాచలం/నెట్​వర్క్, వెలుగు :  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిగ్​జాం తుఫాన్​ బీభత్సం

Read More